Woman Missing For 20 Years Was found In Pak : 20 ఏళ్ల క్రితం ఉద్యోగం, ఉపాధి నిమిత్తం విదేశాాలకు వెళ్లిన మహిళ తప్పిపోయింది. 20 ఏళ్లుగా మహిళ గురించి వెతికినా.. కుటుంబ సభ్యులు ఆచూకీ కనిపెట్ట లేకపోయారు. తాజాగా ఆ మహిళ ఆచూకీని పాకిస్తాన్ లో కనుగొన్నారు. దీనికి కారణం సోషల్ మీడియానే. సోషల్ మీడియా పుణ్యామా అని సదరు మహిళ తమ కుటుంబాన్ని కలుసుకునే అవకాశం ఏర్పడింది.
Nigerian Man Tests Positive For Monkeypox In Delhi: ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వ్యాధి ఇండియాలో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వారికి కూడా మంకీపాక్స్ అటాక్ అవుతోంది. తాజాగా దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. ఢిల్లీలో ఓ నైజీరియన్ జాతీయుడికి ఈ వ్యాధి సోకింది. 35 ఏళ్ల నైజీరియన్ గత ఐదు రోజులుగా
son carry mother's dead body on bike: మధ్యప్రదేశ్ లో మరోసారి ప్రభుత్వ ఆస్పత్రుల నిర్లక్ష్యం బయటపడింది. తల్లి శవాన్ని బైక్ పై స్వగ్రామానికి తీసుకెళ్లాడు ఓ కుమారుడు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో.. బైక్ పై తల్లి శవాన్ని పెట్టుకుని సొతూరుకు వెళ్లారు. ఇప్పుడు ఈ వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. సామాన్యుడికి అందాల్సిన కనీస సౌకర్యాలను కూడా ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయని పలువురు ప్రజలు మండి పడుతున్నారు.
Student Gets 151 Out Of 100 Marks In bihar: బీహార్ లో ఓ విద్యార్థికి వంద మార్కులకు గానూ 151 మార్కులు రావడం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. బీహార్ దర్భాంగాలోని లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఇటీవల లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ ఫలితాలు విడుదలయ్యాయి. గరిష్ట మార్కులు 100 వందకు వంద మార్కులో లేక పోతే 99 మార్కులో వస్తాయి.
congress hold key meeting with telangana leaders about komatireddy Rajgopal Reddy issue: కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్ది రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో, నల్లగొండ జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి.. బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించింది.
Governor bhagat singh koshyari Apologises For Gujaratis-Rajasthanis comments: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో గుజరాతీలు, రాజస్థానీలు థానే, ముంబై, మహారాష్ట్ర నుంచి వెళ్లిపోతే ఇక్కడ డబ్బులు మిగలవని.. ఇక ముంబై ఆర్థిక రాజధానిగా ఉండబోదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం,
Petrol, Diesel Sales Fall In July: దేశంలో పెట్రోల్, డిజిల్ అమ్మకాలు జూలై నెలకు గానూ తగ్గిపోయాయి. సాధారణంగా రుతుపవనకాలంలో ప్రతీ సారి పెట్రోల్, డిజిల్ అమ్మకాలు తగ్గుతూ ఉంటాయి. ఈ సారి కూడా ఇదే విధంగా ఇంధన వినియోగం తగ్గింది. సాధారణంగా రుతుపవన కాలంలో వర్షాల కారణంగా ప్రజల ప్రయాణాలు తగ్గడంతో పాటు వ్యవసాయ రంగంలో పంప్ సెట్ల వాడకం తగ్గడం పెట్రోల్, డిజిల్ అమ్మకాలను ప్రభావితం చేస్తాయి. తాజాగా ఉన్న గణాంకాల ప్రకారం దేశంలో అత్యధికంగా ఉపయోగించే
Pakistan-Man Chops Off police Ears, Lips:తన భార్యను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని.. అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ పోలీస్ ప్రాణాలు మీదికి తెచ్చాడు భర్త. అక్రమ సంబంధం వ్యవహారంలో ఆగ్రహంతో ఉన్న భర్త.. పోలీస్ అని చూడకుండా ఓ వ్యక్తిపై తీవ్రంగా దాడి చేశాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు పోలీస్ కానిస్టేబుల్ ముక్కు, చెవులు, పెదాలను నరికేశాడు
Madhya Pradesh jabalpur Hospital Fire accident: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జబల్పూర్ లోని ఓ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు పేషెంట్లను, సిబ్బందిని రెస్క్యూ చేసేందుకు ఆపరేషన్ ప్రారంభించారు.
Uddhav Thackeray comments on Sanjay Raut's arrest: మహారాష్ట్రలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈడీ అరెస్ట్ వ్యవహారం మరోసారి పొలిటికల్ గా చర్చకు దారి తీసింది. ఈడీ, బీజేపీ ప్రభుత్వంపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సంజయ్ రౌత్ అరెస్ట్, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాడిగా.. జర్మన్ నియంత హిట్లర్ పాలనతో పోల్చాడు.