ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ను కస్టమ్ అధిక�
ఈశాన్య చైనాలో శనివారం బస్సు పేలి ఒక వ్యక్తి మరణించగా, 42 మంది గాయపడినట్లు పబ్లిక్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. పేలుడు సంభవించినప్పుడు తమకు పెద్ద శబ్ధం వినిపించిందని, అయితే బస్సులో మంటలు చెలరేగలేదని సాక్షులు తెలిపారు. లియానింగ్ ప్రావిన్స్�
February 13, 2022మాస్ మహారాజ రవితేజపై ప్రముఖ దర్శకుడి భార్య చేసిన ఇన్ డైరెక్ట్ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫిబ్రవరి 11న “ఖిలాడీ” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా విడుదలకు ముందు హీరో, దర్శకుడి మధ్య విభేదాలు అంటూ వార�
February 13, 2022చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్లు ఎక్కుతున్నారు.. రచ్చ చేస్తున్నారు.. పాఠాలు చదివే వయస్సులో మత విధ్వేషాల్లో సమిధలు అవుతున్నారు.. ఇప్పుడు హిజాబ్ వివాదం కర్నాటకలో ప్రారంభమై దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. ఈ వ్యవహారం
February 13, 2022కోవిడ్, లాక్డౌన్ సమయంలో ఆకాశం నీ హద్దు రా, జై భీమ్ వంటి అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన కోలీవుడ్ స్టార్ సూర్య నెక్స్ట్ మూవీ ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మాతగా పాండిరాజ్ దర్శకత్వం�
February 13, 2022విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆ నాటి నుంచి నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. అయితే వీరి నిరసనలకు ఇప�
February 13, 2022భారత్ కరోనా కేసులు భారీ సంఖ్యలో తగ్గుతూ వస్తున్నాయి.. 50వేల దిగువకు పడిపోయాయి రోజువారి కేసులు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 44,877 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, మరో 684 మంది కోవిడ్ బాధితుల
February 13, 2022ఐదుగురు ఐక్యరాజ్యసమితికి చెందిని సిబ్బందిని కిడ్నాప్కు గురయ్యారు.. శుక్రవారం దక్షిణ యెమెన్లో ఐదుగురు సిబ్బందిని కిడ్నాప్ చేశారని తెలిపారు యూఎస్ అధికార ప్రతినిధి రస్సెల్ గీకీ.. ఓ మిషన్లో భాగంగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది దక్షిణ యెమెన్
February 13, 2022రాష్ట్ర ప్రభుత్వం ఫీవర్ ఆసుపత్రిలో రూ.10.91 కోట్ల విలువైన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులను ప్రారంభించింది. ఇందులో 1,000 మందికి పైగా రోగులకు వసతి కల్పించడానికి అత్యాధునిక ఔట్ పేషెంట్ బ్లాక్, రూ. 50 లక్షలతో డయాలసిస్ సౌకర్యం మరియు అత్యాధునిక సదుపాయ�
February 13, 2022సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” ఫస్ట్ సింగిల్ అధికారికంగా విడుదలకు ముందే సోషల్ మీడియాలో లీక్ అయింది. దీంతో వెంటనే మూవీ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దిగింది. లీకేజీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిన
February 13, 2022తమ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న ఓ వ్యక్తి.. బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు.. దాని కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిశారు.. దీంతో.. పార్టీ అతనపై వేటు వేయగా.. సొంత నియోజకవర్గంలో నిరసన సెగలు తగిలాయి.. దీంతో.. కొంత కాలం సైలెంట్గా ఉన
February 13, 2022బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి వరుస వివాదాలతో సతమతమవుతోంది. తాజాగా శిల్పాశెట్టి కుటుంబం మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. శిల్పాశెట్టి కుంద్రా, ఆమె సోదరి షమిత, వారి తల్లి సునందలకు అంధేరీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 28న ముగ్గురూ తమ ఎదు�
February 13, 2022భారత్లో బంగారం ధర మళ్లీ పైపైకి ఎగబాకుతోంది.. రూ.51 వేల మార్క్ను మళ్లీ క్రాస్ చేసి దూసుకుపోతోంది 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. నవంబర్ 19 తర్వాత ఇదే గరిష్ఠస్థాయి కాగా.. భవిష్యత్లో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మార్�
February 13, 2022హైదరాబాద్లోని రైల్వే క్రాసింగ్లపై చేపట్టే పనులకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు. నగరంలోని పలు రైల్వే క్రాసింగ్ల వద్ద రోడ్ అండర్ బ్రిడ్జీలు (రూబీలు), రోడ్ ఓవర్
February 13, 2022టాలీవుడ్ స్టార్ సుధీర్ బాబు త్వరలో మరో మాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘కథలో రాజకుమారి’ ఫేమ్ దర్శకుడు మహేష్ సూరపనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా “సుధీర్ 16” పేరుతో పిలుచుకుంటున్నారు. నిన�
February 13, 2022హైదరాబాద్ శివారు ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు వైభవంగా సాగుతున్నాయి.. ముచ్చింతల్కు వీఐపీల తాకిడి కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్షా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువు�
February 13, 2022మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలతో పాటు పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలను కూడా అభివృద్ధి చేసి బలోపేతం చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, స్థాని�
February 13, 2022సీబీఐ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకు మోసాన్ని చూసింది నోరు వెల్లబెడతున్నారు అధికారులు.. ఇప్పటికే వందల, వేల కోట్లు బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి.. విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్తలు ఎందరో ఉండగా… దేశంలో మరో భారీ మోసం బయటపడిందది. నౌకల తయారీ రంగాన�
February 13, 2022