Instagram: మెటా సంస్థకు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ ఇన్స్టాగ్రామ్ తాజాగా టీన్ యూజర్ల కోసం ప్రత్యేకమైన ఫీచర్ను ప్రారంభించింది. ఈ కొత్త అప్డేట్తో టీనేజ్ అకౌంట్ కలిగిన యూజర్లు తమ ఇన్స్టాగ్రామ్ యాప్ ఐకాన్ను స్వయంగా కస్టమైజ్ చేసుకునే అవకాశం పొందుతున్నారు. ఇన్స్టాగ్రామ్ ఈ కొత్త ఫీచర్ కింద మొత్తం ఆరు ప్రత్యేకమైన యాప్ ఐకాన్ థీమ్లు అందిస్తోంది. వీటిలో ఫైర్ (Fire), ఫ్లోరల్ (Floral), క్రోమ్ (Chrome), కోస్మిక్ (Cosmic), స్లైమ్ (Slime) వంటి […]
Dr NTR Vaidya Seva Funds: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం (నెట్వర్క్) కింద ఆంధ్రప్రదేశ్లోని అనుబంధ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిల్లో భాగంగా ప్రభుత్వం రూ. 250 కోట్లను విడుదల చేసింది. నిధుల చెల్లింపుల విషయంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో జరిపిన చర్చల అనంతరం ఈ నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. అలాగే, త్వరలోనే మరో రూ. 250 కోట్లను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు […]
Pawan Kalyan: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్ కింద 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా రూ.665 కోట్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.166 కోట్లు జత చేసింది. మొత్తంగా రూ.831 కోట్ల నిధులతో ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ఉన్న పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే వెసులుబాటు కలుగుతుంది. రాష్ట్రంలో పంచాయతీ భవనాల నిర్మాణం, రికార్డులు […]
CM Chandrababu: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో మొదటి రోజు వివిధ పారిశ్రామిక వేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ఛైర్మన్ రమేష్ ఎస్. రామకృష్ణన్, అలాగే బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ ఛైర్మన్ షంషీర్ వయాలిల్తో కీలక చర్చలు జరిపారు. World Cup 2025: సెమీఫైనల్ రేసు రసవత్తరం.. న్యూజిలాండ్తోనే భారత్కు ముప్పు! శ్రీలంక ఉన్నా ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ […]
Pawan Kalyan: ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్న తరుణంలో ప్రసూతి సమయంలో అందించే సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని… పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన సేవలపై అనుభవజ్ఞులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి కాకినాడ జిల్లా కలెక్టర్, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. Gold Prices […]
Minister Vanitha: జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారిందని రాష్ట్ర మంత్రి సవిత సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యం పాపానికి జగనే ప్రధాన పాపాత్ముడని ఆమె అన్నారు. కల్తీ మద్యం కారణంగా గత ఐదేళ్లలో 30 వేల మంది తమ ప్రాణాలు కోల్పోగా, 30 లక్షల మంది అమాయక ప్రజలు అనారోగ్యం పాలయ్యారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. Samantha : “నా లైఫ్లో […]
Shocking Viral Video: మహిళలకు ఋతుచక్రం రావడం అనేది దేవుడి సృష్టి. ఆ సమయంలో మహిళలు అనుభవించే బాధ చెప్పలేనిది. ఇది ఇలా ఉండగా ఋతుచక్రం సమయంలో మహిళలు తీసుకొనే జాగ్రత్తలలో అనేక మార్పులు వచ్చాయి. ఈ మార్పులలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శానిటరీ ప్యాడ్స్ గురించి. అవును.. కాలక్రమేణా మహిళలు వీటికి అలవాటు పడిపోయారు. ఇక ఈ శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే కంపెనీలు ఇందుకు సంబంధించి కోట్లు వెచ్చించి భారీ స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాయి. Maruti […]
JC Prabakar Reddy: పోలీసులను ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా పోలీస్ అధికారుల సంఘం తీవ్రస్థాయిలో మండిపడింది. పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజునే జేసీ ప్రభాకర్ రెడ్డి ఐపీఎస్ అధికారిని అవమానించారని, ఆయన వ్యాఖ్యలు పోలీసులను కించపరిచేలా అలాగే భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని పోలీస్ సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని జిల్లా పోలీస్ అధికారుల సంఘం డిమాండ్ […]
Maruti Suzuki Victoris: మారుతి సుజుకి ఇటీవల విడుదల చేసిన విక్టోరిస్ (Victoris) ఎస్యూవీ ధరలను అప్పుడే పెంచేసింది. ఈ ఎస్యూవీని సెప్టెంబర్ 2025లో లాంచ్ చేసినప్పటి నుంచి ధరల సవరణ జరగడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా ZXi+ (O) సిక్స్ స్పీడ్ మాన్యువల్, ZXi+ (O) సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రిమ్ల ధరలను ఒక్కొక్కటిగా రూ. 15,000 చొప్పున పెంచింది. మిగిలిన వేరియంట్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని కంపెనీ ప్రకటించింది. Asian Youth Games […]
Asian Youth Games 2025: ఆసియా కప్ క్రికెట్, మహిళల ప్రపంచ కప్ తర్వాత మరో క్రీడా పోటీలోనూ భారత క్రీడాకారులు పాకిస్తాన్ జట్టుతో కరచాలనం చేయకుండా తమ వైఖరిని కొనసాగించారు. మూడవ ఏషియన్ యూత్ గేమ్స్లో (Asian Youth Games) భాగంగా జరిగిన కబడ్డీ మ్యాచ్లో భారత యువ జట్టు పాకిస్తాన్ టీమ్ను 81-26 తేడాతో చిత్తుగా ఓడించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత కెప్టెన్ ఇషాంత్ రాఠీ పాకిస్తాన్ కెప్టెన్తో కరచాలనం చేయడానికి నిరాకరించారు. […]