-
ఇప్పుడు కమిటీయా..? అంతా రివర్స్ వ్యవహారం.!
పీఆర్సీపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ఏపీలో హీట్ పెంచాయి.. మరోసారి ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. ఇవాళ సమావేశమైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.. సోమవారం సమ్మె నోటీసు ఇవ్వనున్నారు.. ఇవాళ సీఎస్ను కలిసి పాత జీతాలే ఇవ్వాలని కోరనున్నారు.. అయితే, ఉద్యోగులతో సంప్రదింపుల కోసం తాజాగా ఏపీ సర్కార్ మంత్రుల కమిటీని వేసింది.. మంత్రులు బుగ్గన, పేర్నినాని, బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్తో కమిటీ ఏర్పాటు చేసింది.. అయితే, ఇప్పుడు ప్రభుత్వం కమిటీ వేయడంపై […] -
బ్రేకింగ్: ఉద్యోగులతో సంప్రదింపులకు సర్కార్ కమిటీ
ఆంధ్రప్రదేశ్లో ఫిట్మెంట్, పీఆర్సీ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.. ప్రభుత్వ ప్రకటనతో భగ్గుమంటున్న ఉద్యోగ సంఘాలు మరోసారి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు.. ఇవాళ సమావేశమైన ఉద్యోగసంఘాల ప్రతినిధులు.. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు.. దీనికోసం సోమవారం సీఎస్ను కలిసి సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు.. అయితే, మరోవైపు.. ఉద్యోగులను బుజ్జగించే పనిలో పడిపోయింది ఆంధ్రప్రదేశ్ సర్కార్.. ఇవాళ సచివాలయం వేదికగా సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. దీనిపై కీలకంగా […] -
మళ్లీ తెరుచుకోన్న స్కూళ్లు.. విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన
కరోనా మహమ్మారి విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. కోవిడ్ విజృంభిస్తే చాలు.. మొదట మూసివేసేది స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలే అనే విధంగా తయారైంది పరిస్థితి.. దీంతో.. విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయి. అయితే, ఓవైపు కరోనా కల్లోలం సృష్టిస్తున్నా.. ఇప్పటికే మూతపడిన స్కూళ్లను మళ్లీ తెరిచేందుకు సిద్ధం అవుతోంది మహారాష్ట్ర ప్రభుత్వం.. వచ్చే వారం నుంచే అన్నిస్కూళ్లు తెరుకోనున్నాయని, అన్ని తరగతులు ప్రారంభిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ తెలిపారు.. కానీ, కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని.. […] -
నెక్ట్స్ ప్రధానిగా ఎవరు బెటర్..? రేసులో ఆ నలుగురు
ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తే.. ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి..? ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అంటూ సర్వే నిర్వహించిన ఇండియాటుడే.. భారత దేశానికి ప్రధానిగా ఎవరు సరిపోతారు?కాబోయే ప్రధాని ఎవరు అయితే బెటర్ అంటూ మరో అంశంపై కూడా సర్వే చేసింది.. మూడ్ ఆఫ్ ది నేషన్ 2022 పేరుతో జరిగిన ఈ సర్వేలో.. టాప్ 4లో నిలిచిన నలుగురి పేర్లను వెల్లడిస్తూ.. వారికి అనుకూలంగా ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని […] -
ప్రధాని మోడీ గ్రాఫ్పై సర్వే.. ఆసక్తికరంగా ఫలితాలు..!
