New Income Tax Rules: డిజిటల్ యుగంలో పన్ను ఎగవేతను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపు పన్ను చట్టం కింద, ఆదాయపు పన్ను శాఖకు (Income Tax Department) సోషల్ మీడియా ఖాతాలు, వ్యక్తిగత ఈమెయిల్స్, ఇతర డిజిటల్ స్పేస్లను తనిఖీ చేసే అధికారం కల్పించనున్నారు. పన్ను ఎగవేత, దాచిన ఆదాయం లేదా ప్రకటించని ఆస్తులపై అనుమానం ఉన్నప్పుడు మాత్రమే ఈ అధికారాలు […]
Pawan Kalyan: అమరావతిలో జరిగిన జనసేన పార్టీ పదవి–బాధ్యత కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నామినేటెడ్, వివిధ పార్టీ పదవుల్లో ఉన్న నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ఆలోచనాధారిత రాజకీయాలు, సామాజిక సమానత్వం, బాధ్యతాయుతమైన నాయకత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సామాజికవర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టు పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ‘రెల్లి’ సామాజికవర్గానికి […]
Beer Bottle Christmas Tree: కేరళలోని గురువాయర్ లో ఏర్పాటు చేసిన ఒక విచిత్రమైన క్రిస్మస్ ట్రీ ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. ఖాళీ బీర్ బాటిళ్లతో తయారు చేసిన క్రిస్మస్ ట్రీను AKG మెమోరియల్ గేట్ వద్ద ఏర్పాటు చేయడంతో.. పండుగ ఆనందం కంటే రాజకీయ రచ్చ ఎక్కువైంది. ఆదివారం జరిగిన కొత్తగా ఎన్నికైన గురువాయూర్ మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశంలోనే ఈ అంశం చర్చకు వచ్చింది. కాంగ్రెస్ కౌన్సిలర్ బషీర్ పూకోడ్ ఈ […]
Poco M8, M8 Pro: భారత్లో పోకో (Poco) సంస్థ కొత్త M-సిరీస్ స్మార్ట్ఫోన్ల లాంచ్ను అధికారికంగా టీజ్ చేసింది. అయితే ఫోన్ల పేర్లు, స్పెసిఫికేషన్లు, డిజైన్పై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే లీకులు, సర్టిఫికేషన్ లిస్టింగ్స్ ఆధారంగా ఈ డివైజ్లు త్వరలోనే భారత్తో పాటు గ్లోబల్ మార్కెట్లలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. లీకైన నివేదికల ప్రకారం.. కొత్తగా రాబోయే ఈ స్మార్ట్ ఫోన్లు Poco M8, Poco M8 Proగా మార్కెట్లోకి రావొచ్చు. […]
REDMI Note 15 5G: భారత మార్కెట్లో షియోమీ మిడ్ రేంజ్ 5G స్మార్ట్ఫోన్ REDMI Note 15 5Gను 2026 జనవరి 6న అధికారికంగా విడుదల చేయనున్నట్లు నిర్ధారించింది. ఇప్పటికే ఆగస్టులో చైనాలో విడుదలైన ఈ ఫోన్ భారత్లో కొన్ని కీలక అప్గ్రేడ్స్తో రానుంది. ఈ మొబైల్ భారత వెర్షన్ లో REDMI Note 15 5G OIS (Optical Image Stabilization)తో కూడిన 108MP మెయిన్ కెమెరాను అందిస్తోంది. ఇది చైనా మోడల్లో ఉన్న […]
HONOR WIN: స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరో సంచలనానికి హానర్ (HONOR ) సంస్థ సిద్ధమవుతోంది. హానర్ ఇప్పటికే డిసెంబర్ 26న చైనాలో HONOR WIN, HONOR WIN RT స్మార్ట్ఫోన్లను విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. తాజాగా కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ WIN సిరీస్ ఫోన్లు ఏకంగా 10,000mAh భారీ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ పరిశ్రమలో రాబోతున్న తొలి స్మార్ట్ఫోన్లుగా నిలవనున్నాయి. ఇది HONOR ఇటీవల విడుదల చేసిన HONOR X70 (8300mAh బ్యాటరీ)ను […]
Tamil Nadu: 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా, అలాగే కొత్త ఏడాదిలో రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు భారీగా ఆర్థిక, సామగ్రి సహాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి ఏకంగా రూ.3,000 నగదు సహాయంతో పాటు ప్రత్యేకంగా సిద్ధం చేసిన పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్ అందజేయనున్నారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ జనవరి రెండో వారం ప్రారంభించనున్నారు. Sabarimala Gold Theft: […]
Sabarimala Gold Theft: శబరిమల ఆలయానికి చెందిన బంగారు దొంగతన కేసులో నిందితుల ప్రమేయం, వారి ముఠా నెట్వర్క్కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదిక ప్రకారం చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ సీఈవో పంకజ్ భండారి, బళ్లారికి చెందిన ఆభరణాల వ్యాపారి గోవర్ధన్ ఈ దొంగతనంలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. కోలాం విజిలెన్స్ కోర్టులో SIT దాఖలు చేసిన […]
Coocaa Full HD LED Smart Coolita TV: స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు కూకా (Coocaa) నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చింది. కూకా 108 సెం.మీ (43 అంగుళాలు) ఫుల్ HD LED స్మార్ట్ కూలిట టీవీ (మోడల్: 43C3U Plus) ఇప్పుడు భారీ డిస్కౌంట్తో అందుబాటులోకి వచ్చింది. ఈ టీవీ సాధారణ ధర రూ.29,999 కాగా.. ప్రస్తుతం 61 శాతం తగ్గింపుతో కేవలం రూ.11,599 ప్రత్యేక ధరకు లభిస్తోంది. ఈ టీవీ 43 […]
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇథియోపియా పర్యటన సాంస్కృతిక ఆత్మీయతతో పాటు వ్యూహాత్మక ప్రాధాన్యతను చాటిచెప్పే విధంగా నిలిచింది. ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ఆహ్వానం మేరకు రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు అడిస్ అబాబాకు చేరుకున్న ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఇథియోపియా కళాకారులు భారత జాతీయగీతం “వందేమాతరం”ను ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. PM Modi: “వసుధైక కుటుంబానికి భారత్ కట్టుబడి ఉంది”.. ఇథియోపియా పార్లమెంట్లో […]