Chairmans Desk : ఇరాన్-అమెరికా యుద్ధాన్ని…ప్రపంచంలో యుద్ధ రంగ నిపుణులు, అంతర్జాతీయ విశ్లేషకులు ఎవరికి వాళ్లు ఇష్టమొచ్చిన కోణంలో విశ్లేషిస్తున్నారు. అమెరికా ఆ దేశ సన్నిహిత మిత్రుడైన ఇజ్రాయెల్ ఇరాన్ మీద తెగబడ్డాయి. అందుకు ప్రతిదాడిగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి ప్రారంభించింది. ఆంబోతులా కుమ్ములాటల మధ్య లేగదూడలు నలిగిపోయినట్లు…అమెరికా-ఇరాన్ యుద్ధంలో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్…దుబాయ్, అబుదాబీ, షార్జాతో పాటు మిగిలిన గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్ , కువైట్, ఖతార్, సౌదీ అరేబియా […]
Off The Record: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ వ్యాఖ్యలు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇక నుంచి తాను ఎక్కువ సమయం రాజకీయాలకే కేటాయిస్తానని, తన ప్రధమ ప్రాధాన్యం కూడా పాలిటిక్సేనని గతంలో ప్రకటించారాయన. దాంతో … చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేసి సిల్వర్ స్క్రీన్కు దూరం అవుతారని అంచనాలు వేసుకున్నారు చాలామంది. ఇక డిప్యూటీ సీఎంగా ఉంటూనే…. పెండింగ్లో ఉన్న హరిహర వీరమల్లు, ఓజీ సినిమా షూటింగ్స్ను పూర్తిచేశారాయన. ఆ రెండూ […]
Vizianagaram Incident: విజయనగరం నగరంలోని ఏపీఎస్బీ 5వ బెటాలియన్ ఎదుట ఉన్న కృష్ణాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ కళ్యాణ్ అనే వ్యక్తి తన భార్య, మేనకోడలు, తల్లి తో కలిసి నివాసం ఉంటున్నాడు. ఎదురింట్లో పృథ్వి అనే యువకుడు నివసిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇంటి పక్కన ఉన్న నారింజ చెట్టు నుంచి కాయలు కోస్తున్న సమయంలో కళ్యాణ్ తల్లి, పృథ్వి మధ్య వాగ్వాదం జరిగింది. కాయలు ఎవ్వరిని అడిగి కోస్తున్నారని ప్రశ్నించడంతో ఇద్దరి కుటుంబాల […]
Off The Record : ప్రకాశం జిల్లా వైసీపీలో కనిగిరి రాజకీయం రసవత్తంగా నడుస్తోంది. ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ, కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో కనిగిరి నుంచి గెలిచిన మధుసూదన్ యాదవ్ను గత ఎన్నికల్లో కందుకూరుకు షిఫ్ట్ చేసింది వైసీపీ అధిష్టానం. కానీ…. అక్కడ ఓడిపోయాక తిరిగి తన పాత నియోజకవర్గం మీదికే బుర్రా మనసు మళ్ళింది. కనిగిరి అయితేనే […]
MP Putta Mahesh Kumar: హైదరాబాద్ లో డ్రగ్స్ సంబంధిత వ్యవహారంలో తన పేరు రావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఈ మేరకు ఏలూరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మీడియాకు ఎంపీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ దురదృష్టకర ఘటన నేపథ్యంలో, తాను ఎటువంటి తప్పు చేయలేదనే విషయాన్ని, తనను ఎంపీగా గెలిపించిన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, పార్టీ అధిష్టానానికి తెలియజేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. హైదరాబాద్ […]
Sri Lanka Fuel Crisis: ఇంధన కొరత చాలా దేశాలను వేధిస్తోంది.. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వారానికి ఐదు రోజులుగా ఉన్న పని దినాలను నాలుగు రోజులకు కుదిస్తూ కొత్త విధానాన్ని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రతి బుధవారం సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కొత్త విధానం మార్చి 18 నుంచి అమలులోకి రానుంది. ఇంధన వినియోగం తగ్గించడమే లక్ష్యం దేశంలో ప్రస్తుతం పెద్దగా ఇంధన కొరత […]
Off The Record : ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు భావిస్తున్నారట ఏలూరు జిల్లా టిడిపి నాయకులు. ఈ బటర్ఫ్లై రియాక్షన్ ఎఫెక్ట్స్ మాకేంట్రా బాబూ… అని తల కొట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎంపీ పుట్టా మహేష్ ఎపిసోడ్ ఎక్కడ నియోజకవర్గంలో పార్టీ పుట్టి ముంచుతుందోనన్నది లోకల్ తమ్ముళ్ళ ఆవేదన. అసలు మాకు ఆయనగారు వద్దే వద్దని ఎన్నికలకు ముందు నుంచే చెబుతున్నామా….? అయినా పార్టీ పెద్దలు పట్టించుకోకుండా, ఇక్కడెవరూ లేరన్నట్టు ఎక్కడి నుంచో తెచ్చి మా […]
Tomato Face Mask: కొన్ని నిత్యం మన కళ్లు ముందు కనిపించేవాటితో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.. వాటి గురించి తెలిసినప్పుడు.. ఔరా! అనిపించక మానదు.. టమోటా కేవలం వంటల్లో రుచిని పెంచడానికే కాదు, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా టమోటా మరియు కలబంద తో తయారుచేసే ఫేస్ మాస్క్ చర్మాన్ని శుభ్రపరచి సహజ కాంతిని తీసుకురావడంలో ఉపయోగపడుతుంది. ఈ సహజ ఫేస్ మాస్క్ మచ్చలు తగ్గించడంలో, టాన్ తగ్గించడంలో సహాయపడుతుంది. అవసరమైన పదార్థాలు – […]
AP East-West Cargo Corridor: ఆంధ్రప్రదేశ్లోని వివిధ పోర్టుల నుంచి కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్ల ద్వారా ఈస్ట్ -వెస్ట్ కార్గో కారిడార్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మితం అవుతున్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల్లో త్వరితగతిన కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్లు ప్రారంభం కావాలని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మూడు పోర్టుల నుంచి పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, […]
PMAY Grameen 2.0 Scheme: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. పీఎంఎవై గ్రామీణ్ 2.0 పథకం కింద నిర్మించే ఇళ్ల యూనిట్ ధరను ర.2.39 లక్షలుగా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ యూనిట్ కాస్ట్లో భాగంగా కేంద్రం మరియు రాష్ట్రం భరించాల్సిన మొత్తాలను, లబ్ధిదారులకు మంజూరు చేయాల్సిన రాయితీలను, వివిధ భాగాలను వివరంగా నిర్ణయించారు. యూనిట్ కాస్ట్ వివరాలు మొత్తం యూనిట్ కాస్ట్: రూ.2.39 లక్షలు కేంద్రం […]