-
PM Modi: అల్లూరి నేలపై అభివృద్ధి లాంచ్ప్యాడ్.. భోగాపురం నుంచి ప్రధాని మోడీ కీలక సందేశం
PM Modi: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో ఇది అత్యంత కీలకమైన రోజని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలుగులో అందరికీ నమస్కారం చెబుతూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ, సింహాచలం అప్పన్న స్వామి, పైడితల్లి అమ్మవారికి నమస్కారాలు తెలియజేసి, పవిత్రమైన ఉత్తరాంధ్ర నేలపై అడుగుపెట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ […] -
Deputy CM Pawan Kalyan: మోడీని మించిన నాయకుడు లేరు.. భోగాపురం సభలో పవన్ భావోద్వేగ ప్రసంగం
Deputy CM Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని వికసిత్ భారత్ దిశగా ముందుకు నడిపిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యా్ణ్ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, మోడీ దేశం కోసం చేస్తున్న కృషి కొత్త తరానికి పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉందన్నారు. జంతర్మంతర్లో ప్రధానిని అనుచిత పదజాలంతో విమర్శించిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ తెలిపారు. ప్రధాని మోడీపై ఎవరైనా విమర్శలు చేస్తే, అది తమందరిపైనా చేసినట్లేనని […] -
Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. ‘ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్పోర్టు వచ్చింది’
Nara Lokesh: ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కలలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెక్కలు ఇచ్చారని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన పవిత్ర నేలపై నిర్మించిన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పవర్ ఇంజిన్లా మారబోతోందని లోకేశ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలిచి, పరిశ్రమలు, […] -
Alluri Sitarama Raju International Airport: ‘ఎర్రబస్సులు కాదు.. ఇప్పుడు ఎయిర్బస్లు తిరుగుతున్నాయి’
Alluri Sitarama Raju International Airport: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారంగా నిలుస్తుందని, ఈ ప్రాజెక్టుతో వేలాది మంది యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని […] -
Alluri Sitarama Raju International Airport: ఉత్తరాంధ్రకు గేట్వే.. భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ప్రత్యేకతలివే..
Alluri Sitarama Raju International Airport: ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఈ రోజు విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించారు. రూ.4,727 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కేవలం 31 నెలల రికార్డు సమయంలో పూర్తవడం విశేషం. మొదటి దశలో 60 లక్షల ప్రయాణికుల సామర్థ్యం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశలో ఏడాదికి 60 […] -
Fake Experience Certificates & CVs: ఫేక్ CV, ఫేక్ సాలరీ స్లిప్లతో జాబ్ కొట్టేశారా?.. తర్వాత ఎదురయ్యే చట్టపరమైన చిక్కులు తెలుసా?
Fake Experience Certificates & CVs: ఉద్యోగం మారే సమయంలో త్వరగా కొత్త ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో కొంతమంది అభ్యర్థులు నకిలీ పత్రాలను ఉపయోగిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. నకిలీ విద్యా ధృవపత్రాలు, అనుభవ పత్రాలు, జీతం స్లిప్పులు, రిలీవింగ్ లెటర్లు, గుర్తింపు పత్రాలు, సీవీలు సమర్పించి ఉద్యోగాలు పొందేందుకు ప్రయత్నిస్తున్న కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే అలాంటి చర్యలు ఉద్యోగాన్ని మాత్రమే కాకుండా భవిష్యత్తు కెరీర్ను కూడా తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనేక కంపెనీలు […] -
MLA Jagan Controversy: మరో వివాదంలో ఎమ్మెల్యే జగన్.. చిత్తూరులో హైటెన్షన్ రాజకీయాలు
MLA Jagan Controversy: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల “బెంగళూరును చిత్తూరోళ్లు ఏలుతున్నారు” అనే వ్యాఖ్యలతో కర్ణాటకలోని కన్నడ పరిరక్షణ సమితి నిరసనలు వ్యక్తం చేయగా, ఎమ్మెల్యే అనంతరం క్షమాపణ చెప్పారు. ఈ వ్యవహారం సద్దుమణగకముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. తాజాగా కట్టమంచిలో జరిగిన ఆలయ కుంభాభిషేక కార్యక్రమంలో చెప్పులు ధరించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు ఉన్న ఫొటోను వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ […] -
Jio Annual Plan: జియో వార్షిక ప్లాన్తో అదిరిపోయే ఆఫర్.. అన్లిమిటెడ్ 5జీతో పాటు AI, OTT సబ్స్క్రిప్షన్లు ఉచితం
Jio Annual Plan: నెలనెలా రీఛార్జ్ చేసే ఇబ్బందికి చెక్ పెట్టేలా రిలయన్స్ జియో రూ.3,599 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ను అందిస్తోంది. ఈ ప్లాన్లో 365 రోజుల వ్యాలిడిటీతో పాటు దేశవ్యాప్తంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2.5GB హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఏడాది మొత్తం 912GBకుపైగా డేటా వినియోగించే అవకాశం ఉంటుంది. 5జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో, అనుకూల స్మార్ట్ఫోన్ ఉంటే అన్లిమిటెడ్ 5జీ డేటా కూడా పొందవచ్చు. ఈ ప్లాన్లో […] -
RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
RTC Bus Stolen: అన్నమయ్య జిల్లాలో ఓ విచిత్ర దొంగతనం కలకలం రేపింది. కదిరి ఆర్టీసీ డిపోలో నిలిపి ఉంచిన AP39 UX 7686 నంబర్ గల ఆర్టీసీ బస్సును శివశంకర్ అనే వ్యక్తి దొంగిలించి పరారయ్యాడు. ఆశ్చర్యకరంగా తన పెంపుడు కుక్కను కూడా బస్సులో ఎక్కించుకుని కదిరి నుంచి మదనపల్లె వైపు బస్సును నడుపుకుంటూ వెళ్లాడు. అయితే, మార్గమధ్యంలో శివశంకర్ బస్సును నిర్లక్ష్యంగా నడిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల ఇతర వాహనాలు, రోడ్డు […] -
NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
NIA: నంద్యాల జిల్లాలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారుల విచారణ కలకలం రేపుతోంది. గడివేముల మండలం పరమటూరు గ్రామానికి చెందిన మావోయిస్టు నేత నామాల జయమ్మ అలియాస్ అరుణకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు. జయమ్మ తల్లిదండ్రులు, బంధువులను విచారించడంతో పాటు గ్రామ వీఆర్వో నుంచి కూడా కీలక సమాచారం సేకరించారు. దాదాపు 25 ఏళ్ల క్రితం నల్లమల అటవీ ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలు ఉధృతంగా సాగిన సమయంలో, వివాహం అనంతరం నామాల జయమ్మ తన […]
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..