Meat and Fish Sales ban: రంజాన్ మాసం సందర్భంగా బీహార్ రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో మాంసం మరియు చేపల అమ్మకాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిశుభ్రతను కాపాడడం, ప్రజారోగ్యాన్ని రక్షించడం మరియు పిల్లలపై ప్రతికూల ప్రభావాలను నివారించడమే ఈ నిర్ణయానికి ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. గత వారం బీహార్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మరియు లైసెన్స్ లేని దుకాణాల్లో మాంసం, చేపల అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర శాసన మండలిలో ఉప […]
Bihar Court Serious on AP Police: ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బీహార్ హైకోర్టు.. సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టు విషయంలో ఏపీ పోలీసులు క్రమాన్ని ఉల్లంఘించినట్లు కోర్టు పేర్కొంది. ఎలాంటి ఎఫ్ఐఆర్, కేస్ డైరీ లేకుండా సీనియర్ ఐపీఎస్ అధికారిని ఎలా అరెస్ట్ చేయగలరని బీహార్ కోర్టు ప్రశ్నించింది. కాగా, సునీల్ నాయక్ ప్రస్తుతం బీహార్లో హోం గార్డ్ మరియు ఫైర్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ (IG) గా […]
Off The Record: ఏపీ పాలిటిక్స్లో నెల్లూరు పెద్దారెడ్లంటే ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంటుంది. జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల మీద కూడా వాళ్ళ ప్రభావం గట్టిగా ఉంటుందని అంటారు. అలాంటి చోట కీలక నేతల్లో ఒకరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఒకప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ చేసిన ఆదాల ప్రభాకర్రెడ్డి ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసిన ఆదాల…. టిడిపి అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ […]
Notice to Haleem Stalls: రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన హలీమ్ స్టాల్స్కు షాకిచ్చారు అధికారులు.. విజయవాడలో ఏర్పాటు చేసిన హలీమ్ స్టాల్స్పై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా పంజా సెంటర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన హలీమ్ స్టాల్స్కు నోటీసులు జారీ చేశారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు గుర్తించిన అధికారులు, సంబంధిత వ్యాపారులకు నోటీసులు అందజేశారు. రేపు ఉదయం వరకు నిబంధనలకు అనుగుణంగా స్టాల్స్ను సరిచేయాలని లేదా పూర్తిగా […]
Off The Record : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరన్న గందరగోళం పెరుగుతోందట. అదేంటీ… అసెంబ్లీ ఎన్నికలైపోయి రెండేళ్ళు కావస్తోంది కదా…. ఇప్పుడీ కొత్త డౌటేంటి అంటారా…? ఎస్…. అక్కడి పరిస్థితులు అలాగే ఉన్నాయట. తాము ఎన్నుకున్నది ఎవర్నో వాళ్ళకే అర్ధంగాక నియోజకవర్గ ఓటర్లు తలలు బాదుకుంటున్నారట. గత ఎన్నికల్లో రాజానగరం నుంచి జనసేన తరపున ఎన్నికయ్యారు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. కానీ… ఇప్పుడు నియోజకవర్గంలో ఆయనకు బదులుగా వ్యవహారాలన్నిటినీ ఎమ్మెల్యే భార్య […]
AP High Court: విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది పదవీ విరమణ వయస్సు పెంపు అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచకుండా వదిలేయడం వివక్షపూరిత చర్యగా కనిపిస్తోందని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించకూడదని కోర్టు స్పష్టం చేసింది. “మనది ప్రజాస్వామ్య దేశం, నియంతృత్వ దేశం కాదు” అంటూ అధికారులపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎంవోలో కొందరు అధికారులు నిర్ణయాలు […]
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది. ఇక, రాజధాని అభివృద్ధికి సంబంధించి Andhra Pradesh Capital Region Development Authority (CRDA) సమర్పించిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా ఆర్-5 జోన్ అంశం ప్రాధాన్యత […]
Off The Record: సిక్కోలు పొలిటికల్ సీనియర్స్ ఫస్ట్ రో లో ఉండే లీడర్, ఆ మాటకొస్తే… రాష్ట్రంలోని పాపులర్ నాయకుల్లో ఒకరు తమ్మినేని సీతారామ్. వైసీపీ హయాంలో అసెంబ్లీ స్పీకర్గా ఆయన తీరును తీవ్రంగా తప్పు పట్టాయి అప్పటి ప్రతిపక్షాలు. ఇక పవర్ పోయాక పార్టీ శ్రీకాకుళం లోక్సభ ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారాయన. అయితే ఆ పదవి ఇష్టం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ పెద్దల మాట కాదనలేక తీసుకున్నా…మనస్ఫూర్తిగా బాధ్యతలు నిర్వహించలేకపోతున్నారన్నది ఇప్పుడు లోకల్ టాక్. […]
Gaav Gwala Yojana: రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “గావ్ గ్వాలా యోజన” ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం ద్వారా గ్రామాల్లో ఆవుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా గోసంరక్షకులను నియమించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ పథకాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దిలావర్ కోటా జిల్లాలోని రామ్గంజి మండీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రారంభించారు. చెచాట్ తహసీల్లోని ఖేర్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో 14 గ్రామాలకు చెందిన 14 మంది గోసంరక్షకులను నియమించారు. పురాతన […]
WhatsApp Supreme Court Case: సుప్రీంకోర్టులో యూ-టర్న్ తీసుకుంది వాట్సాప్.. వినియోగదారుల డేటా షేరింగ్ విషయంలో Competition Commission of India (CCI) ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని వాట్సాప్ తెలిపింది. వినియోగదారుల డేటాను మెటాకు చెందిన ఇతర కంపెనీలతో పంచుకునే ముందు వారి నుంచి స్పష్టమైన సమ్మతి తీసుకుంటామని కోర్టుకు వెల్లడించింది. ఈ సమ్మతి ఆధారిత విధానం National Company Law Appellate Tribunal (NCLAT) ఆదేశాలకు అనుగుణంగా అమలు చేస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ఇందుకు […]