Petrol, Diesel, LPG: అంతర్జాతీయంగా అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి పరిస్థితుల కారణంగా ఎన్నో అనుమానాలు ప్రజలను వెంటాడుతున్నాయి.. దీంతో.. పెద్ద ఎత్తున ప్రజలు పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవడం.. గ్యాస్ ఉండగనే మళ్లీ మళ్లీ బుక్ చేయడంతో.. కృత్రిమ కొరత ఏర్పడిన పరిస్థితి.. అయితే, ఆ తర్వాత ఇప్పుడు అంతా సాధారణంగా మారిపోయింది.. అయితే, దేశంలో ఇంధన సరఫరాలపై వస్తున్న భయాందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి ఇంధనాలను […]
Sajjala Ramakrishna Reddy: అమరావతి రాజధాని అంశంపై మరోసారి రాజకీయ వాదోపవాదాలు ముదిరాయి. వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి బిల్లు పాసైందని దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టుగా సంబరాలు చేయడం సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి పేరుతో ఇతర ప్రాంతాల ప్రజలను కూడా సంబరాల్లో పాల్గొనాలని కోరడం అన్యాయమని అన్నారు. రూ.2 లక్షల కోట్ల భారీ వ్యయంతో నిర్మించాల్సిన ప్రాజెక్టుపై సంబరాలు చేయమని […]
Minister Atchannaidu: అమరావతి రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని, ఇప్పుడు ‘మావిగన్’ పేరుతో మరో రాజకీయ నాటకానికి శ్రీకారం చుట్టారని ఆయన ఆరోపించారు. గతంలో అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా అంగీకరించి మద్దతు తెలిపినవారే ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు అమరావతి అభివృద్ధిపై […]
Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని అంశంపై మరోసారి చర్చనీయాంశంగా మారేలా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై తీర్మానం చేసినంత మాత్రాన అది శాశ్వతం కాదని, అసలు నిర్మాణం పూర్తి కావడం ద్వారానే రాజధాని స్థిరపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, అమరావతి అంశం చుట్టూనే ప్రభుత్వం, మీడియా తిరుగుతోందని బొత్స విమర్శించారు. ప్రజల అసలు సమస్యలను పక్కన పెట్టి ఒకే […]
CM Chandrababu: అమరావతి రాజధాని నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న సమయానికి పనులు పూర్తి చేసి ప్రధానితో ప్రారంభోత్సవం చేస్తామని.. ఈ మేరకు పనులు వేగంగా చేపట్టి పూర్తి చేసేలా కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు అధికారులు కూడా పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనులను ఓ కాంట్రాక్ట్ వర్క్ అన్నట్టుగా భావించవద్దని.. చరిత్రలో భాగస్వాములు అవుతున్నట్టుగా భావించాలన్నారు. […]
Andhra Pradesh New Map: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా నిర్మాణంలో కీలక మార్పులకు నాంది పలుకుతూ, తాజాగా 28 జిల్లాలతో కూడిన కొత్త రాష్ట్ర మ్యాప్ విడుదలైంది. ఈ మ్యాప్లో రాష్ట్ర రాజధానిగా అమరావతిని స్పష్టంగా పేర్కొనడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. విపత్తుల నిర్వహణ సంస్థ ఈ కొత్త మ్యాప్ను విడుదల చేయడం గమనార్హం. Read Also: Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. మాజీ మంత్రి హరీష్రావు మాస్ రియాక్షన్.. ఇటీవల పార్లమెంట్ […]
Off The Record: బీఆర్ఎస్ కంచుకోట సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం. గతంలో కేసీఆర్, తర్వాత హరీష్రావు ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలుగా గెలిచారు. 1983లో చివరిసారిగా సిద్దిపేటలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. 85 నుంచి 99 వరకు TDP తరపున కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రివర్గంలోనూ చోటు సంపాదించారు. ఇక TRS పెట్టినపప్పటి నుంచి కేసీఆర్, హరీష్రావులు వరుసగా గెలుస్తూ నియోజకవర్గంతో పాటు జిల్లాపై పూర్తి పట్టు సాధించారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచినా […]
Off The Record: ఏ రాష్ట్రానికైనా… నీటి పారుదల శాఖ అత్యంత కీలకం. అందునా తెలంగాణ లాంటి స్టేట్లో ఇంకా ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి డిపార్ట్మెంట్లో అత్యంత కీలకమైన పదవి ఇంజినీర్ ఇన్ చీఫ్. కీలకమైన ఒక ఈఎన్సీ పోస్ట్ను ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కొందరు సీనియర్ ఇంజినీర్స్ అయితే ఆశ్చర్యపోతున్నారు కూడా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ శాఖలోని ఖాళీల్ని భర్తీ చేయడంతో పాటు […]
Off The Record: పార్టీలో లబ్ది పొంది.. స్వార్థం కోసం ఇంకో చోటికి వెళ్లిపోయి మళ్లీ వస్తామంటే కుదరదు. అలాంటి వాళ్ళని చెప్పు తెగేలా కొడతా…… ఇదీ ఒక మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన వార్నింగ్. పార్టీలో ఉంటూ నమ్మకం ద్రోహం చేసిన వారిని సస్పెండ్ చేశాం. అలాంటి వారిని వెంటేసుకుని తిరిగే నాయకులను దేంతోకొట్టాలి? వెంటాడి చెప్పు తిరిగేసి కొట్టాలి కదా….? ఇదీ ఇంకో మాజీ ఎమ్మెల్యే సీరియస్ వాయిస్. ఉమ్మడి అనంతపురం పాలిటిక్స్లో ఇప్పుడు ఇదే […]
Most Expensive Mango: వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే. మార్కెట్లలో రకరకాల మామిడి పండ్లు కనిపిస్తాయి. సాధారణంగా కిలోకు రూ.100 నుంచి రూ.500 వరకు ధరలలో లభించే ఈ పండ్లలో, లక్షల్లో ధర చేసే ఒక ప్రత్యేక మామిడి కూడా ఉందని తెలుసా? అదే జపాన్కు చెందిన “మియాజాకి” మామిడి. దీన్ని “ఎగ్ ఆఫ్ ది సన్” (సూర్యుని గుడ్డు) అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటైన మియాజాకి […]