పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఈవోకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తమకు డబ్బులు ఇవ్వాలని లేదంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ద్వారకా తిరుమల ఈవో సుబ్బారెడ్డి అన్నారు. అపరిచిత వ్యక్తులు తనను బెదిరిస్తూన్నారంటూ ద్వారకాతిరుమల దేవస్థానం ఈవో సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ”నీకు ఈవో పోస్టింగ్ రావడానికి తామే కారణం …మాకు 10 లక్షలు ఇవ్వాల”ని డిమాండ్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయవాడకు చెందిన నలుగురు వ్యక్తులు డబ్బులు ఇవ్వకపోతే చంపుతామంటూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు […]
శరవేగంగా విస్తరిస్తున్న భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలు మూడు అపార్ట్మెంట్లు, ఆరు టవర్లుగా వర్థిల్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు నగర జీహెచ్ఎంసీ అధికారులు. మొఘల్స్ కాలనీలో ఐదు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు సర్కిల్ 6 అధికారుల బృందం. పలు సార్లు అక్రమ నిర్మాణాలపై యాజమానులకు నోటీసులు జారీ చేశారు అధికారులు. ఈ నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో ఈ ఉదయం కూల్చివేత శ్రీకారం చుట్టారు అధికారుల బృందం. భారీ పోలీసు బందోబస్తు […]
ఈత సరదా కుటుంబాల్లో విషాదం నింపుతోంది. మొయినాబాద్ లోని వెంకటాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకోసం వెళ్లిన ముగ్గురు స్నేహితుల్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో ఒకరి మృత దేహం లభ్యం అయింది. మరొకరి కోసం NDRF సిబ్బంది గాలిస్తున్నారు. ముగ్గురు స్నేహితులు మొయినాబాద్ మండలం సజ్జన్ పల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈతకోసం ముగ్గురు దిగగా ఇద్దరు మునిగిపోయారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమయింది. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాదం […]
ఫ్యాషన్గా ఉండాలని అందరికీ ఉంటుంది. రంగురంగుల దుస్తులు, వివిధ రకాల హెయిర్ స్టైయిల్తో మహిళలు బయటకు వస్తుంటారు. అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించే వ్యక్తులు ఎప్పుడూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతుంటారు. నలుగురు నడిచిన బాటలో నడిస్తే ప్రత్యేకత ఏముంటుంది. అందుకే ఈ మహిళ కొత్తగా ఆలోచించింది. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా హెయిర్కి హెయిర్ పిన్ లేదంటే రబ్బర్ బ్యాండ్ వంటివి పెట్టుకుంటుంటారు. అయితే, ఈ మహిళ కాస్త భిన్నంగా ఆలోచించి తల […]
శ్రీశైలంలో పర్యటిస్తున్నారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యులు. శ్రీశైలం డ్యామ్ శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలను పరిశీలించారు సభ్యులు. అక్కడి అధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ సభ్యులతో పాటు జలశక్తి ,ఏపీ జలవరుణ శాఖ అధికారులు వున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పరిశీలించారు సభ్యులు. ఇప్పటికే కేంద్రం గెజిట్ ఇచ్చిన నేపథ్యంలో తమ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులను తీసుకునేందుకు యత్నిస్తోంది కేఆర్ఎంబీ బోర్డు. […]
పాత వస్తువులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే చాలామంది పాతవాటిని కలెక్ట్ చేస్తుంటారు. భద్రంగా దాచుకుంటుంటారు. పాత కాయిన్స్, పాత పేపర్లు, పాత టీవీలు ఇలా హాబీలు ఉంటాయి. అయితే, పుదుచ్చేరికి చెందిన అయ్యనార్ అనే వ్యక్తి తన చిన్నతనం నుంచి పాతకాలం నాటి వస్తువులను జాగ్రత్తగా భద్రపరుస్తూ వస్తున్నడు. 50 ఏళ్ల నుంచి ఇలా వస్తువులను సేకరించి భద్రంగా ఉంచుతున్నట్టు ఆయన చెబుతున్నారు. రాబోయే తరం వారికి పాతకాలం నాటి వస్తువులు ఎలా ఉంటాయి, వారి […]
ప్రపంచంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. కొన్ని మిస్టరీలు మేధావులకు ఛాలెంజ్ విసురుతూనే ఉన్నాయి. అలాంటి మిస్టరీల్లో ఒకటి ఇటలీలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్. 1911లో ఇటలీలో జెనట్టీ అనే రైలు రోమన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. ప్రయాణ మార్గంలోని లాంబార్టీ అనే కొండ ప్రాంతంలోని కిలోమీటర్ పొడవైన సొరంగమార్గంలోకి ప్రవేశించిన రైలు సడెన్గా మాయమైంది. సొరంగమార్గంలోకి ప్రవేశించే ముందు పొగ రావడంలో ఇద్దరు ప్రయాణికులు కిందకు దూకేశారు. […]
పోలీసు పరాక్రమాలు తెలియజేసే ” క్రాక్ ” చిత్రాన్ని అనంతపురం త్రివేణి కాంప్లెక్స్ లోని బిగ్ సి థియేటర్ లో ప్రదర్శించారు. పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు ఈ చిత్రాన్ని ప్రదర్శింపజేశారు. దీంతో వందలాది మంది విద్యార్థులతో బిగ్ సి థియేటర్ కిటకిటలాడింది. ఈ చిత్రంలో హీరో రవితేజ పోలీసు అధికారిగా పరాక్రమ విధులు నిర్వర్తించడం ప్రేక్షకుల్ని ఆలోచింపజేసింది. ఈ చిత్ర ప్రదర్శన కార్యక్రమంలో […]
కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినా.. ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకుంది. కుటుంబాలు అల్లకల్లోలం అయ్యాయి. జీవానాధారం అయిన వారు కన్నుమూయడంతో సంపాదన లేక అల్లాడిపోయాయి లక్షలాది కుటుంబాలు. ఎవరైనా సాయం చేస్తారా అని ఎదురుచూశాయి కుటుంబాలు. కరోనా వైరస్ కారణంగా మృతిచెందిన కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్లో అన్ని […]
మనదేశంలో చిన్న ఇల్లు కట్టుకొవాలి అంటే కనీసం రూ.50 లక్షల వరకు అవుతుంది. విల్లా తీసుకోవాలి అంటే కనీసం రెండు కోట్ల వరకూ పెట్టాల్సి ఉంటుంది. అదీ అన్ని వసతులు ఉంటేనే. కానీ, ఆ ఇంటికి ఎలాంటి వసతి సౌకర్యం లేదు. కనీసం నీరు, కరెంట్, ఇంటర్నెట్ వంటి వసతులు లేవు. పైగా చుట్టుపక్కల ఆ ఒక్క ఇల్లు తప్పించి మరోక బిల్డింగ్ కనిపించదు. పచ్చని బయలు, ఎదురుగా పెద్ద కొండ, వెనుక సముద్రం. రెండు అంతస్తుల […]