Rajahmundry Milk Tragedy: రాజమండ్రిని వణికిస్తున్న కల్తీ పాల ఉదంతంలో దర్యాప్తు వేగవంతమైంది. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మరియు ఎస్పీ నరసింహ కిషోర్ కలిసి కోరుకొండ మండలం నరసాపురంలోని పాల కేంద్రాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఐజీ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. Read Also: Ather Rizta vs TVS iQube: రేంజ్, ఫీచర్లు.. బడ్జెట్ లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్? వరలక్ష్మి డైరీ […]
TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతి రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే. ”దర్శన క్యూలైన్ లో మహిళా భక్తురాలికి పాము కాటు” అంటూ ప్రచారం జరిగింది.. దీనిపై స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆ ప్రచారం పూర్తిగా వాస్తవ దూరమని క్లారిటీ ఇచ్చింది.. తిరుమలలో ” దర్శన క్యూలైన్ లో మహిళా భక్తురాలికి పాము కాటు” అని వివిధ ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా వాస్తవ దూరమని టీటీడీ తెలియజేసింది.. […]
Nagababu Financial Help For Child: గుండె సంబంధిత వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూడేళ్ల చిన్నారి శ్రీహర్షకు తన వంతు సాయం అందించారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు నాగబాబు.. చిన్నారి వైద్య ఖర్చుల కోసం హైదరాబాద్లో కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఖమ్మం జిల్లా తాటిపూడి గ్రామానికి చెందిన జనసైనికుడు కట్టా రామకృష్ణ కుమారుడు శ్రీహర్ష గత 26 రోజులుగా ఆసుపత్రిలో […]
Gold and Silver Prices : దేశీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సోమవారం ట్రేడింగ్లో వెండి ధర ఏకంగా కిలోకు రూ.15,000 పైగా పెరగగా, బంగారం ధర 10 గ్రాములకు రూ.3,000 పైగా ఎగబాకింది. ఈ అసాధారణ పెరుగుదలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. పెట్టుబడిదారులకు మరియు వినియోగదారులకు కీలక విషయాలు వెల్లడించారు.. ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు ఆర్బీఐ (RBI) బోర్డు సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా […]
Quick Sooji Chilla Recipe: ఉదయం వేళ ఓవైపు ఆఫీసులు.. మరోవైపు స్కూళ్లు.. ఇతర పనులు మీద వెళ్లే వాళ్లు.. ఇలా ఇంట్లో ఒక్కటే హడావిడి ఉంటుంది.. ఈ సమయంలో అందరి పనులు చూసుకోవడంలో మహిళలు విసిగిపోతుంటారు.. అయితే, ఉదయం పూట హడావిడిలో ఉన్నప్పుడు, తక్కువ సమయంలో ఆరోగ్యకరమైన అల్పాహారం కావాలనుకుంటే ‘సూజీ చిల్లా’ (Sooji Chilla) బెస్ట్ ఆప్షన్. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా, తేలికగా జీర్ణమవుతుంది. కూరగాయలతో కలిపి చేయడం వల్ల ఇది […]
AP Social Media Cases: సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాల నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష అడిగిన ప్రశ్నకు హోం మంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాల కట్టడికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.. ఇప్పటివరకు ఉపసంఘం రెండుసార్లు సమావేశమై వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నారు.. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అమలు చేస్తున్న చర్యలను సమీక్షించినట్లు చెప్పారు. […]
Last Words Before D*eath: పుట్టినవారికి మరణం తప్పదు అన్నట్టుగా.. పుట్టిన ఏ జీవి అయినా మరణించక తప్పదు.. ప్రజలు రకరకాల కారణాలతో ప్రాణాలు విడిస్తారు.. కొందరు అనారోగ్య సమస్యలతో.. కొందరు ప్రమాదాల్లో.. మరికొందరు వృద్ధాప్య సమస్యలు.. ఇలా ఎన్నో రకాలుగా తనువు చాలిస్తారు.. మరణం అనేది ప్రకృతిలో అత్యంత అనివార్యమైన సత్యం. దాని గురించి మాట్లాడటానికి చాలా మంది భయపడతారు లేదా ఇష్టపడరు. కానీ, ఆసుపత్రుల్లోని ఐసీయూ (ICU) వార్డుల్లో పని చేసే నర్సులకు మరణం […]
Rajahmundry Milk Adulteration Case: రాజమండ్రి సంఘటన లో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్ట పరిహారం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పాలు కల్తీ జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కఠిన చర్యలు ఉంటాయన్నారు.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు.. రాజమండ్రి ఘటన పై కీలక ప్రకటన చేశారు. ఉదాసీనంగా ఉండదని తేల్చిచెప్పారు సీఎం చంద్రబాబు… పాల నమూనాల ల్యాబ్స్ కు పంపామని.. త్వరలో రిపోర్ట్స్ వస్తాయన్నారు చంద్రబాబు.. మొత్తంగా రాజమండ్రి ఘటనను […]
Rajahmundry Milk Adulteration Case: రాజమండ్రి పాల కల్తీ పై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీ లో ప్రకటన చేశారు… ప్రాథమిక పరీక్షల్లో యూరియా, సీరం క్రియేటిన్ స్థాయిలు పెరిగాయన్నారు. దీంతో, వరలక్ష్మి మిల్క్ డైరీ నుంచి పాల సరఫరాను నిలిపివేశాం అన్నారు సత్యకుమార్.. ఇక, మరణించిన వాళ్లు 58 ఏళ్ల పై బడ్డ పెద్దవాళ్లుగా గుర్తించాం అన్నారు. ఇద్దరు చిన్నారులు వెంటిలేటర్ పై ఉన్నారన్నారు.. సహాయక చర్యల కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ […]
Donald Trump Tariff Hike: “దశాబ్దాల దోపిడీని ఇకపై సహించం…” అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆయన తన వ్యూహాన్ని మార్చి, ప్రపంచ దేశాలపై విధించే సుంకాలను మళ్లీ పెంచారు.. 10 శాతం టారిఫ్ను 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు దేశీయ పరిశ్రమలను రక్షించడానికి ఈ చర్య తప్పనిసరని ట్రంప్ పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రంప్ […]