'అల్లంత దూరాన, ఐ.పి.ఎల్.' చిత్రాలలో నటించిన విశ్వ కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా 'ఎన్త్ అవర్'. రాజు గుడిగుంట్ల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు.
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ నటిస్తున్న 'స్పై' చిత్రం సమ్మర్ స్పెషల్ గా రాబోతోంది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి.హెచ్. దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్న నవీన్ చంద్ర ఇప్పుడు 'మాయగాడు' చిత్రంతో ప్రేక్షకులను మెప్పించబోతున్నాడు. పైరసీ నేపథ్యంలో 'అడ్డా'ఫేమ్ కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ్ మన్నె ఈ సినిమాను నిర్మించాడు.
'ది బేకర్ అండ్ ది బ్యూటీ' వెబ్ సీరిస్ లో నటించిన టీనా శిల్పరాజ్ ఇప్పుడు 'రైటర్ పద్మభూషణ్' మూవీతో వెండితెరకు పరిచయం అవుతోంది. ఈ మూవీ ప్రేక్షకులకు ఓ ఎమోషనల్ రైడ్ లా అనిపిస్తుందని టీనా చెబుతోంది.
జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా నటించిన 'వసంత కోకిల' చిత్రం మూడు భాషల్లో ఫిబ్రవరి 10న విడుదల కాబోతోంది. రమణన్ పురుషోత్తమ దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రముఖ డాన్స్ మాస్టర్ బృంద మరోసారి పాన్ ఇండియా సినిమా మేకింగ్ సిద్ధమయ్యారు. అదే 'థగ్స్'. తెలుగులో ఈ సినిమాకు 'కోనసీమ థగ్స్' అనే పేరు పెట్టారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
సందీప్ కిషన్ నటించిన 'మైఖేల్' పాన్ ఇండియా మూవీగా ఫిబ్రవరి 3న విడుదల కాబోతోంది. కంటెంట్, మేకింగ్ పరంగా దీనికి యూనివర్సల్ రీచ్ ఉందని సందీప్ కిషన్ చెబుతున్నాడు.
'చూసి చూడంగానే' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ. అతను హీరోగా నటించిన తాజా చిత్రం 'భూతద్దం భాస్కర్ నారాయణ' మార్చి 31న జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమా టీజర్ ను తేజ సజ్జా విడుదల చేశారు.
కొత్త సంవత్సం మొదటి నెలలో సంక్రాంతి కానుకగా విడుదలైన 'వీరసింహారెడ్డి, 'వాల్తేరు వీరయ్య' చిత్రాల విజయంతో ఈ యేడాదికి శుభస్వాగతం లభించినట్టుగా సినీ ప్రముఖులు భావిస్తున్నారు.
తెలుగువారి వన్ అండ్ ఓన్లీ ఓటీటీ సంస్థ ఆహాలో మరో రియాలిటీ షో ప్రారంభం కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని మహిళా వ్యాపారవేత్తలకు ఆహా 'నేను సూపర్ ఉమన్' అనే రియాలిటీ షోలో ఛాన్స్ ఇవ్వబోతోంది.