Suresh Maddala
Author- NTV Telugu-
RBI Bulletin: బలహీన రుతుపవనాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపొచ్చు.. నిపుణుల హెచ్చరిక
జూన్ నెల కూడా ముగిసిపోతోంది. కానీ ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు మాత్రం కురవలేదు. దేశంలో చాలా రాష్ట్రాల్లో రుతుపవనాలు కూడా ప్రవేశించలేదు. -
Qatar: ఖతార్ గ్యాస్ ప్లాంట్లో పేలుడు.. భారతీయుల సహా 13 మంది మృతి
ఖతార్ గ్యాస్ ప్లాంట్లో ఘోర పేలుడు సంభవించింది. ఈ ఘటనలో భారతీయులు సహా 13 మంది మృతి చెందగా.. 66 మందికి గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
X Down: ‘ఎక్స్’కు అంతరాయం.. లక్షలాది మంది యూజర్లకు ఇక్కట్లు
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) సేవలకు అంతరాయం ఏర్పడింది. వేలాది మంది వినియోగదారులు యాప్, వెబ్సైట్ సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. పోస్టులు లోడ్ కాకపోవడం, టైమ్లైన్ రిఫ్రెష్ కాకపోవడం, సందేశాలు పంపడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినియోగదారులు పేర్కొన్నారు. -
Kunal Shah: భారతీయ టెక్ దిగ్గజానికి కీలక బాధ్యతలు.. వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా కునాల్ షా నియామకం
ప్రముఖ భారతీయ క్రెడ్ వ్యవస్థాపకుడు, టెక్ దిగ్గజం కునాల్ షాకు కీలక పదవి దక్కింది. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్లలో ఒకటైన వాట్సాప్కు కొత్త గ్లోబల్ హెడ్గా కునాల్ షా నియమితులయ్యారు. -
Lucknow Tragedy: లక్నో విషాదంపై కన్నీళ్లు పెట్టుకున్న డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్
ఉత్తరప్రదేశ్లోని లక్నో కోచింగ్ సెంటర్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. బిల్డింగ్లో అంటుకున్న మంటలు.. క్షణాల్లోనే మంటలు భవనం అంతటా వ్యాపించాయి. దీంతో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు మంటల్లో కాలి బూడిదయ్యారు. -
Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే గూటికి చేరిన ఆరుగురు ఎంపీలు
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు లోక్సభ సభ్యులు సోమవారం ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో అధికారికంగా చేరారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. -
Lucknow Tragedy: లక్నో కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం.. 14 మంది సజీవ దహనం
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అలీగంజ్లోని పురానియా ప్రాంతంలో ఓ కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. -
CM Vijay: సీఎం విజయ్ 52వ బర్త్డే.. మోడీ, రాహుల్గాంధీ, స్టాలిన్ విషెస్
తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ సోమవారం 52వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో విజయ్ పేరు దేశవ్యాప్తంగా ట్రెండింగ్గా మారింది. -
JD Vance: స్విట్జర్లాండ్లో జేడీ వాన్స్కు అవమానం.. పట్టించుకోని ఇరాన్ బృందం.. వీడియోలు వైరల్
స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ఇరాన్-అమెరికా శాంతి చర్చల సందర్భంగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు ఘోర అవమానం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ బృందం కనీసం పట్టించుకోలేదని తెలుస్తోంది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్తో కరచాలనం చేశారు గానీ.. -
Bengaluru: నీట్ రీ ఎగ్జామ్కు హాజరుకాని ముగ్గురు అభ్యర్థులు.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వాగ్యుద్ధం
బెంగళూరులో జరిగిన నీట్ రీ-ఎగ్జామ్ మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే ఒకసారి నీట్ పరీక్ష రద్దు కావడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర అలజడి చెలరేగింది. తిరిగి కేంద్ర ప్రభుత్వం జూన్ 21 (ఆదివారం) నిర్వహించింది. అంతా సజావుగా సాగుతుందన్న తరుణంలో మరో రాజకీయ పంచాయితీ చెలరేగింది.
తాజావార్తలు
-
Lenin Day 1 Collections : అయ్యగారు అదిరిపోయే స్టార్ట్.. లెనిన్ డే-1 ఎంతంటే?
-
LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
-
Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక… త్వరలోనే గుడ్ న్యూస్
-
PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
-
Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!