Chandra Sekhar Pemmasani : గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన పలు కామెంట్స్ చేసాడు. గడిచిన 5 ఏళ్లు గా వైసిపి పాలనలో రూరల్, అర్బన్ ప్రాంతాల్లో ఎలాంటి మౌలిక సౌకర్యాలు కల్పించలేకపోయారని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో గుంటూరు నగరంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని., ఆగిపోయిన అభివృద్ధి పనులపై సమీక్ష చేశామన్నారు. తాగునీరు సరఫరా, అండర్ […]
భోజన ప్రియులు కొత్త వంటకాల పై మొగ్గు చూపిస్తున్నారు.. కొత్తగా రకరకాల రైస్ లను తయారు చేస్తున్నారు. అందులో గీ రైస్, దాల్ రైస్, జీరా రైస్ ఇలా కొత్తగా చేస్తారు.. కొందరు మాత్రం పెప్పర్ రైస్ ను కూడా చేస్తారు.. మిరియాలు ఆరోగ్యానికి చాలా మంచిది.. ఎన్నో సమస్యలను నయం చేస్తుంది.. అయితే మిరియాల రైస్ తీసుకొనే వారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం.. Delhi Water Crisis […]
ప్రమాద రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే నా లక్ష్యం అన్నారు ఏపీ రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. నా 11 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో నా తండ్రిని కోల్పోయా.. ప్రమాదాల్లో కుటుంబ సభ్యుడిని కోల్పోతే ఆ కుటుంబం పడే బాధ ఏంటో నాకు తెలుసు. నాకు వచ్చిన దుఃఖం ఏ కుటుంబానికీ రాకూడదు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏం చర్యలు తీసుకోవాలో కచ్చితంగా తీసుకుంటాం. మహిళల కళ్లల్లో ఆనందం […]
Animal Smuggling : సముద్రగర్భంలో నివసించే సీ ఫ్యాన్స్ ను దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి తెచ్చి అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం రావడంతో నెలరోజులు పరిశీలన జరిపి నిందితుడు శ్రీనివాస్ ను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడటం దేశంలో మొదటిసారని చెబుతున్న పోలీసు అధికారులు. దాదాపు 900 సీ ఫ్యాన్స్ సీజ్చేసారు అధికారులు. నిందితుడు శ్రీనివాస్ ఒక్కొక్కటి ఫొటో ఫ్రేముల్లో పెట్టి లక్షల్లో అమ్మకాలు చేసినట్లుగా అధికారుల ఇన్వెస్టిగేషన్ లో వెల్లడయ్యాయి. […]
Pension Amount : 2024 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇండియా కూటమి భారీ విజయని అనుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలలో ముందు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక పెన్షన్ రూ. 4000 ఇస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే జూలై మొదటికి గాను 4వేల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిసింది. అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బకాయిలు ఒక్కొక్కరికి రూ. 1000 చొప్పున జూలై 1న 7వేల రూపాయలు అందించేలా ప్రస్తుత ప్రభుత్వం […]
Chain Snatching : గుంటూరు జిల్లాలోని మంగళగిరి శివారు ప్రాంతాలలో గత కొన్ని రోజుల నుంచి చైన్స్ స్నాచర్లు చేతివాటం చూపిస్తున్నారు. దీంతో జిల్లాలోని మహిళలు ఒంటరిగా రోడ్డుపై నడవాలంటే భయపడిపోతున్నారు. ముఖ్యంగా చైన్ స్నాచర్స్ తెల్లవారుజామున ఒంటరిగా వెళ్తున్న మహిళ లను టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. Israel Hamas War : ఇజ్రాయెల్లో తుపాకీలకు పెరిగిన డిమాండ్… 42వేల మంది మహిళలు దరఖాస్తు ముఖ్యంగా కూలీ పనులకు వెళ్లే […]
Fraud Case : తాజాగా నెల్లూరు జిల్లాలో ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్న సంఘటన ఉదాంతం బయటకు వచ్చింది. విద్యుత్ శాఖలో లైన్ మెన్ ఉద్యోగం ఇప్పిస్తామని నెల్లూరు పట్టణంలోని 37 వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్ ఇద్దరు వ్యక్తుల నుండి ఏకంగా రూ 9.3 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు సమాచారం. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిన తర్వాత ఇప్పుడు ఉద్యోగం ఇప్పించకుండా నేడు కనీసం సమాధానం కూడా చెప్పడం […]
ఈరోజు బంగారం కొనాలేనుకొనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్కెట్ నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.. నిన్నటి ధరలే ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్నాయి.. బంగారం, వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తుంది.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 66,350, 24 క్యారెట్ల ధర రూ.72,380 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 96,500 వద్ద ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి […]
Amaravati Farmers : ఆదివారం తెల్లవారు జామున విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన రాజధాని రైతులు బయలుదేరారు. తుళ్లూరు నుండి పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని విజయవాడ అమ్మవారి గుడికి అమరావతి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు రానున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండడంతో తమ మొక్కులను రాజధాని గ్రామాల రైతులు చెల్లించుకోనున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు పొంగళ్ళు నెత్తిన, అమ్మవారు ఫోటో చేత్తో పట్టుకొని కాలినడకన విజయవాడ అమ్మవారి దేవస్థానానికి […]
Crime News : ఈమధ్య కాలంలో ఆస్తి తగదాలకు సంబంధించిన అనేక సంఘటనలు ఎక్కువయ్యాయి. దీంతో దేశంలో క్రైమ్ రేట్ మరింతగా పెరిగిపోతోంది. తాజాగా కడప జిల్లాలోని చెన్నూరు మండలలో భీమా సొమ్ము కోసం సంబంధించి ఓ దారుణ హత్య జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Ganja Smuggling: గంజాయి, డ్రగ్స్ కట్టడికి యాక్షనులోకి దిగిన సీఎం.. జిల్లాలోని చెన్నూరు మండలానికి చెందిన నారాయణరెడ్డి పేరున అతని సోదరి భర్త బాల గురు […]