Rajahmundry Milk Tragedy: కల్తీ పాల ఘటనలో సంచలన విషయాలు బయటపెట్టిన ఐజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajahmundry Milk Tragedy: రాజమండ్రిని వణికిస్తున్న కల్తీ పాల ఉదంతంలో దర్యాప్తు వేగవంతమైంది. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మరియు ఎస్పీ నరసింహ కిషోర్ కలిసి కోరుకొండ మండలం నరసాపురంలోని పాల కేంద్రాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఐజీ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.
Read Also: Ather Rizta vs TVS iQube: రేంజ్, ఫీచర్లు.. బడ్జెట్ లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్?
Also Read
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
వరలక్ష్మి డైరీ నుండి అడ్డాల గణేష్ అనే వ్యాపారి విక్రయించిన పాలలో, కేవలం ఒక పాల క్యాన్ మాత్రమే కల్తీ అయినట్లు ప్రాథమికంగా గుర్తించామని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఆ ఒక్క క్యాన్ పాలు తాగిన వారే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ కల్తీ పాలు సేవించడం వల్ల నలుగురు మృతి చెందినట్లు ఐజీ ధ్రువీకరించారు. ఇక, ఫోరెన్సిక్ ల్యాబ్కు నమూనాలను పంపించామని, రిపోర్టులు వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు, పరిస్థితి నియంత్రణలోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐజీ భరోసా ఇచ్చారు. అధికారులు నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ కీర్తి చేకూరి పరిస్థితిని సమీక్షించారు. పాల ఉత్పత్తి నుండి పంపిణీ వరకు ఎక్కడ లోపం జరిగిందనే కోణంలో లోతైన విచారణ జరుగుతోంది.
తాజావార్తలు
-
Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
-
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
-
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!