భారత ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్పై ఎప్పుడూ పెద్ద చర్చే జరుగుతోంది.. ర్యాంకింగ్స్లో ప్రధాని ఈ స్థానం వచ్చింది.. మోడీ గ్రాఫ్ ఇంత పెరిగింది.. లేదా ఇలా పడిపోయింది అనేదానిపై సర్వేలు సాగుతూనే ఉంటాయి.. ఎన్డీఏ పాలన బెటరా? యూపీఏ మంచిగా పాలించిందా? వంటి అంశాలపై కూడా సర్వేలు నిర్వహిస్తుంటారు.. తాజాగా, ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు వెల్లడించింది.. ఈ సర్వే ప్రకారం మరోసారి భారత ప్రధాని గ్రాఫ్ పెరిగింది.. ఆగస్టు 2020లో […] -
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపెవరిది? మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు
భారత్లో ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు వస్తే గెలుపెవరిది? మళ్లీ ప్రజలు ఎవరి పట్టం కడతారు? ఎన్డీఏకు వచ్చే సీట్లు ఎన్ని? యూపీఏ గెలుచుకోబోతోన్న స్థానాలు ఇంకెన్ని? లాంటి ఆస్తికరమైన అంశాలపై సర్వే ఫలితాలను విడుదల చేసింది ఇండియా టుడే.. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట జరిగిన ఈ సర్వే రిపోర్టుల్లో ఆసక్తికర అంశాలు బయటపెట్టింది.. మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ఆ సర్వే తేల్చేసింది.. 543 స్థానాలున్న లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీఏ 296 […] -
ఆదాయ పన్ను రద్దు చేయండి.. ఆర్థిక మంత్రికి బీజేపీ ఎంపీ సలహా
కరోనా విలయం సృష్టించింది.. మరోసారి ఉగ్రరూపం దాల్చి ఎటాక్ చేస్తోంది.. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టింది.. సామాన్యులు జీవనమే కష్టంగా మారిపోయింది.. అయితే, ఈ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కీలక సూచనలు చేశారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి.. ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్టుగా.. సూటిగా మాట్లాడే ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఈ సమయంలో మీరు ఆర్థిక మంత్రిగా ఉండి ఉంటే ఏం చేసేవారు? […] -
ఆస్ట్రేలియాపై స్టార్ ప్లేయర్ ప్రతీకారం.. రూ.32 కోట్ల పరువునష్టం దావా..!
ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు టెన్నిస్ ప్లేయర్ జకోవిచ్.. తనను ఆస్ట్రేలియన్ ఓపెన్లో పాల్గొనకుండా అడ్డంకులు సృష్టించిన ఆ దేశంపై న్యాయ పోరాటం చేసినా జకోవిచ్కు ఊరట దక్కగ పోగా.. వ్యాక్సిన్ వేయించుకోకపోవడంతో.. రెండోసారి కూడా ఆయన వీసాను రద్దు చేసింది ప్రభుత్వం.. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్కు దూరమైన జకోవిచ్.. తన 21వ గ్రాండ్స్లామ్ కల నెరవేర్చుకోలేకపోయాడు.. కానీ, ఇప్పుడు ఆసీస్పై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు.. ఆసీస్లోని స్కాట్ మోరిసన్ సర్కార్పై పరువు నష్టం దావా […] -
లైవ్: అఖండ 50 డేస్ సెలబ్రేషన్స్
-
లాక్డౌన్ ముచ్చటే లేదు.. తేల్చేసిన ప్రధాని.. కానీ,..!
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రంపచ దేశాలను చుట్టేస్తూనే ఉంది.. కొన్ని దేశాలపై విరుచుకుపడుతోంది.. మరికొన్ని దేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది.. దాని దెబ్బకు థర్డ్ వేవ్.. కొన్ని ప్రాంతాల్తో ఫోర్త్ వేవ్ కూడా వచ్చేసింది.. దీంతో ఆంక్షల బాట పడుతున్నాయి అన్ని దేశాలు.. మరోవైపు.. కరోనా ఫస్ట్ వేవ్ను సమర్థంగా ఎదుర్కొని ప్రపంచం దృష్టిని ఆకర్షించిన న్యూజిలాండ్.. ఒమైక్రాన్ మాత్రం ఇంకా ఎంటర్ కానీలేదు.. అయితే, ఒక వేళ ఒమిక్రాన్ వచ్చినా లాక్డౌన్కు వెళ్లేది లేదంటున్నారు […]
తాజావార్తలు
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!