Gargeyi Yellapragada: ఆసక్తికర కథ, కథనంతో ప్రేక్షకులను థ్రిల్ చేసేలా సింగిల్ క్యారెక్టర్ తో ‘హలో మీరా’ చిత్రాన్ని రూపొందించారు ప్రముఖ దర్శకుడు స్వర్గీయ బాపు శిష్యులు కాకర్ల శ్రీనివాసు. ‘తెల్లవారితే పెళ్ళి, అంతలోనే ఊహించని అవాంతరం. దాంతో విజయవాడ నుంచి హైద్రాబాద్ కు హుటాహుటిన కారులో ప్రయాణం, ఆ నాలుగు గంటలలో ఉత్కంఠ రేపే పరిణామాలు… ఈ నేపథ్యంలో ‘హలో మీరా’ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించాన’ని దర్శకులు కాకర్ల శ్రీనివాసు చెబుతున్నారు. Read Also: Kida: […]
Kida: ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ఇండియన్ పనోరమాకు ఎంపిక చేసిన 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ను ఈ రోజు వెల్లడించారు. ఫీచర్ ఫిల్మ్స్లో సుప్రసిద్ధ తెలుగు నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తమిళ సినిమా ‘కిడ’ ఒకటి. పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఓ తాత, మనవడు, మేక పిల్ల చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ […]
Rashmi Gautham: నందు విజయ్కృష్ణ హీరోగా, రష్మి గౌతమ్ హీరోయిన్ గా రాజ్ విరాట్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ నవంబర్ 4న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను దర్శకుడు మారుతి, హీరో సిద్దు జొన్నలగడ్డ విడుదల చేశారు. అనంతం మారుతి మాట్లాడుతూ, ”ఈ సినిమా చూశాను చాలా బాగుంది. కచ్చితంగా […]
'మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం'' లాంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివనాగేశ్వరరావు. ఈసారి ఆయన దర్శకత్వంలో నూతన నటీనటులతో బొడ్డు కోటేశ్వరరావు 'దోచేవారెవరురా' సినిమాను నిర్మించారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ 107వ చిత్రానికి 'వీరసింహారెడ్డి' అనే టైటిల్ ను ఖరారు చేయగానే అభిమానుల ఆనందం అంబరమంటుతోంది. ఎందుకంటే 'సింహా' అన్న పదం నందమూరి బాలకృష్ణకు భలేగా కలసి వస్తుందని వేరే చెప్పక్కర్లేదు.
Golden Jubilee: డైలాగ్ కింగ్, అజాత శత్రువు సాయికుమార్ కు యాభై యేళ్ళు! అదేమిటీ ఆయన పుట్టింది 1960లో కదా అని కొందరికి అనుమానం రావచ్చు. బట్.... నటుడిగా ఆయనకు ఇది 50వ సంవత్సరం. పన్నెండేళ్ళ చిరు ప్రాయంలో తొలిసారి మయసభలోని దుర్యోధనుడి పాత్ర కోసం ముఖానికి రంగు వేసుకున్నారు సాయికుమార్. ఆ తర్వాత బాలనటుడిగా, యువ నటుడిగా, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యాభై సంవత్సరాల పాటు వివిధ భాషల్లో వందలాది చిత్రాలలో నటించారు.
తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రను వేసిన గొప్ప రచయిత, ఆచార్యుడు, తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కీ. శే. విశ్వనాథ సత్యనారాయణ. వారి జీవిత చరిత్ర వెండితెరపై 'కవిసమ్రాట్' పేరుతో ఆవిష్కృతమైంది.