సినీ, సంగీత ప్రముఖులే కాదు... సిద్ధిపేట లాస్యప్రియను అభినందిస్తున్న వారిలో రాజకీయ ప్రముఖులు చేరిపోయారు. తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి హరీశ్ రావు సైతం లాస్యప్రియను
తెలుగు చిత్రసీమ ఎదుగుదల క్రమం చూసి ప్రాంతీయ, చిన్న దేశాల చలన చిత్ర నిర్మాణ సంస్థలు, సాంకేతిక నిపుణులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని నేపాలీ నటుడు భువన్ కె.సి. అన్నారు. ఫి
నందితా శ్వేత నాయికగా రూపుదిద్దుకున్న సింగిల్ క్యారెక్టర్ మూవీ 'రా... రా... పెనిమిటి'. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. సినిమా ఇదే నెల 28న జనం ముందుకు రాబోతోంది.
ప్రముఖ నటి రోజారమణి ఆధ్వర్యంలో తొలి తెలుగు బాలతారల సంగమం గత ఆదివారం హైదరాబాద్ లోని కంట్రీ క్లబ్ లో జరిగింది. 'లవకుశ' చిత్రంలో నటించిన సుబ్రహ్మణ్యంతో పాటు దాదాపు 30 మంది �
కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అజయ్ దేవ్ గన్, మాధవన్, ఉన్ని ముకుందన్ తో పాటు పలు నిర్మాణ సంస్థలు సైతం దీన�
ఇప్పటికే రెండు సీజన్స్ తో ఆహా వ్యూవర్స్ ను ఆకట్టుకున్న 'గీతా సుబ్రమణ్యం' మూడో సీజన్ మే 5 నుండి మొదలు కానుంది. శివసాయి వర్థన్ దర్శకత్వంలో టమడ మీడియా దీన్ని నిర్మించింది.
బుల్లితెర నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్ ఇప్పుడు వెండితెరపైనా అలరిస్తున్నాడు. అతను హీరోగా నటించిన తాజా చిత్రం 'అభిలాష' ట్రైలర్ విడుదలైంది.