Toll Tax Hike: వాహనదారులకు మరో షాక్ తగలనుంది.. టోల్ టాక్స్ భారీగా పెరగనుంది.. అయితే, ఇది దేశవ్యాప్తంగా కాకుండా.. ఓ రాష్ట్రానికి పరిమితం అయ్యింది.. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై టోల్ పన్నును భారీగా పెంచింది. కొత్త రేట్ల ప్రకారం, బయటి రాష్ట్రాల నుండి కార్లు, జీపులు, వ్యాన్లు మరియు తేలికపాటి మోటారు వాహనాలు ఇప్పుడు రోజుకు రూ.170 టోల్ చెల్లించాలి. కొన్ని వర్గాల వాహనాలకు టోల్ రూ.130 వరకు […]
Perfect Boondi Raita Recipe: సీజన్ ఏదైనా సరే.. రైతాను తీసుకుంటారు.. చాలా మంది రైతాను అమితంగా ఇష్టపడతారు.. కొందరు తమ ఫుడ్లో కలిపి తీసుకోవడానికి ఇష్టపడితే.. మరికొందరు.. రైతాను తాగేస్తుంటారు.. పులావ్, బిర్యానీ, పరాఠా లేదా సాధారణ భోజనం.. ఏది అయినా సరే, బూందీ రైతా వడ్డిస్తే రుచి రెట్టింపు అవుతుంది. అయితే చాలామందికి రైతా చాలా మందంగా లేదా చాలా పలుచగా మారడం సాధారణ సమస్య. దీనికి కారణం బూందీని సరైన నిష్పత్తిలో కలపకపోవడమే.. […]
JC Prabhakar Reddy: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.. తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జేసీ.. తాడిపత్రిలో జన్మించిన ప్రతి ఒక్కరూ పుణ్యాత్ములు అని పేర్కొన్నారు జేసీ.. “తాడిపత్రిలో తినడానికి మూడు పూటలా అన్నం దొరుకుతుంది. ఈ భూమి ఎంతో శక్తివంతమైనది. చరిత్రలో శ్రీ కృష్ణదేవరాయలు తాడిపత్రిలో ఆలయాలు నిర్మించడానికి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు..” అని వెల్లడించారు.. Read Also: Pratyusha Death […]
Tirumala Laddu Ghee Adulteration Case: తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సమగ్ర విచారణ కోసం ఏక సభ్య కమిటీని నియమించింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ను విచారణ కమిషనర్గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో వన్ మెన్ కమిటీ ఈ వ్యవహారంపై లోతైన అధ్యయనం చేపట్టనుంది. తిరుమల లడ్డూ […]
Minister Anagani Satya Prasad: 22ఏ నిషేధిత భూముల జాబితా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వెల్లడించారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ బడ్జెట్ కేటాయింపులపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని కీలక ప్రకటనలు చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల 22ఏ జాబితాలో అనేక భూములు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక […]
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది.. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో టీమిండియా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్పై విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ వరుసగా నాలుగో గెలుపును నమోదు చేసి టోర్నీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు […]
Off The Record: తెలంగాణలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదకపోయింది. 116 మున్సిపాలిటీలు…7 కార్పొరేషన్లలో పార్టీల బలాబలాలు ఏంటో తేలిపోయింది. ఏ పార్టీ ఎక్కడ సత్తా చాటింది ఎక్కడ చతికిల పడ్డది క్లారిటీ వచ్చింది. కమలం పార్టీ గతంలో ఎక్కడ అయితే ప్రభావం చూపిందో…ఇప్పుడు కూడా బలాన్ని నిరూపించుకుంది. ఆ మూడు ఉమ్మడి జిల్లాల ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో…ఆ పార్టీ గతం కన్నా ఏం మాత్రం మెరుగు పడలేదు. […]
Off The Record: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం. గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన…2024 జూలై 15న కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక కొన్ని రోజులుగా మళ్లీ బీఆర్ఎస్లోకి వచ్చేందుకు రెడీ అయ్యారు. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు రావడంతో…పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు పావులు కదిపారు. బహిరంగంగా బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేయకున్నా ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, […]
Off The Record: చాలా రోజుల తర్వాత హస్తినకు తెలంగాణ కాంగ్రెస్ నేతలని అధిష్టానం పిలిచింది. సీఎం రేవంత్ రెడ్డి ..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…పాటుగా మంత్రులు… పిసిసి చీఫ్ మహేష్ గౌడ్.. ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను ఏఐసీసీ పిలిచింది. గతంలో ఎన్నికల సందర్భంగా అందరినీ ఏకం చేసేందుకు ఇలాంటి సమావేశాన్ని నిర్వహించారు. అలాంటి సమావేశం తిరిగి గురువారం జరగబోతోంది. ఢిల్లీలో జరిగే మీటింగ్ పై పార్టీలోలో… పొలిటికల్గా పెద్ద చర్చ జరుగుతుంది. ఇటీవల మంత్రుల మధ్య […]
Off The Record: 2024 సార్వత్రిక ఎన్నికలు ఇటు వైసీపీ…అటు తెలుగుదేశం పార్టీల్లో ఎంతో మంది నేతల తలరాతలు మార్చేశాయి. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ తమ ప్రాంతాల్ని శాసిస్తున్న వారిని ఎటూ కాకుండా చేశాయి. ఇలాంటి వారిలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని కొందరు టీడీపీ సీనియర్ నాయకుల గురించి చెప్పాలి. ఇందులో టీడీపీ ఆవిర్భావం నుంచి జెండా మోసి.. పార్టీకి అండగా నిలబడ్డారు.. ఇంతకీ ఎవరా నేతలంటే.. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మాజీ మంత్రి […]