Kakinada Fire Accident: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడులో 20 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. మృతదేహాలు పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వేట్లపాలెంలోని ‘సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ సుమారు 35 మంది […]
Firecracker Factory Blast: కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఉన్న క్రాకర్స్ తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్దాలతో పేలుడు చోటుచేసుకోవడంతో పరిసర ప్రాంతాలు వణికిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 20 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పేలుడు తీవ్రతకు భవనం ధ్వంసమై మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. పేలుడు ప్రభావంతో […]
TTD Budget 2026: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తసీఉకుంది.. ఇక, రూ. 5,456 కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్లో శ్రీవారి ఆదాయం, వ్యయ కేటాయింపులు మరియు పాలకమండలి తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రత్యేకంగా నిలిచాయి. * శ్రీవారి ఆదాయం కోట్లలో.. – హుండీ ద్వారా – 1,880 కోట్లు – వడ్డీ ద్వారా – 1,205 కోట్లు – ప్రసాదాల విక్రయం ద్వారా […]
T20 World Cup 2026: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. కొలంబో వేదికగా జరిగిన కీలక మ్యాచ్లో శ్రీలంకను 61 పరుగుల తేడాతో ఓడించింది న్యూజిలాండ్ జట్టు… ఈ విజయంతో న్యూజిలాండ్ సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోగా, శ్రీలంక టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. ఆరంభంలో ఫిన్ అలెన్ […]
Off The Record : ఏపీ పాలిటిక్స్లో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. ఇక్కడ ఎన్నికల టైంలో తప్ప మిగతా ఎప్పుడూ అడిషనల్ నాయిస్ ఉండదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా…. పొలిటికల్ యాక్టివిటీ మాత్రం కామ్గా జరిగిపోతుంటుంది. ఇక్కడ దశాబ్దాల నుంచి ధర్మాన వర్సెస్ బగ్గు ఫ్యామిగా రాజకీయం నడుస్తోంది. మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ప్రసాదరావు వైసీపీ తరపున, బగ్గు లక్ష్మణరావు, బగ్గు రమణమూర్తి టిడిపి నుంచి వ్యవహారాలు నడిపిస్తున్నారు. అయితే… […]
Off The Record: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తోంది. మున్సిపల్ ఛైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ వేస్తున్న ఎత్తులకు పైఎత్తులతో యమా రంజుగా మారుతోంది రాజకీయం. మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష కౌన్సిలర్లను ఇబ్బందులు పెడుతోందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. అటు కాంగ్రెస్ నుంచి కూడా అదే రేంజ్లో రివర్స్ అటాక్ ఉండటంతో… కథ ఎప్పుడు ఏ […]
Off The Record: ఎంత ప్రాధాన్యం ఉన్నా….. కక్షలు, కార్పణ్యాలు, దాడుల్లాంటివి లేకుండా నడిచిపోతుంటాయి సింహపురి పాలిటిక్స్. అందుకే నెల్లూరు జిల్లాలో ఉద్యోగం చేసేందుకు పోలీస్ అధికారులు పోటీ పడుతుంటారు. అయితే అదంతా ఒకప్పటి మాట అంటున్నారు తాజా పరిస్థితులను గమనిస్తున్న వారు. ఇప్పుడంతా సీన్ మారిపోయిందని, పొలిటికల్ అడకత్తెరలో ఇరుక్కుని విలవిల్లాడుతున్నామని తల బాదుకుంటున్నారట పోలీస్ ఆఫీసర్స్. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక వివిధ ఆరోపణలతో వైసీపీకి చెందిన పలువురు నాయకుల మీద కేసులు బుక్ […]
Off The Record: జగ్గంపేట మాజీ శాసనసభ్యుడు జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడు ఎక్స్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు…. 2019 నుంచి 2024 వరకు వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహించి బాగానే అధికారం చెలాయించారు. కానీ… గత ఎన్నికల్లో చంటిబాబుకు ఛాన్స్ ఇవ్వలేదు ఫ్యాన్ పార్టీ అధిష్టానం. ఇక వరుపుల పోటీ చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. దాంతో ఎన్నికల తర్వాత ప్రత్తిపాడు పార్టీ బాధ్యతల్ని ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరికి అప్పగించారు. చంటిబాబు అయితే… ఎలక్షన్ టైం నుంచే […]
T20 World Cup 2026: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు సౌతాఫ్రికా షాక్ ఇచ్చింది.. దీంతో, లెక్కలు మారిపోయాయి.. వరల్డ్కప్లో టీమ్ ఇండియా ప్రయాణం ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం భారత సెమీస్ అవకాశాలను క్లిష్టతరం చేసింది. ప్రస్తుతం భారత్ నెట్ రన్ రేట్ (NRR) -3.00 కంటే తక్కువగా ఉండటమే ఇందుకు […]
Off The Record: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరింది. కొద్ది రోజుల నుంచి తీవ్రత పెరిగిపోయిన క్రమంలో….తాజాగా అమ్మవారి గుడి ఇందుకు వేదికవడం కలకలం రేపుతోంది. గతంలో భద్రకాళి చెరువు పూడికతీత పనులు జరిగినప్పుడు వీరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నడిచింది. దానిమీద అప్పట్లో మాజీ మంత్రి కేటీఆర్ సైతం స్పందించడం సంచలనమైంది. ఆ వివాదం సద్దుమణిగిందనుకునేలోపే.. భద్రకాళి ఆలయ మాడ […]