Bihar: పాట్నా నుంచి అమెరికాకు 8 ఏళ్ల అనాథ.. మానవత్వానికి ప్రతీక ఈ ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raised On Streets Of Patna, 8-Year-Old Boy Now Set To Board US Flight: బీహార్ పాట్నా వీధుల్లో పెరిగిన ఓ 8 ఏళ్ల అనాథ బాలుడు.. ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లబోతున్నాడు. ఈ ఘటన మనుషుల్లో మానవత్వం, మంచితనం ఇంకా మిగిలి ఉందని చెప్పే ఘటన. పాట్నాకు చెందిన అనాథ బాలుడు అర్జిత్ స్టోరీ ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి. అమెరికాకు చెందిన ఓ జంట ఈ అనాథ బాలుడిని దత్తత తీసుకున్నారు. వీరు ఇప్పుడు తమతో పాటు అర్జిత్ ను అమెరికా తీసుకెళ్లబోతున్నారు.
మూడేళ్ల క్రితం పాట్నాలోని బిహ్తా ప్రాంతంలో విపరీతమైన చలిలో తిరిగిన ఓ పిల్లాడు ఇప్పుడు యూఎస్ఏ డాక్టర్ జంటతో కలిసి ఖండాంతరాలు దాటనున్నాడు. స్పెషల్లీ ఎబుల్డ్ అనాథ అయిన అర్జిత్ కు మంచి వైద్యం కూడా అందించనున్నారు. పాట్నా నుంచి దత్తత తీసుకున్న కుమారుడితో తిరిగి వెళ్తామని ఇందుకు అవసరమైన పత్రాలను ఇప్పటికే పూర్తి చేశామని డాక్టర్ దంపతులు కల్నెల్ మిల్లర్, కాథ్లీన్ మిల్లర్ వెల్లడించారు. యూఎస్ లో అత్యాధునిక చికిత్స అందిస్తామని అన్నారు. పిల్లాడికి సంబంధించి పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. గుర్తింపు పత్రాలు సిద్ధం అయిన వెంటనే అర్జిత్ ను తమ వెంట తీసుకెళ్లనున్నారు.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
Read Also: Team India: టీమిండియాకు షాక్.. బంగ్లాదేశ్ టూర్కు స్టార్ బౌలర్ దూరం
మేము పిల్లలను ప్రేమిస్తామని.. దత్తత తీసుకోవడం సుదీర్ఘ ప్రక్రియ అని.. కానీ చివరగా ఓ కొడుకు రావడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని వారు అన్నారు. ఈ జంట ఇప్పటి వరకు నలుగురిని దత్తత తీసుకుంటే ఇందులో అర్జిత్ ఒకరు. మేము అర్జిత్ కు అత్యుత్తమ జీవితం, సంరక్షణ అందిచాలని అనుకుంటున్నామని ఈ జంట తెలిపారు. మేము ఇప్పటికే వైద్యులతో మాట్లాడామని.. అమెరికాకు వెళ్లిన తర్వాత అర్జిత్ కు శస్త్రచికిత్స చేయిస్తామని వెల్లడించారు.
దీనిపై పాట్నాలోని దానాపూర్ ఎస్డీఎం ప్రదీప్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. విదేశీ మంత్రిత్వ శాఖలో పిల్లాడి కోసం పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారని.. అది అందిన వెంటనే వారు అమెరికా తిరిగి వెళ్లారని.. దత్తత తీసుకోవడానికి అవసరమైన అన్ని డాక్యుమెంటేషన్, పత్రాలను పూర్తి చేశారని అన్నారు.
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!