Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Pakistan Cricket: పాక్ జట్టులో కలకలం.. కోచింగ్, కెప్టెన్సీలపై కీలక నిర్ణయం..!
Pakistan Cricket: పాకిస్థాన్ జట్టులో తీవ్ర కలకలం రేగింది. రెడ్ బాల్ ట్రోనిలకు సంబంధించి బోర్డు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. మే నెలలో బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ తో మళ్లీ రెడ్ బాల్ క్రికెట్ లోకి పాక్ అడుగుపెట్టనుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ 2025-27 సైకిల్ లో భాగంగా జట్టుకు ఈ సిరీస్ కీలకంగా మారనుంది. 2025 అక్టోబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన హోమ్ సిరీస్ డ్రా తర్వాత తొలిసారి పాకిస్థాన్ వైట్ జెర్సీల్లో […] -
4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!
Xiaomi TV S Mini LED Series 2026 Launch: షియోమీ (Xiaomi) నుండి కొత్త స్మార్ట్ టీవీ సిరీస్ Xiaomi TV S Mini LED Series 2026ను అధికారికంగా లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే లాంచ్ అయినా ఈ సిరీస్ ఇప్పుడు భారత్ లోకూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ లో 55, 65, 75 అంగుళాల మూడు సైజుల్లో ఈ టీవీలు ఉన్నాయి. QD Mini-LED టెక్నాలజీతో రూపొందించిన ఈ టీవీలు […] -
144Hz AMOLED డిస్ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
vivo T5 Pro 5G Launch: వివో నుండి కొత్త T5 సిరీస్లో భాగంగా వివో T5 ప్రో 5G (vivo T5 Pro 5G) స్మార్ట్ఫోన్ ను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రీమియం ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. ముఖ్యంగా భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, మంచి ప్రాసెసర్ వంటి అంశాలు ఈ ఫోన్ను ప్రత్యేకంగా నెంచుకొనేలా చేస్తున్నాయి. AP Census 2027: ఏపీలో సెన్సస్ 2027కు […] -
AP Census 2027: ఏపీలో సెన్సస్ 2027కు శ్రీకారం.. రేపటి నుంచి హౌస్ లిస్టింగ్ ప్రారంభం.!
AP Census 2027: ఆంధ్రప్రదేశ్లో సెన్సస్-2027 ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుందని సెన్సస్ డైరెక్టర్ నివాస్ తెలిపారు. 1948 సెన్సస్ చట్టం ప్రకారం ఈ జనగణన నిర్వహించబడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికలకు సెన్సస్ ముఖ్యమైన ఆధారం కావడంతో ఈ ప్రక్రియకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం నిర్వహించబడుతున్నది దేశంలో 16వ సెన్సస్ కాగా, స్వాతంత్ర్యం తర్వాత ఇది 8వ సెన్సస్గా జరగనుంది. Keesara BMW Accident Twist: కీసర BMW ప్రమాదం కేసులో ట్విస్ట్..! […] -
Keesara BMW Accident Twist: కీసర BMW ప్రమాదం కేసులో ట్విస్ట్..! అసలు కారణం అదేనా..?
Keesara BMW Accident Twist: ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా దగ్గర BMW కారు ప్రమాదానికి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. కారుపై ట్యాంకర్ బోల్తా పడడానికి కారణం బ్రేక్ ఫెయిల్ కాదని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ ఇచ్చారు. టోల్ ప్లాజాలో టెక్నికల్ సమస్యతోనే కారు ఎక్కువసేపు అక్కడ నిలిచిపోయిందని, దీంతో ప్రమాదం భారిన పాడిందని తేలింది. ఫాస్ట్ ట్యాగ్ తో టోల్ చెల్లించేందుకు లైన్ లో ఉన్న BMW కారుపై […] -
AP Inter Results 2026: నిరీక్షణకు తెర.. రేపే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు..!
AP Inter Results 2026: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు రేపటితో తెరపడనుంది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను బుధవారం (ఏప్రిల్ 15) అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. విద్యార్థులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఫలితాలు, రేపు ఉదయం 10:31 గంటల నుండి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని, పరీక్ష ఫలితాలను వివిధ మార్గాల ద్వారా తెలుసుకోవచ్చని వివరాలను పొందుపరిచారు. […] -
Godavari Pushkaralu: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల నిర్వహణ: మంత్రి కందుల దుర్గేష్
Kandula Durgesh: అమరావతిలోని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణతో పాటు నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, కుంభమేళా తరహాలో వైభవంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ […] -
Boiler Explosion: పవర్ ప్లాంట్లో బాయిలర్ పేలుడు.. 10 మంది మృతి.!
Boiler Explosion: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సక్తి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సింగీతరాయ్ ప్రాంతంలో ఉన్న వేదాంత లిమిటెడ్ కు చెందిన పవర్ ప్లాంట్లో మంగళవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో బాయిలర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో ప్లాంట్ పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. 10 మంది మృతి చెందారు. అలాగే మరో 30 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే […] -
1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
Portronics Beem 570 Launch: భారతీయ ఎలక్ట్రానిక్స్ కంపెనీ పోర్ట్రోనిక్స్ (Portronics) నుండి కొత్తగా Beem 570 స్మార్ట్ ప్రొజెక్టర్ను లాంచ్ చేసింది. ఈ ఏడాది మొదట్లో వచ్చిన Beem 560 తర్వాత, మరింత మెరుగైన ఫీచర్లతో ఈ కొత్త మోడల్ ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ కాంపాక్ట్ డిజైన్తో పాటు అధునాతన విజువల్స్, స్మార్ట్ ఫీచర్లు, బిల్ట్-ఇన్ స్ట్రీమింగ్ సపోర్ట్తో ఇది పూర్తి ఎంటర్టైన్మెంట్ డివైస్ గా రూపొందించబడింది. మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ […] -
మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ సంస్థ ఒప్పో (OPPO) చైనా మార్కెట్లో కొత్తగా ఒప్పో A6s ప్రో (OPPO A6s Pro)ను అధికారికంగా లాంచ్ చేసింది. గత ఏడాది వచ్చిన A6 Proకు సక్సెసర్గా ఈ ఫోన్ వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.57 అంగుళాల FHD+ 120Hz ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఇవ్వబడింది. అలాగే ఇది 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో పాటు 100% DCI-P3 కలర్ గ్యామట్ సపోర్ట్ ఉండటం వల్ల విజువల్ అనుభవం […]
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!