Khawaja Asif: పాక్-ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారత్పై పాకిస్థాన్ రక్షణ మంత్రి సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khawaja Asif: పాకిస్థాన్ వక్ర బుద్ధి మారడం లేదు. తమ దేశంపై ఎవరు దాడి చేసినా.. ఎక్కడ ఏం జరిగినా దీనికి కారణం భారత్ అంటూ తీవ్ర ఆరోపణలు చేయడం దాయాది దేశానికి కామన్గా మారిపోయింది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంశంలో భారత్ జోక్యం ఉందంటూ మరోసారి ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫ్రాన్స్ 24 ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఢిల్లీ, కాబూల్ కలిసి పాకిస్థాన్పై ప్రాక్సీ యుద్ధం చేస్తున్నాయన్నారు. ఆఫ్ఘన్లు దాడులు చేసేలా భారత్ ప్రేరేపించిందన్నారు. కానీ.. ఈ అంశాన్ని భారత్ అంగీకరించదని.. ఎందుకంటే కాబూల్తో చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి పాకిస్థాన్ పరోక్ష యుద్ధాన్ని ఎదుర్కొంటోందనన్నారు. ఆప్ఘన్ భారత్కు వలస రాజ్యంగా వ్యవహరిస్తోందని, ఈ అంశంపై తమతో ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. వారి మిత్రత్వం అనుమానంగా ఉందన్నారు.
READ MORE: Tanishk Bagchi: బాలీవుడ్ అన్యాయంపై.. తనిష్క్ బాగ్చి సంచలన వ్యాఖ్యలు..!
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి మరోసారి పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తలు పెరిగారు. పాకిస్థాన్ అఫ్ఘాన్పై ఒక్కసారిగా వైమానిక దాడులకు పాల్పడింది. దీనికి పాక్ ‘ఆపరేషన్ గజబ్ లిల్ హక్’గా పేరు పెట్టింది. కాబుల్, కాందహార్, పక్తియా ప్రావిన్స్లలో పాక్ వైమానిక దాడులు జరిపింది.. మరోవైపు.. ఆఫ్ఘాన్ దాడుల్లో 55 మంది పాక్ సైనికులు హతమయ్యారు.. మరికొందరిని బంధీలుగా తీసుకుంది ఆఫ్ఘాన్.. సరిహద్దుల్లో పాక్ సైనిక శిబిరాలపై భారీ దాడులు నిర్వహించింది.. 13 అవుట్ పోస్టులు స్వాధీనం చేసుకున్నట్లు ఆఫ్ఘాన్ ప్రతినిధుల ప్రకటించారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో దాడులను పాకిస్థాన్ ధృవీకరించింది.
తాజావార్తలు
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?