Food Poisoning: పెళ్లి భోజనం తిని 100 మందికి పైగా అస్వస్థత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Several fall ill after eating food at wedding ceremony in MP: పెళ్లి భోజనం తినేసి బంధువలంతా ఇళ్లు చేరారు. అయితే భోజనం తిన్న కొద్ది గంటలకే విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పెళ్లి భోజనం ఫుడ్ పాయిజనింగ్ కావడంతో 100కు పైగా మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Read Also: Badruddin Ajmal: హిందువులు పెళ్లికి ముందు రెండు, మూడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు..
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలోని ఓ వివాహ వేడుకలో భోజనం విషతుల్యం అయింది. భోజనం చేసిన తర్వాత చాలా మంది వ్యక్తులు ఒకరితర్వాత ఒకరు వరసగా అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 11గంటలకు పెళ్లిలో భోజనం చేసిన తర్వాత శనివారం తెల్లవారుజామున 3 గంటలకు వారంతా విపరీతమైన కడుపు నొప్పి, వాంతులతో బాధపడ్డారు. కనీసం 20 మంది వరకు స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చేరారని శనివారం జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
శుక్రవారం రాత్రి ధార్ లోని ధామ్నోద్లో జరిగిన వివాహ వేడుకలో భోజనం చేసిన తర్వాత పలువురు వాంతులు చేసుకున్నారని బ్లాక్ మెడికల్ ఆఫీసర్ బ్రహ్మరాజ్ కౌశల్ తెలిపారు. వారికి ప్రథమ చికిత్స చేసిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఇది ఫుడ్ పాయిజనింగ్ వల్లే జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రాణాపాయం నుంచి అందరూ బయటపడినట్లు కౌశల్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!