MAX2: యాక్షన్ కెమెరా దిగ్గజ సంస్థ GoPro భారత్లో తన తాజా ఉత్పత్తులైన MAX2, LIT HERO, Fluid Pro AIలను అధికారికంగా విడుదల చేసింది. ఈ మూడు ప్రోడక్ట్స్ 2025 సెప్టెంబర్లో అంతర్జాతీయంగా లాంచ్ కాగా.. ఇప్పుడు ఇవి భారత మార్కెట్లో వీటిని కంటెంట్ మేకర్లు, అడ్వెంచర్ ప్రేమికుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మూడు కొత్త GoPro ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఇతర అధీకృత రిటైల్ స్టోర్లలో లభించనున్నాయి. […]
Tele MANAS: మానసిక ఆరోగ్య సహాయ కేంద్రమైన ‘టెలీ మానస్’ కాల్ సెంటర్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేసిన వినూత్న ప్రయత్నాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు. మంగళగిరిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న ద్రాక్ష రవిశ్రీ అనే నాలుగేళ్ల చిన్నారి ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో చేసిన వేషాధారణకు మంత్రి ప్రశంసలు దక్కాయి. మంగళవారం జరిగిన ఫ్యాన్సీ డ్రస్ పోటీలలో చిన్నారి రవిశ్రీ తండ్రి కల్పించిన అవగాహనతో ‘టెలీ మానస్’ […]
CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి విచ్చేశారు. ఇరువురు నేతలు దాదాపు గంటపాటు సమావేశమై రాష్ట్రంలోని వ్యవసాయం, మైనర్ ఇరిగేషన్ వంటి కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, అభివృద్ధికి ఉన్న అవకాశాలను కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యంగా ఇటీవల […]
Vu 43 inches Vibe Series 4K QLED Smart Google TV: Vu కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన Vu 108cm (43 అంగుళాలు) వైబ్ సిరీస్ 4K QLED స్మార్ట్ గూగుల్ టీవీ (43VIBE-DV) అద్భుతమైన వినోద అనుభవాన్ని అందిస్తోంది. శక్తివంతమైన ఆడియో, అధునాతన పిక్చర్ టెక్నాలజీ, సరికొత్త స్మార్ట్ ఫీచర్స్తో ఈ టీవీ మీ ఇంటికి ఒక ప్రీమియం హంగును తెస్తుంది. 43 అంగుళాల ఈ టీవీలో 4K అల్ట్రా HD QLED […]
Montha Cyclone Damage: మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టంపై సమీక్షించడానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమీ బసు నేతృత్వంలోని కేంద్ర బృందం సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఈ సమావేశం జరిగింది. తుపాను ప్రభావం, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర బృందం ముఖ్యమంత్రికి వివరాలు అందించగా.. రాష్ట్రానికి అవసరమైన తక్షణ ఆర్థిక సహాయం, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ISSF World Championships: చరిత్ర […]
ISSF World Championships: భారత షూటర్ సామ్రాట్ రాణా (Samrat Rana) ISSF వరల్డ్ ఛాంపియన్షిప్లో చరిత్ర సృష్టించాడు. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించడంతో.. ఈ విభాగంలో వ్యక్తిగతంగా ప్రపంచ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయుడుగా అతడు నిలిచాడు. తన మొదటి సీనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో పోటీపడిన సామ్రాట్ రాణా 243.7 పాయింట్ల స్కోర్ సాధించాడు. చైనాకు చెందిన హు కై (Hu Kai) కంటే 0.4 […]
ZTE Blade V80 Vita: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ZTE తన బ్లేడ్ సిరీస్ను లాంచ్ చేసందుకు సిద్ధమవుతోంది. కొన్ని నివేదికల ప్రకారం కంపెనీ త్వరలో ZTE Blade V80 Vita అనే కొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురానుంది. అధికారికంగా ఈ ఫోన్ గురించి ZTE ఇంకా ప్రకటించకపోయినా.. ఓ ప్రముఖ టిప్స్టర్ ఈ ఫోన్ సంబంధించి మొదటి లీక్డ్ ఇమేజ్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. లీక్డ్ రెండర్లో ZTE Blade V80 Vita నీలం […]
Pawan Kalyan: ఏపీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కీలక విషయాలను తాజాగా మాట్లాడారు. తిరుమల దేవస్థానం కేవలం యాత్ర స్థలం మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణమని పేర్కొన్నారు. తిరుమల యాత్ర అనేది “భక్తి దైవానుగ్రహాన్ని కలుసుకునే స్థలం” అని పవన్ అన్నారు. అలాగే “తిరుమల లడ్డూ కేవలం స్వీట్ కాదు.. అది భక్తుల విశ్వాసానికి ప్రతీక” అని అన్నారు. భక్తులు ఈ ప్రసాదాన్ని కుటుంబ […]
Oppo Reno 14F 5G Star Wars Edition: స్మార్ట్ఫోన్ తయారీదారు ఒప్పో (Oppo) సంస్థ తన కొత్త లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ Oppo Reno 14F 5G Star Wars Editionను నవంబర్ 15న మెక్సికోలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రత్యేక ఎడిషన్ జూన్ 2025లో విడుదలైన Oppo Reno 14F 5G ఆధారంగా రూపొందించబడింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ ప్రత్యేకమైన స్టార్ వార్స్ థీమ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ […]
Koti Deepotsavam 2025 Day 10: కార్తీకమాసం సందర్భంగా ఎంతో వైభవంగా జరుగుతున్న కోటి దీపోత్సవం 2025 పదవ రోజు కార్యక్రమాలు నవంబర్ 10, సోమవారం (కార్తీక సోమవారం) నాడు అద్భుతంగా నిర్వహించబడ్డాయి. నేడు భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మికతతో నిండిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక లోకంలో ముంచెత్తాయి. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దెత్తున పాల్గొన్నారు. పదవ రోజు కార్యక్రమంలో పూజ్యశ్రీ జయసిద్ధేశ్వర మహాస్వామీజీ (శ్రీశైలం ఆశ్రమం, బెంగళూరు) వారు భక్తులకు ఆధ్యాత్మిక అనుగ్రహ భాషణం అందించనున్నారు. […]