Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పునర్నిర్మిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. దక్షిణ భారత దేశంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని ఆయన పేర్కొంటూ.. అమృత్ భారత్ పథకం కింద రూ. 714 కోట్లతో ఈ స్టేషన్ను ఆధునీకరిస్తున్నామని, ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. Arm […]
Google Pixel Watch 4: గూగుల్ (Google) సంస్థ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Google Pixel Watch 4ను అధికారికంగా భారత్ లో లాంచ్ చేసింది. ప్రీమియం స్మార్ట్వాచ్లలో ఇది ఒక కొత్త బెంచ్మార్క్ను నెలకొల్పనుంది. గూగుల్ పిక్సెల్ (Pixel) ఎకోసిస్టమ్లో చేరిన ఈ సరికొత్త వాచ్ డిజైన్, అద్భుతమైన పనితీరు, ఆరోగ్య ట్రాకింగ్ల కలయికగా వినియోగదారులకు లభించనుంది. ఈ వాచ్ ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో మాత్రమే లభిస్తుంది. రూ.39,990 ప్రారంభ ధరతో పాటు నో-కాస్ట్ […]
Realme GT8 Pro Aston Martin F1 Limited Edition: రియల్ మీ (realme) సంస్థ ప్రీమియమ్ ఫ్లాగ్షిప్ సిరీస్లో భాగంగా Realme GT8 Pro Aston Martin F1 లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఫార్ములా 1 రేసింగ్ టీమ్ Aston Martin F1 సహకారంతో రూపొందించిన ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్, రేసింగ్ ప్రేరణతో కూడిన అత్యాధునిక డిజైన్, ప్రీమియమ్ ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ డిఫరెంట్ స్మార్ట్ ఫోన్ […]
OPPO Reno 15 Series: ఒప్పో (OPPO) సంస్థ తన Reno 14 సిరీస్ విజయవంతం అయిన తర్వాత.. ఇప్పుడు ఆ సిరీస్ లోని అప్డేట్ వెర్షన్గా Reno 15 సిరీస్ను చైనా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపింది. ఈ కొత్త సిరీస్ స్మార్ట్ఫోన్లు ఫ్లాట్ AMOLED స్క్రీన్, ట్రిపుల్ రియర్ కెమెరాలు, మెటల్ ఫ్రేమ్ను కలిగి ఉండనున్నాయి. OPPO Reno 15 మోడల్ స్టార్లైట్ బో (Starlight Bow), అరోరా బ్లూ (Aurora Blue), […]
Koti Deepotsavam 2025 Day 9: కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం 9వ రోజు అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు “ఓం నమః శివాయ” అంటూ దీపాలు వెలిగించగా, ఆ కాంతి ఎన్టీఆర్ స్టేడియం అంతటా దివ్య కాంతిని నింపింది. ప్రతి దీపం ‘ఆత్మజ్యోతి’ సందేశాన్ని అందిస్తూ, భక్తుల మనసులను మైమరిపించింది. 2012లో మొదలైన ఈ మహోత్సవం నేడు అంతర్జాతీయ ఆధ్యాత్మికోత్సవాలకు ప్రతీకగా నిలుస్తోంది. భక్తి, […]
JanaSena Account Hacked: జనసేన పార్టీకి సంబంధించిన అధికారిక ‘X’ ఖాతా హ్యాక్ అయినట్లుగా ఆ పార్టీ ఐటీ విభాగం గుర్తించింది. నిన్న (08 నవంబర్) సాయంత్రం 6 గంటల తర్వాత ఈ అకౌంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు చోటుచేసుకోవడంతో పార్టీ ఐటీ విభాగం వెంటనే అప్రమత్తమైంది. ఇక సైబర్ టీమ్ చేసిన విశ్లేషణలో హ్యాక్ చేసిన వ్యక్తులు యునైటెడ్ కింగ్డమ్ (UK) నుంచి ఈ అకౌంట్లో లాగిన్ అయినట్లుగా ఆధారాలు గుర్తించారు. హ్యాకర్లు ఈ అకౌంట్ను ఉపయోగించి […]
Pawan Kaalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలోని ముసలి మడుగు ప్రాంతంలో నిర్వహించిన పర్యటనలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. ముసలి మడుగులో పర్యటన ముగించుకుని, తిరిగి హెలిప్యాడ్కు వెళ్లే సమయంలో ఈ సంఘటన జరిగింది. ఉప ముఖ్యమంత్రిని దగ్గరగా చూడడానికి భారీ సంఖ్యలో స్థానిక ప్రజలు ఒక్కసారిగా కాన్వాయ్ ముందుకు దూసుకువచ్చారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఒక మహిళ కిందపడింది. సరిగ్గా అదే సమయంలో కదలడానికి ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ కాన్వాయ్ […]
Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (క్యాబినెట్ భేటీ) రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే పెట్టుబడుల సదస్సు (ఇన్వెస్టర్స్ సమ్మిట్) పై క్యాబినెట్ చర్చించనుంది. ఇప్పటికే ఈ సదస్సు ఏర్పాట్ల బాధ్యతలను ముఖ్యమంత్రి మంత్రులు, అధికారులకు అప్పగించారు. రాష్ట్రానికి సుమారు రూ. లక్ష […]
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నికల పోలింగ్కు ఎన్నికల యంత్రాంగం, పోలీసు శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ వివరాలను వెల్లడించారు. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 4,01,365 మంది ఓటర్లు పాల్గొననున్నారు. సోమవారం రాత్రి ఈవీఎంలను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలించనున్నారు. ఇక ఎన్నిక సంబంధించి ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపిన వివరాల […]
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల ప్రచారం సాయంత్రం 6 గంటలకు ముగియడంతో నియోజకవర్గం అంతటా నెలకొన్న రాజకీయ సందడికి తెరపడింది. అభ్యర్థులు, ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు చివరి నిమిషం వరకు గెలుపు కోసం హోరాహోరీగా కృషి చేశారు. రోడ్డుషోలు, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలతో నియోజకవర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ఉప ఎన్నికలో విజయం ఎవరిని వరిస్తుందనే అంశంపై సర్వత్రా […]