Food Poisoning: పెళ్లి భోజనం తిని 100 మందికి పైగా అస్వస్థత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Several fall ill after eating food at wedding ceremony in MP: పెళ్లి భోజనం తినేసి బంధువలంతా ఇళ్లు చేరారు. అయితే భోజనం తిన్న కొద్ది గంటలకే విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పెళ్లి భోజనం ఫుడ్ పాయిజనింగ్ కావడంతో 100కు పైగా మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Read Also: Badruddin Ajmal: హిందువులు పెళ్లికి ముందు రెండు, మూడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు..
Also Read
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
- Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
- Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
- Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలోని ఓ వివాహ వేడుకలో భోజనం విషతుల్యం అయింది. భోజనం చేసిన తర్వాత చాలా మంది వ్యక్తులు ఒకరితర్వాత ఒకరు వరసగా అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 11గంటలకు పెళ్లిలో భోజనం చేసిన తర్వాత శనివారం తెల్లవారుజామున 3 గంటలకు వారంతా విపరీతమైన కడుపు నొప్పి, వాంతులతో బాధపడ్డారు. కనీసం 20 మంది వరకు స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చేరారని శనివారం జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
శుక్రవారం రాత్రి ధార్ లోని ధామ్నోద్లో జరిగిన వివాహ వేడుకలో భోజనం చేసిన తర్వాత పలువురు వాంతులు చేసుకున్నారని బ్లాక్ మెడికల్ ఆఫీసర్ బ్రహ్మరాజ్ కౌశల్ తెలిపారు. వారికి ప్రథమ చికిత్స చేసిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఇది ఫుడ్ పాయిజనింగ్ వల్లే జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రాణాపాయం నుంచి అందరూ బయటపడినట్లు కౌశల్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
-
Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
-
AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!