Nimmala Ramanaidu: ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల సమీక్ష సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వి.ఎల్. కాంతారావును మర్యాదపూర్వకంగా కలసి ప్రాజెక్ట్ ప్రగతిపై చర్చించారు. మంత్రి నిమ్మల ప్రకారం, కేంద్రప్రభుత్వం సహకారంతో పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు నిర్వాసితుల కోసం సహాయం మరియు పునరావాస పనులు కూడా సమాంతరంగా వేగవంతం చేశామని మంత్రి పేర్కొన్నారు. పెండింగ్ డిజైన్లకు అనుమతులు […]
Sri Ram Navami 2026: పండుగలపై తరచూ గందరగోళం కొనసాగుతూనే ఉంది.. ఇప్పుడు శ్రీరామ నవమిపై కూడా అదే కన్ప్యూజన్ నెలకొంది.. ముఖ్యంగా శ్రీరామ నవమి అనేది శ్రీరాముని జన్మదినోత్సవం. హిందువులు ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధతో జరుపుకుంటారు. భక్తులు ఈ రోజున పూజలు చేసి, శ్రీరాముని ఆశీస్సుల కోసం ప్రార్థిస్తారు. 2026లో రామ నవమి తేదీ విషయంలో కొంత గందరగోళం నెలకొంది. కొందరు మార్చి 26న, మరికొందరు 27న జరుపుకోవాలని సూచిస్తున్నారు. శ్రీరామ నవమి 2026 […]
Big Tax Reforms: భారత ప్రభుత్వం పన్ను విధానంలో భారీ మార్పులు తేనుందా? అంటే అవుననే సమాచారం అందుతుంది.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2026 ఫైనాన్స్ బిల్లులో మొత్తం 53 సవరణలు తీసుకువచ్చేందుకు సిద్ధం అయ్యారు.. ఆ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారని సమాచారం. వీటిలో 32 సవరణలు ప్రధానంగా పన్ను విధానాన్ని సులభతరం చేయడానికి, మిగతా 21 సవరణలు పరిపాలనా పరమైనవి అని అధికారులు చెబుతున్నారు.. ప్రధాన సవరణలు ఏమిటి? ఈ సవరణల ప్రకారం, పన్ను […]
Brutal Murder in Arakuloy: అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అరకులోయ పంచాయతీ పరిధిలోని రూప రిసార్ట్స్ వద్ద ఒక యువకుడి హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు నాగేళ్ల సురేష్, 25 సంవత్సరాలు, విజయనగరం జిల్లా తెర్లాం మండలం జన్లివలస గ్రామానికి చెందినవాడు. పోలీసుల సమాచారం ప్రకారం, ఈ హత్య యువతి కోసం జరిగిన ఘర్షణ కారణంగా జరిగినట్లు అనుమానం ఉంది. హెల్మెట్తో కొట్టి, తర్వాత కత్తితో పొడిచి హత్య […]
CAFE 3 Rules India: భారత ఆటో రంగంలో త్వరలో అమల్లోకి రానున్న CAFE-3 నిబంధనలు (Corporate Average Fuel Efficiency) చిన్న కార్ల ధరలపై పెద్ద ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మధ్యతరగతి వినియోగదారుల కోసం ముఖ్యమైన ఎంపికగా ఉన్న చిన్న కార్లు, ఈ కొత్త నియమాల కారణంగా మరింత ఖరీదైనవిగా మారవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా బైక్ నుంచి కారుకు అప్గ్రేడ్ కావాలనుకునే వ్యక్తులు తక్కువ ధర, మంచి మైలేజ్, తక్కువ […]
Terror Links Case: తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ లింక్స్ కేసు కలకలం రేపుతోంది.. పోలీసులు మరో కీలక అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని చంచల్గూడాకు చెందిన సయీదా బేగంను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను విచారణ కోసం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, విదేశీ హ్యాండ్లర్ అల్ హకీమ్ షుకూర్ సూచనలతో సయీదా బేగం పనిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోహైల్ బెగ్, షరీఫ్, […]
Gold Price Surge 2026: ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో తగ్గుతూ వచ్చాయమి బంగారం ధరలు.. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకస్మికంగా పెరిగి మళ్లీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాయి. ఒకే ట్రేడింగ్ సెషన్లో సుమారు 4 శాతం పెరిగి ఔన్స్కు $4,550 దాటింది. గత కొన్ని రోజులుగా వరుసగా పడిపోతున్న బంగారం ధరలు, అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలపై ఆశలు పెరగడంతో ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ […]
FASTag New Rules: దేశవ్యాప్తంగా వాహనదారులకు FASTag ఇప్పుడు ఒక ముఖ్యమైన భాగంగా మారింది. టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా ఆటోమేటిక్గా చెల్లింపులు జరిగే విధంగా ఇది పనిచేస్తుంది. ఫాస్టాగ్ను వాహనానికి అమర్చినట్లయితే, టోల్ ఛార్జీలు మీ ప్రీపెయిడ్, సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతా నుండి నేరుగా డెబిట్ అవుతాయి. దీంతో టోల్ ప్లాజాల వద్ద ఉండే పొడవైన క్యూలకు గుడ్బై చెప్పవచ్చు. ప్రతి లావాదేవీ తర్వాత వినియోగదారులకు SMS ద్వారా సమాచారం అందుతుంది. అయినప్పటికీ, ఫాస్టాగ్కు […]
LPG Cylinder Booking New Rules: దేశంలో LPG గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు కొత్త బుకింగ్ నియమాలను అమలు చేస్తున్నాయి.. గ్యాస్ వినియోగాన్ని సమతుల్యం చేయడం, సబ్సిడీ దుర్వినియోగాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ మార్పులు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. భారతదేశంలో గ్యాస్ సరఫరా నిర్వహిస్తున్న Indian Oil Corporation, Bharat Petroleum, Hindustan Petroleum సంస్థలు ఈ నియమాలను అమలు చేస్తున్నట్టు చెబుతున్నాయి.. కొత్త నియమాల ప్రకారం, డబుల్ సిలిండర్ కలిగిన వినియోగదారులు ఒక సిలిండర్ […]
* ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం .. ప్రధాని మోడీ అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు భేటీ.. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల వల్ల భారత్ పై ప్రభావం.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అందుబాటుపై చర్చ * తిరుమల: 31 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,381 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,451 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.4.46 […]