Srisailam Temple: చెంచులకు శుభవార్త చెప్పింది శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం.. శ్రీశైలంలో చెంచులకు ఉచితంగా మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం కలిపించాలని నిర్ణయం తీసుకున్నారు.. చెంచు గిరిజనలకు ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభించారు శ్రీశైలం ఆలయ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు.. శ్రీ మల్లికార్జున స్వామివారి స్పర్శ దర్శనం చేసుకున్నారు 100 మంది చెంచు గిరిజనులు.. ఇక, ఇప్పటి నుండి ప్రతి నెలలో ఒకరోజు చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శ దర్శనం కల్పించనున్నట్టు […]
Raihan Rajiv Vadra: ఒక్కసారిగా నిశ్చితార్థం వార్తలతో ట్రెండింగ్లోకి వచ్చాడు ప్రియాంక గాంధీ కుమారుడు రెహన్ వాద్రా.. దీంతో, అసలు, రెహన్ ఏం చదవిడు.. ఎక్కడ ఉంటాడు.. ఏం చేస్తున్నాడు.. ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు? వాళ్ల ఫ్యామిలీ విషయాలు ఇలా నెట్లో సెర్చ్ చేస్తున్నారు.. అయితే, ప్రియాంక గాంధీ వాద్రా మరియు రాబర్ట్ వాద్రా కుమారుడు రెహన్ రాజీవ్ వాద్రా ఒక దృశ్య కళాకారుడు.. రెహన్ భారతదేశంలోని వివిధ నగరాల్లో తన కళాకృతులను ప్రదర్శించాడు. […]
Deputy CM Pawan Kalyan: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు ఉప ముఖ్యమంత్రి.. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు.. మరోవైపు, శంకర గుప్తంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, […]
IIT Kanpur: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ 2000 బ్యాచ్ పూర్వ విద్యార్థులు.. ఏకంగా 100 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు.. ఇది తమ మహా గురుదక్షిణగా పేర్కొన్నారు.. ఒకే సంవత్సరంలో ఒకే బ్యాచ్ కు చెందిన విద్యార్థులు ఇంత పెద్ద సహకారాన్ని అందించడం ఇదే మొదటిసారి. ఈ నిధులను సంస్థలో మిలీనియం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సొసైటీ (MSTAS) స్థాపించడానికి ఉపయోగించబోతున్నారు.. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ ఈ విరాళాన్ని […]
New Year Liquor Sale: 2025కి గుడ్బై చెప్పేసి.. 2026కి గ్రాండ్గా వెల్కం చెప్పేందుకు అంతా సిద్ధం అవుతున్నారు.. ఇక, డిసెంబర్ 31వ రోజు ప్రతీ ఏడాది రికార్డు సంఖ్యలో మద్యం అమ్మకాలు జరుగుతుండగా.. దీనిని మరింత క్యాష్ చేసుకునేలా ప్రభుత్వాలు.. అదనపు సమయం కూడా ఇస్తున్న విషయం విదితమే.. మరోవైపు, మద్యం ప్రియులకు ప్రభుత్వం న్యూ ఇయర్ సందర్భంగా తీపి కబురు అందించింది. డిసెంబర్ 31న ఉదయం 6 గంటల నుంచే మద్యం విక్రయాలు ప్రారంభించుకునేందుకు […]
పోలీస్ కమిషనరేట్ల పునర్ వ్యవస్థీకరణ.. పూర్తి వివరాలివే..! పునర్ వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు ఫ్యూచర్ సిటీతో కలిపి పోలీస్ వ్యవస్థను నాలుగు కమిషనరేట్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయడం జరిగింది. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దేందుకు పలు చర్యలు […]
8th Pay Commission: 2025 సంవత్సరం ముగియబోతోంది.. కొత్త సంవత్సరం 2026 ప్రారంభం కానుంది.. దీంతో, జనవరి 1, 2026 నుండి ఎనిమిదవ వేతన సంఘం వివిధ నియమాల మార్పులతో అమలు చేసే అవకాశం ఉంది.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం సిఫార్సులు అమలు తర్వాత వారి జీతాలు ఎంత పెరుగుతాయో, వారి కరువు భత్యం (DA)లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో.. పెండింగ్లో ఉన్న బకాయిలు ఎప్పుడు చెల్లించబడతాయో.. […]
* తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. శ్రీవారి ఆలయంలో తెరుచుకున్న ఉత్తర ద్వారం.. ఉత్తర ద్వార తలుపులను తెరిచి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు * శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు.. శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు, మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని, చిరంజీవి సతీమణి సురేఖ, బాలకృష్ణ సతీమణి వసుంధర * తిరుమల: శ్రీవారిని […]
NTV Daily Astrology as on 29th December 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజా అవసరాలు, పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. Read Also: Indonesia: ఇండోనేసియాలో ఘోర అగ్నిప్రమాదం.. వృద్ధాశ్రమంలో 16 మంది సజీవదహనం కేబినెట్కీలక నిర్ణయాలు.. * […]