వందేళ్లయినా ఇప్పటికీ కనిపించని ఆ ట్రైన్… మిస్టరీగా మిగిలిపోయిన 104 మంది అదృశ్యం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. కొన్ని మిస్టరీలు మేధావులకు ఛాలెంజ్ విసురుతూనే ఉన్నాయి. అలాంటి మిస్టరీల్లో ఒకటి ఇటలీలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్. 1911లో ఇటలీలో జెనట్టీ అనే రైలు రోమన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. ప్రయాణ మార్గంలోని లాంబార్టీ అనే కొండ ప్రాంతంలోని కిలోమీటర్ పొడవైన సొరంగమార్గంలోకి ప్రవేశించిన రైలు సడెన్గా మాయమైంది. సొరంగమార్గంలోకి ప్రవేశించే ముందు పొగ రావడంలో ఇద్దరు ప్రయాణికులు కిందకు దూకేశారు. ఆ తరువాత రైలు సొరంగంలోకి ప్రవేశించింది. లోపలికి వెళ్లిన రైలు అవతలి మార్గం నుంచి బయటకు రాలేదు. ఒకవేళ ప్రమాదం జరిగింది అనుకుంటే లోపల ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కనిపించాలి. అలాంటివి ఏవీ అక్కడ కనిపించలేదు. రైలులో ఉన్న 104 మంది ఏమయ్యారో ఇప్పటి వరకు తెలియలేదు. ఆ రైలు కోసం, రైల్లో ప్రయాణించిన ప్రయాణికుల కోసం ఇటలీ ప్రభుత్వం అప్పట్లో చాలా ప్రయత్నాలు చేసింది. రైలు పట్టాలపై మాత్రమే ప్రయాణించే రైలు ఎటు వెళ్లి ఉంటుంది అన్నది అర్థంగాని ప్రశ్నగా మిగిలిపోయింది. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా ఆ మిస్టరీని ఛేదించలేకపోయారు.
Read: కరెంట్, నీరు లేని ఆ ఇంటి ఖరీదు ఐదు కోట్లా…!!
Also Read
తాజావార్తలు
-
‘రామాయణ’లో..సాయి పల్లవిపై మేకర్స్ కీలక నిర్ణయం!
-
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!
-
Pat Cummins: “ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్కు ఇంకా ఛాన్స్ ఉందిగా”.. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!