PAKISTAN: అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు వేదికగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మారింది. యుద్ధం నిలిచేలా మధ్యవర్తిత్వాన్ని చేసింది. దీనికే ప్రపంచంలో ‘‘సూపర్ పవర్’’ అంటూ పాక్ ప్రభుత్వం, ఆ దేశ ప్రజల ముందు కలరింగ్ ఇచ్చింది. ఇస్లామాబాద్ టాక్స్ పేరిటి పాక్ వ్యాప్తంగా పోస్టర్లు, హోర్డింగ్లకు తెగ ఖర్చు చేసింది. తీరా ఇన్ని చేసి, చర్చలకు వేదిగా నిలిచిన హోటల్కు బిల్లులు మాత్రం చెల్లించలేకపోయింది. ఇది పాకిస్తాన్ మొత్తానికి అవమానకరం. Read Also: Delimitation: లోక్సభలో 850 […]
TCS Nashik Case: ప్రముఖ టెక్ సంస్థ టీసీఎస్ నాసిక్ బీపీవో ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో అంతర్జాతీయ సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. టీమ్ లీడర్లుగా ఉన్న ఆరుగురు ముస్లిం ఉద్యోగులు, హెచ్ఆర్ విభాగంలో పనిచేసే మరో నిందితురాలు నిదాఖాన్ కలిసి హిందూ మహిళా ఉద్యోగుల్ని వేధించిన కేసు టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. మహిళా ఉద్యోగులపై లైంగిక దాడులు, ఉద్యోగ భద్రత పేరుతో బెదిరింపులకు పాల్పడటం, మతమార్పిడి చర్యలకు నిందితులు పాల్పడ్డారు.
Modi-Trump: ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మంగళవారం 40 నిమిషాల పాటు టెలిఫోన్ సంభాషణ జరిగింది. అమెరికా-ఇరాన్ కాల్పులు విరమణ తర్వాత ఇద్దరు నాయకుల ఇదే మొదటిసారి మాట్లాడుకోవడం. ట్రంప్తో మాట్లాడిన వివరాలను ప్రధాని మోడీ ఎక్స్ ద్వారా వెల్లడించారు.
US-Iran War: అమెరికా-ఇరాన్ యుద్ధం ఆగేందుకు, మధ్యప్రాచ్యంలో శాంతి కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ నాలుగు సూత్రాల రోడ్ మ్యాప్ను ప్రతిపాధించినట్లు చైనా అధికారిక మీడియా జిన్హూవా నివేదించింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలమైన తర్వాత చైనా నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది.
Pakistan: అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వంతో తాము ప్రపంచంలో గొప్ప గౌరవాన్ని సంపాదించుకున్నామని దాయాది దేశం పాకిస్తాన్ తెగ సంబరపడుతోంది. దేశంలోని అంతర్గత సమస్యల్ని, ప్రజల ఆవేశాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ సమావేశాన్ని పాక్ ఉపయోగించుకుంది. ఇదిలా ఉంటే, మరోవైపు అప్పు కోసం సౌదీ అరేబియా, చైనాల వైపు చూస్తోంది. యూఏఈ ఇచ్చిన అల్టిమేటంతో సతమతమవుతోంది. 3.5 బిలియన్ డాలర్ల తమ అప్పును వెంటనే తిరిగి ఇవ్వాలని యూఏఈ పాకిస్తాన్కు స్పష్టం చేసింది. అయితే, ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో […]
TCS Nashik Case: ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ నాసిక్ బీపీవోలో జరిగిన ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసు దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో పెద్ద కుదుపుకు కారణమైంది. బయటకు అద్దాల మేడలు, పోష్ లైఫ్ స్టైల్తో కళకళలాడే ఐటీ ఇండస్ట్రీ వెనక ఎంతటి అరాచకాలు జరుగుతున్నాయనే దానికి ఈ ఘటన అద్దం పడుతుంది. వర్క్ ప్లేసుల్లో మత వ్యవహారాలను తీసుకురావడం, బలవంతంగా ఒక కుట్ర ప్రకారం మతమార్పిడిలు చేపట్టడం, మహిళలపై లైంగిక వేధింపులు వంటివి వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగుల […]
Lok Sabha Seats: కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కీలక ప్రతిపాదన చేసింది. లోక్సభ స్థానాలను 850కి పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం లోక్సభ స్థానాలు 543 ఉన్నాయి. లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి అన్ని చర్యల్ని తీసుకుంటోంది. రాష్ట్రాలకు 815 ఎంపీ సీట్లతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు 35 లోక్సభ సీట్లను కేటాయించనున్నారు. ఇందులో 33 శాతం మహిళలకు కేటాయించనున్నారు. పెరిగే సీట్ల సంఖ్య 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి అమలులోకి రానున్నాయి. Read […]
Samrat chaudhary: బీహార్ డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరి బీహార్ సీఎంగా పదవి చేపట్టబోతున్నారు. బీజేపీ ఫైర్ బ్రాండ్గా పేరున్న ఈయనే బీహార్ తదుపరి సీఎంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన సీఎం ప్రమాణస్వీకారం బుధవారం(ఏప్రిల్ 15) జరిగే అవకాశం ఉంది. బీహార్ రాజకీయాల్లో సీఎం నితీష్ కుమార్ శకం ముగిసింది. గత రెండు దశాబ్ధాలుగా బీహార్ సీఎంగా కొనసాగుతున్న ఆయన మంగళవారం గవర్నర్కు తన రాజీనామా సమర్పించారు. ఇదిలా ఉంటే బీహార్తో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం […]
బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ శకం ముగిసింది. సీఎం పదవికి మంగళవారం ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్కుు సమర్పించారు. 21 ఏళ్ల పాటు ఆయన బీహార్ సీఎంగా కొనసాగారు. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి తన పూర్తి మద్దతు ఉంటుందని రాజీనామా అనంతరం ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో తదుపరి సీఎం ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం రేసులో బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, నిత్యానందరాయ్ వంటి వారు ముందు వరసలలో ఉన్నారు. […]
US-Iran Talks: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేయడానికి యూఎస్ నేవీని దింపారు. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత జఠిలమైంది. అయితే, ఈ పరిస్థితుల్లో మళ్లీ చర్చలకు రెండు దేశాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఏప్రిల్ 21తో ముగుస్తోంది. ఈలోపే చర్చలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. […]