Veerababu Burugadda
Author- NTV Telugu-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత టీ20, వన్డే జట్లకు ఎదురైన పరాజయాలపై సమీక్ష నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో అనూహ్యంగా క్లీన్ స్వీప్ కావడం, అనంతరం ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 3 వరుస పరాజయాలతో సిరీస్ను చేజార్చుకోవడం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లోనూ భారత్ ఓటమి పాలైంది. జట్టు ప్రదర్శనలోని లోపాలను సరిదిద్దడమే లక్ష్యంగా సమీక్షా సమావేశం […] -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం ప్రారంభంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ల్లో 14, 13, 15 పరుగులతో నిరాశపరిచినప్పటికీ, జింబాబ్వేపై తిరిగి పుంజుకుని 50, 20, 81 పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలో ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ దిగ్గజం అజింక్య రహానే, యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ఒక కీలకమైన హెచ్చరిక చేశాడు. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ పూర్తిగా వేర్వేరు విషయాలని రహానే స్పష్టం చేశాడు. స్టిక్ టు క్రికెట్ […] -
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
2027 వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు ఎంపికపై ఇప్పటికే విశ్లేషణలు, ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ల్యాండ్మార్క్ టోర్నీ కోసం మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఎంపిక చేసిన జట్టును విశ్లేషిస్తూ, అది అత్యంత సమతుల్యమైన జట్టు అని ఆకాష్ చోప్రా కొనియాడారు. గవాస్కర్ ప్రతిపాదించిన జట్టులో శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్లతో కూడిన బలమైన టాపార్డర్ ఉంది. బ్యాకప్ వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్, ఆల్రౌండర్లుగా […] -
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా వల్ల ఏ ఒక్క అర్హులైన పేదవాడికి, నిజమైన భూహక్కుదారుడికి అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఒక్క సెంటు భూమిని కూడా 22ఏ జాబితాలో చేర్చలేదని, ప్రైవేట్ భూములను నిషేధించారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో 22ఏ భూములు, ప్రజావాణి ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలపై ఉన్నతాధికారులు, […] -
Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్కే నేరుగా హెచ్చరిక..
భారత సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. జూలై 2023 నుంచి భారత జట్టుకు దూరంగా ఉన్న ఆయన, తన కెరీర్లో 85 టెస్టులు ఆడి 38.46 సగటుతో 5,077 పరుగులు సాధించారు. రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం 38 ఏళ్ల రహానే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించారు. టెస్టు జట్టులో ఎక్కువ మంది సీనియర్ ఆటగాళ్లను కలిగి ఉండాలని, వారికి తగిన గౌరవం ఇవ్వాలని […] -
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 టోర్నీలో నెదర్లాండ్స్ జట్టు అద్భుత ఫామ్ను కొనసాగిస్తోంది. నేపాల్పై 57 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 57 పరుగుల ఇన్నింగ్స్తో 4 స్థానాలు ఎగబాకి 34వ ర్యాంక్కు చేరుకున్నారు. బౌలింగ్ విభాగంలో రోఎలోఫ్ వాన్ డెర్ మెర్వ్ 11 స్థానాలు ఎగబాకి ఉమ్మడిగా 63వ స్థానంలో, లోగాన్ వాన్ బీక్ 3 స్థానాలు మెరుగై 76వ స్థానంలో నిలిచారు. […] -
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
ఆగస్టు నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని విద్యాసంస్థలకు వరుస సెలవులు లభించే అవకాశం ఉంది. వారాంతాలు, స్వాతంత్ర్య దినోత్సవం, వివిధ పండుగల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు పలు రోజులు విరామం దక్కనుంది. అన్ని అధికారిక సెలవులను పరిగణనలోకి తీసుకుంటే, కేవలం పది రోజుల వ్యవధిలోనే దాదాపు ఆరు రోజుల పాటు పాఠశాలలు మూతపడే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులు, ఆయా యాజమాన్యాల నిర్ణయాల ప్రకారం సెలవుల్లో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉన్నందున విద్యార్థులు, తల్లిదండ్రులు సంబంధిత […] -
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులలో భాగమైన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయని రవాణా, హైదరాబాద్ ఇన్-ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి అజారుద్దీన్తో కలిసి నూతనంగా రూపుదిద్దుకున్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జితో పాటు తుది దశకు చేరుకున్న మూసారాంబాగ్ బ్రిడ్జి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, కాలేరు వెంకటేష్, […] -
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
దేశంలో చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేసింది. రవాణా వ్యవస్థలో ఇది అత్యంత విచారకరమైన విషయమని ధర్మాసనం పేర్కొంది. దేశంలోని మొత్తం 30.48 కోట్ల నమోదిత వాహనాల్లో దాదాపు 56 శాతం ఎలాంటి థర్డ్ పార్టీ బీమా లేకుండానే నిర్లక్ష్యంగా తిరుగుతున్నాయని సంచలన గణాంకాలను వెల్లడించింది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు లేదా వారి కుటుంబాలకు సకాలంలో పరిహారం అందకుండా […] -
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
భారత క్రికెట్ జట్టు రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం శ్రీలంక చేరుకుంది. శుభ్మన్ గిల్ నాయకత్వంలో టీమిండియా శ్రీలంకతో ఈ టెస్టు సిరీస్ ఆడనుంది. ఆగస్టు 15న సిరీస్ ప్రారంభం కావడానికి ముందు, టీమిండియా సన్నాహకాల కోసం ఆగస్టు 7 నుండి 9 వరకు శ్రీలంక ఎలెవన్తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) దృష్ట్యా ఈ సిరీస్ భారత జట్టుకు అత్యంత కీలకమైనది. గతంలో 2025లో దక్షిణాఫ్రికా చేతిలో […]
తాజావార్తలు
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
-
CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!