Amid Protests, Apple Wants To Shift Production Out Of Chinag: చైనాలో జీరో కోవిడ్ రూల్స్ అక్కడి ప్రజలనే కాదు.. అక్కడి పరిశ్రమలను కూడా కలవరపరుస్తున్నాయి. కఠినమైన కోవిడ్ రూల్స్ వల్ల అక్కడ పారిశ్రామిక ఉత్పత్తి క్షీణించింది. దీంతో చైనా నుంచి పరిశ్రమలు ఇతర దేశాలకు తరలివెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యంగా ఆపిల్ కంపెనీ చైనా నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. మరేదైన ఆసియా దేశంలో ఆపిల్ ఉత్పత్తిని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ లేదా వియత్నాం…
Delhi Civic Polls Today: బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ రోజు జరగనున్నాయి. ఇప్పటికే పోలింగ్ కోసం అంతా సిద్ధం అయింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం సాయంత్రం 5.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 250 వార్డులకు 1349 మంది పోటీలో నిలబడ్డారు. 1.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Mumbai Woman Slow Poisons, Kills Husband: భర్తకే తెలియకుండా ఉసురు తీసింది భార్య. తను తింటున్న ఆహారం, నీటిలో విషాన్ని కలిపిఇస్తుందన్న విషయాన్ని కనుక్కోలేకపోయాడు. స్లో పాయిజన్ రూపంలో భర్తను హత్య చేసింది. దీనికి ఆమె స్నేహితుడు కూడా సహకరించారు. స్లో పాయిజన్ ఇవ్వడం వల్ల తాము దొరకం అనుకున్నారు కానీ పోలీసులకు చిక్కారు. ఈ ఘటన ముంబైలో జరిగింది.
Several fall ill after eating food at wedding ceremony in MP: పెళ్లి భోజనం తినేసి బంధువలంతా ఇళ్లు చేరారు. అయితే భోజనం తిన్న కొద్ది గంటలకే విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పెళ్లి భోజనం ఫుడ్ పాయిజనింగ్ కావడంతో 100కు పైగా మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Hindus should adopt Muslim formula, marry girls at 18-20 years says AIDUF chief Badruddin Ajmal: హిందువులు తమ పిల్లల పెళ్లిళ్లలో ముస్లిం ఫార్మాలాను పాటించాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రద్దీన్ అజ్మల్. హిందువులు తమ పిల్లలకు త్వరగా పెళ్లి చేయాలని సూచించారు. చట్టం అనుమతించిన దాని ప్రకారం ముస్లిం యువకులు 20-22 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటారని..ముస్లిం మహిళలు 18 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటారని అన్నారు. అయితే హిందువులు మాత్రం పెళ్లికి ముందు ఇద్దరు,…
Aaftab chopped live-in partner Shraddhar's hands first after murder, reveals narco test: శ్రద్ధావాకర్ హత్య కేసులో ఒళ్లుగగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రద్ధాను హత్య చేసిన విధానం చూస్తే అఫ్తాబ్ ఎంత క్రూరంగా వ్యవహరించాడో తెలుస్తోంది. తాజాగా జరిగిన నార్కో ఎనాలిసిస్ టెస్టులో పలు విషయాలును వెల్లడించారు అఫ్తాబ్. శ్రద్ధా శరీరాన్ని కట్ చేసేందుకు చైనీస్ కత్తిని ఉపయోగించినట్లు తేలింది. ముందుగా శరీరం నుంచి చేతులు నరికేసిన అఫ్తాబ్ ఆ తరువాత ఒక్కొక్క అవయవాన్ని శరీరం నుంచి వేరు చేసినట్లు…
Pakistan Border Guarding Force personnel refuses to accept sweets on BSF Raising Day: ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన సరిహద్దుల్లో ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులు ఒకటి. అయితే ఇరు దేశాల మధ్య ఎన్ని వైషమ్యాలు ఉన్నా.. బోర్డర్ లోని ఇరు దేశాల జవాన్లు పండగల సమయంలో, జాతీయ దినోత్సవాల సమయంలో స్వీట్లు పంచుకుంటారు. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్న సంప్రదాయం. అయితే బీఎస్ఎఫ్ రైజింగ్ డే సందర్భంగా భారత జవాన్లు స్వీట్లను పంచితే తీసుకోవడానికి మాత్రం పాకిస్తాన్ జవాన్లు నిరాకరించారు.
Delhi Man Kills Live-In Partner, Tries To Chop Up Body: శ్రద్ధా వాకర్ హత్య కేసు యావత్ దేశాన్ని షాకు కు గురిచేసింది. అత్యంత పాశవికంగా ఆమెను లవర్ అఫ్తాబ్ చంపేశాడు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధ గొంతు కోసేసి, మృతదేహాన్ని 35 ముక్కలుగా చేశాడు. భాగాలను ఢిల్లీ శివార్లలోని అటవీ ప్రాంతంలో పడేశాడు. చివరకు శ్రద్ధా తండ్రి తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో…
Indonesia set to make premarital sex punishable under new criminal code: ఇస్లామిక్ దేశం అయిన ఇండోనేషియాలో సంప్రదాయాాలు, ఆచార వ్యవహారాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు. పేరుకు ముస్లిం దేశం అయినా కూడా కొన్ని ఆచార వ్యవహారాల్లో హిందూ సంప్రాదాయాలను పాటిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు, మతపరమైన వ్యవహారాలు, స్వలింగ సంపర్కం, బహిరంగంగా అబ్బాయి-అమ్మాయిలు కలిసి తిరగడం వంటివాటిపై ముందు నుంచి ఇండోనేషియా కఠినంగా వ్యవహరిస్తుందనే పేరు ఉంది. ఇదిలా ఉంటే ఇండోనేషియా కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకురాబోతోంది.
Raised On Streets Of Patna, 8-Year-Old Boy Now Set To Board US Flight: బీహార్ పాట్నా వీధుల్లో పెరిగిన ఓ 8 ఏళ్ల అనాథ బాలుడు.. ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లబోతున్నాడు. ఈ ఘటన మనుషుల్లో మానవత్వం, మంచితనం ఇంకా మిగిలి ఉందని చెప్పే ఘటన. పాట్నాకు చెందిన అనాథ బాలుడు అర్జిత్ స్టోరీ ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి. అమెరికాకు చెందిన ఓ జంట ఈ అనాథ బాలుడిని దత్తత తీసుకున్నారు. వీరు ఇప్పుడు తమతో పాటు…