మన దేశంలో కుల మత బేధం లేకుండా అందరు ఆనందంగా జరుపుకొనే పండుగలలో హోలీ కూడా ఒకటి.. హోలీ అంటే అందరికి సరదా.. హోలీ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది.. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా మార్చి 25 న హోలీ పండుగ వచ్చింది.. ఊరు వాడలు హోలీ సంబరాల కోసం సిద్ధం అవుతున్నారు.. హోలీని రకరకాల రంగులతో జరుపుకోవడం అందరు చూసే ఉంటారు.. కానీ బూడిదతో జరుపుకుంటారని ఎప్పుడైనా విన్నారా? అవును మీరు…
ఈ ప్రకృతి చాలా అందమైంది.. ఎన్నో అందాలను తనలో దాచుకొని ఉంటుంది.. ఎన్నో అద్భుతాలను కలిగి ఉంటుంది.. విదేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరిగా ఉండాలి.. లేకుంటే మన దేశం దాటి పోలేము..ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా చూపించాలి. అయితే కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాలంటే స్పెషల్గా రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.. ఇప్పుడు మనం చెప్పుకొనే ప్రాంతానికి వెళ్లాలంటే ఆఫరేషన్ చేయించుకోవాలని అంటున్నారు.. ఇదేం విచిత్రం అనుకుంటున్నారు కదు.. మీరు విన్నది అక్షరాల నిజం.. ఈ ప్రపంచంలో ఆ ప్రాంతం…
ఏదైనా పనిని మొదలు పెడితే పూర్తి కావడం లేదని కొందరు అంటున్నారు… పనుల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయని దిగులు చెందుతూ ఉంటారు. అలాగే మానసిక ఇబ్బందులతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉంటాయి.. అలా అవ్వడానికి వాస్తు దోషాలు, గ్రహ దోషాలు కారణం కావొచ్చు.అలాగే తెలిసి తెలియక వాస్తు విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాటున కూడా మనం ఎదుర్కొనే సమస్యలకు కారణం అవుతాయి. అయితే అలాంటప్పుడు డబ్బులు చేతిలో నిలవాలని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని…
శుక్రవారం అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు.. అందుకే ఈరోజున అమ్మవారికి భక్తితో పూజిస్తారు.. శుక్రవారం రోజు లక్ష్మిదేవికి ఇష్టమైన పువ్వులు, నైవేద్యాలను సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అమ్మవారికి శుక్రవారం అంటే ఎందుకు ఇష్టం.. దాని వెనుక ఏదైనా పెద్ద కథ ఉందేమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. రాక్షసులందరికీ శుక్రాచార్యుడు అనే గురువు ఉండేవాడట.. ఆ రాక్షసుల గురువు అయినా శుక్రాచార్యుడి పేరు మీదుగానే ఈ శుక్రవారం…
తెలుగు వాళ్లు చేసే ప్రతి పూజకు గణపతిని పెడుతుంటారు.. ఆది దేవుడుగా పూజిస్తారు.. ఆ తర్వాత మెయిన్ పూజను చేస్తారు.. దేవతామూర్తులలో కూడా మొదటి పూజా గణపతికి చేయడం అన్నది ఎప్పటినుంచో వస్తుంది.ఈయనను మొదటగా పూజించడం వల్ల తలపెట్టిన కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేస్తారు.. మొదటి పూజ చేయడం వల్ల కష్టాలను తీర్చడంతోపాటు మనం మొదలుపెట్టే పని ఇటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అని వేడుకుంటూ స్వామివారిని పూజిస్తూ ఉంటారు. అయితే విఘ్నేశ్వరుడు ఇంట్లోని వాస్తు…
కార్తీక మాసం అంటే శివుడుకు చాలా ఇష్టం.. ఆయనను భక్తితో పూజలు చేస్తారు.. అంతేకాదు హిందువులు అందరు కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలి అనే ఆచారాన్ని పాటిస్తున్నారు. కార్తీకమాసంలో మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని చెబుతారు.. ఉసిరి దీపాలు పెట్టడం దగ్గరి నుంచి ఉసిరి చెట్టుకు పూజలు కూడా చేస్తారు.. అలా ఎందుకు చేస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఔషధాల గని ఉసిరి. వృద్దాప్య ఛాయలు తగ్గించే గుణాలు ఉసిరిలో…
చిన్నా, పెద్దా అని వయస్సుతో సంబంధం లేకుండా, కుల మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకొనే పండుగలలో దీపావళి ఒకటి.. కార్తీక కృష్ణ పక్షంలోని చతుర్దశిని నకర చతుర్దశి అని కూడా పిలుస్తారు. నరక సురుడికి నకర చతుర్దశి రోజు సాయంత్రం 4 దీపాలు వెలిగిస్తారు..ఇది అనాతి కాలం నుంచి వస్తుంది.. ఈ దీపాలను దక్షిణ దిశలో వెలిగించాలి. భవిష్య పురాణం ప్రకారం బ్రహ్మ, విష్ణువు,శివ వంటి దేవతల దేవాలయాలలోనీ మఠాలలో, ఆయుధ…
భారత దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రులు జరుగుతున్నాయి.. తొమ్మిది రోజుల్లో దుర్గాదేవిని తొమ్మిది రూపాలతో పూజిస్తూ ఉంటారు. ఇక శారదీయ నవరాత్రులుగా పిలువబడే ఈ రెండవ నవరాత్రులు ఈ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రుల్లో ప్రజలు అత్యంత భక్తి నిష్టలతో దుర్గామాతను పూజిస్తారు. రోజుకో అలంకరణతో అమ్మవారికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తారు.. అయితే ఇలాంటి పవిత్రమైన రోజుల్లో కొన్ని పనులు అస్సలు చెయ్యకూడదట.. అవేంటో వివరంగా తెలుసుకుందాం.. నవరాత్రి సమయంలో కచ్చితంగా మాంసాహారానికి దూరంగా…
నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి అమ్మవారు తొమ్మిది రోజులు అమ్మవారిని చాలా నిష్టగా, భక్తి శ్రద్దలతో పూజిస్తారు.. అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవతారంలో దర్శనం ఇస్తారు.. ఈ తొమ్మిది రోజుల్లో చేసే పూజలు, వ్రతాలతో దేవుడి అనుగ్రహం కలుగుతుందని, ప్రత్యేక హోమాలు కూడా చెయ్యడం వల్ల దేవుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.. నవరాత్రులలో హోమం చేయడం శుభ ఫలితాలను అందిస్తుంది. ఏ హోమం వల్ల ఏ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇంకా మహాగణపతి హోమం…
గ్రామాన్ని, గ్రామంలోని దుష్ట శక్తులను తరిమికొట్టెందుకు ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది.. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.. ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందేందుకు హనుమాన్ చాలీసా ను చదువుతూ ఉండాలి.. హనుమాన్ చాలీసా ప్రతి రోజూ చదవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని మంత్రాలలో అత్యంత శక్తివంతమైన హనుమాన్ చాలీసా పఠిస్తే కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే సక్సెస్, డబ్బు ఎల్లప్పుడూ…