Story Board: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, దానికి ఇరాన్ ప్రతిదాడులు ప్రస్తుత యుద్ధాన్ని రోజురోజుకీ మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఇరు పక్షాలతో పాటు ప్రపంచ దేశాలూ దీనికి భారీ మూల్యాన్నే చెల్లిస్తున్నాయి. తొలిరోజు దాడిలో ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ, ఆ దేశ ముఖ్య సైనికాధికారులు చనిపోవడంతో భారీ విజయం సాధించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. సైనికపరమైన ఈ విజయం…రాజకీయ, వ్యూహాత్మక గెలుపునకు దారితీయకపోగా దీర్ఘకాల యుద్ధంలో ఆ దేశాలు కూరుకుపోయేలా […]
Deepika: అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తన మాట నిలబెట్టుకున్నారు. అంధ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు ఇంటి స్థలం కేటాయించారు.. దానికి సంబంధించిన పత్రాలను దీపికకు అందజేశారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.. అమరాపురం మండలం తంభాలహట్టి గ్రామంలో ఉన్న దీపిక ఇంటిని స్వయంగా సందర్శించారు. ఆమె పరిస్థితిని తెలుసుకుని వెంటనే ఇంటి స్థలం కేటాయించే చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తన సొంత నిధులతో ఆరు నెలల్లో ఇల్లు […]
JC Prabhakar Reddy Emotional: అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపాలిటీలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ భావోద్వేగానికి గురయ్యారు. సమావేశంలో మాట్లాడుతుండగా ఆయన కన్నీరు పెట్టుకోవడం అక్కడ ఉన్న వారిని కదిలించింది. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి అభివృద్ధిపై తనకు స్పష్టమైన విజన్ ఉందని తెలిపారు. “2027 నాటికి ప్రపంచ పటంలో తాడిపత్రి పేరు కనిపించేలా అభివృద్ధి చేస్తాం” అని ఆయన పేర్కొన్నారు. Read Also: […]
Sanjay Dutt Nora Fatehi Controversy Song: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ – నటి నోరా ఫతేహి నటించిన ఒక పాటపై తీవ్ర వివాదం చెలరేగింది. ఈ పాటలో అశ్లీల కంటెంట్ ఉందన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుంది. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని Central Board of Film Certification (సీబీఎఫ్సీ)కు ఆదేశాలు జారీ చేసింది. అశ్లీల కంటెంట్ ఉన్న పాటలను […]
Nayanthara Controversy: తమిళనాడులో రాజకీయ వర్గాల్లో ఒక వ్యాఖ్య పెద్ద దుమారాన్ని రేపింది. అన్నా డీఎంకే ఎంపీ షణ్ముగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నటి నయనతార పేరును ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తమిళనాడులో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ All India Anna Dravida Munnetra Kazhagam (అన్నాడీఎంకే) నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. విల్లుపురంలో జరిగిన ఈ నిరసనకు అన్నా […]
Ceiling Fan Falls on Woman Judge: ఓ కేసు విచారణ కొనసాగుతోన్న సమయంలో మహిళా న్యాయమూర్తిపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడిన ఘటన కలకలం రేపింది.. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా కోర్టులో.. సోమవారం ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కోర్టులో విచారణ జరుగుతుండగా, పనిచేస్తున్న సీలింగ్ ఫ్యాన్ అకస్మాత్తుగా ఊడిపడి మహిళా అదనపు సెషన్స్ జడ్జిపై పడింది. ఈ ఘటనతో కోర్టు గదిలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, కోర్టు కార్యకలాపాలు యథావిధిగా […]
Natural Homemade Raisins: మార్కెట్లో ఎండుద్రాక్ష ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, వాటిని ఇంట్లోనే సహజ పద్ధతిలో తయారు చేసుకోవచ్చు. యంత్రాలు లేదా రసాయనాలు అవసరం లేకుండా కేవలం సూర్యరశ్మి సహాయంతో రుచికరమైన ఎండుద్రాక్షను తయారు చేయడం చాలా సులభం. సరైన పద్ధతిని పాటిస్తే ఇంట్లో తయారైన ఎండుద్రాక్ష ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి. ఎండుద్రాక్షలు సాధారణంగా ప్రతి ఇంట్లో ఉపయోగించే డ్రై ఫ్రూట్స్లో ఒకటి. ఖీర్, హల్వా వంటి తీపి వంటకాలలో వీటిని ఉపయోగిస్తారు. అలాగే పిల్లలు, పెద్దలు […]
LPG Cylinder Booking: గ్యాస్ సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద పొడవైన క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు సులభంగా ఇంటి నుంచే ఎల్పీజీ సిలిండర్ బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. వాట్సాప్, మొబైల్ యాప్ లేదా ఫోన్ కాల్ ద్వారా కొద్ది నిమిషాల్లోనే సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చు. దేశంలోని ప్రధాన గ్యాస్ సరఫరా సంస్థలు అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఇండేన్), హిందూస్థాన్ పెట్రోలియం (హెచ్పీ గ్యాస్) మరియు భారత్ పెట్రోలియం (భారత్ […]
AP LPG Supply: గ్యాస్ సరఫరా పై ప్రజలు ఆందోళన కు గురవ్వకుండా చర్యలు తీసుకోవలన్నారు సీఎం చంద్రబాబు… ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవని.. ఆస్పత్రులకు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరతా లేకుండా […]
Minister Nara Lokesh: ఎన్టీఆర్ జిల్లా, మైలవరం దేవునిచెరువు తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం బాగాలేదంటూ పాఠశాల హెచ్ఎం డ్రామా ఆడించిన ఘటన నేపథ్యంలో మంత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తిని నాణ్యతను పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం నాణ్యతపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. […]