Veerababu Burugadda
Author- NTV Telugu-
Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
హైదరాబాద్ ప్రాంతంలోని క్యూర్ (CURE) పరిధిలో పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది లబ్ధిదారులు ఈ కొత్త ఇళ్ల నుంచే బోనాలు ఎత్తేలా పనులను శరవేగంగా పూర్తి చేస్తామని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సచివాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్లతో కలిసి ఆయన ఈ పథకం బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ పథకం […] -
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
స్మార్ట్ఫోన్ రంగంలో ఇప్పుడు కేవలం కెమెరా, ప్రాసెసర్లపైనే కాకుండా భారీ బ్యాటరీలపై కూడా కంపెనీలు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒప్పో (OPPO) సంస్థకు చెందిన ‘ఒప్పో A7 ప్రో మాక్స్’ అనే సరికొత్త స్మార్ట్ఫోన్ లాంచ్కు ముందే టెక్ మార్కెట్లో హల్చల్ చేస్తోంది. లీకైన సమాచారం ప్రకారం, ఈ ఫోన్లో ఏకంగా 10,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించే అవకాశం ఉంది. ఇదే కనుక నిజమైతే, ఒప్పో యొక్క ‘A’ సిరీస్లోనే అత్యంత […] -
Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మహారాష్ట్ర బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్కు దేశవాళీ క్రికెట్లో అరుదైన గౌరవం దక్కింది. ఆగస్టు 23 నుంచి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ కోసం వెస్ట్ జోన్ (పశ్చిమ ప్రాంతం) జట్టుకు ఆయనను కెప్టెన్గా నియమించారు. ముంబైకి చెందిన శమ్స్ ములానీ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ముంబై ప్రధాన సెలెక్టర్ రాజేష్ పవార్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఈ 15 మంది సభ్యుల జట్టును […] -
Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
మాతా-శిశు ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో అత్యుత్తమ గుర్తింపు సాధించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కనబరిచిన అద్భుతమైన పనితీరును మెచ్చిన కేంద్ర ప్రభుత్వం, అందుకు ప్రోత్సాహకంగా రూ.200 కోట్ల అదనపు నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. కేంద్రం నుంచి అందిన ఈ అదనపు నిధులను రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా-శిశు ఆరోగ్య సేవలను మరింత […] -
Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న బలమైన ఉపరితల ఆవర్తనం, దాని అనుబంధ ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ తీవ్ర ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉత్తర కోస్తా ఆంధ్రాలోని శ్రీకాకుళం, విజయనగరం, […] -
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. బాపట్ల జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (GGH) అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయమై జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గా ప్రసాద్ స్పందిస్తూ, రోగికి ప్రస్తుతం ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఆసుపత్రిలో కరోనా కేసుల నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తిని […] -
CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ (RTGS) కేంద్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టబోతున్న రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల (RSK) ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు అత్యంత పారదర్శకంగా, వేగంగా రిజిస్ట్రేషన్ సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుపై కొందరు […] -
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
రోహిత్ శర్మ సెంచరీ మార్కును అందుకుని లార్డ్స్ మైదానంలో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కళ్లు చెదిరే శతకంతో చెలరేగాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ కేవలం 85 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 120.00 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి టీమిండియాను రేసులో నిలిపాడు. గత కొన్ని ఇన్నింగ్స్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్నాడంటూ వచ్చిన విమర్శలన్నింటికీ […] -
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి చేసి సత్తా చాటాడు. లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి తన ఫామ్ అందుకున్నాడు. గత కొన్ని ఇన్నింగ్స్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హిట్ మ్యాన్, ఈ కీలక మ్యాచ్లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో చెలరేగాడు. ఇంగ్లాండ్ విధించిన 388 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ […] -
Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో ‘లగ్జరీ’ ఫోన్.. రేపు అందుబాటులోకి..
భారత మార్కెట్లోకి మోటరోలా సరికొత్త స్మార్ట్ఫోన్ ‘మోటరోలా ఎడ్జ్ 70 మాక్స్’ ను విడుదల చేసింది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ (8GB+256GB) ధర రూ.54,999 కాగా, టాప్-ఎండ్ వేరియంట్ (12GB+256GB) ధర రూ.59,999 గా ఉంది. జూలై 20 నుండి ఫ్లిప్కార్ట్, మోటరోలా అధికారిక స్టోర్లలో లభించే ఈ ఫోన్పై హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై రూ.5,000 ఇన్స్టంట్ డిస్కౌంట్, అలాగే రూ.5,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. దీనితో ఈ ఫోన్ ఎఫెక్టివ్ ధర […]
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్పై చికిత్స!
-
India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
Honda CB300F Twister 2027: ఇథనాల్ ఇంజిన్తో హోండా CB300F ట్విస్టర్ 2027.. 24.7 CV పవర్, 26.2 Nm టార్క్
ట్రెండింగ్
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!