వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం చీపురుపల్లి నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గరివిడి మండల కేంద్రంలోని బొత్స సత్యనారాయణ గారి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాలకు డాక్టర్ బొత్స అనూష కీలకంగా నేతృత్వం వహించారు. కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా శాసనమండలి విపక్ష నేత […]
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగులు చేసి భారీ స్కోరు నమోదు చేసింది. తిలక్ వర్మ 42 బంతుల్లో 73 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, హార్దిక్ పాండ్యా 25 బంతుల్లో 63 పరుగులతో విధ్వంసకర ఆటతీరును కనబరిచాడు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యం […]
వారసత్వ రాజకీయాల్లోకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తూ డాక్టర్ బొత్స అనూష చీపురుపల్లి రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్గా మారుతున్నట్లు పార్టీ వర్గాలలో చర్చించుకుంటున్నారు. వైద్య వృత్తిలో ఉన్న అనుభవాన్ని, రాజకీయ కుటుంబ నేపథ్యాన్ని సమర్థంగా మేళవిస్తూ ఆమె ప్రజల్లోకి నేరుగా వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తెల్లవారుజామునే గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకోవడం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ వంటి కార్యక్రమాలతో ఆమె యూత్ ఐకాన్గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తండ్రి నీడలో కాకుండా, తనకంటూ ప్రత్యేక గుర్తింపును […]
కెన్యా నుండి వచ్చిన 22 ఏళ్ల మహిళమూడు నెలలుగా కొనసాగుతున్న ఎడమ ప్రక్క నొప్పితో పేస్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ బ్రాంచ్ను ఆశ్రయించారు. పేషెంట్కు చేసిన పరిశీలనల్లో, ముఖ్యంగా CT-KUB స్కాన్లో, ఎడమ మూత్రపిండంలో సుమారు1.5 సెం.మీ పరిమాణంలో రాయిఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీని వల్ల పేషెంట్కు రోజువారీ జీవనంలో తీవ్రమైన అసౌకర్యం ఏర్పడిందని వైద్యులు తెలిపారు.పేషెంట్ పరిస్థితిని విశ్లేషించిన పేస్ హాస్పిటల్స్ యూరాలజీ విభాగం,సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్టు&రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ విశ్వంభర్ నాథ్ గారి […]
హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈసారి శోభాయాత్రలు సుమారు 303 కిలోమీటర్ల మేర కొనసాగనుండటంతో, పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 30 వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. అదనంగా 160 యాక్షన్ టీంలు సిద్ధంగా ఉంచగా, ప్రజల భద్రత కోసం 13 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. GHMC కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తూ నగరంలో 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులు సిద్ధం […]
నిజామాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు మరోసారి దోపిడీకి పాల్పడ్డారు. వినాయకనగర్లో నివసించే వృద్ధ దంపతులను టార్గెట్ చేసి, “డిజిటల్ అరెస్ట్” పేరుతో భయపెట్టి ఏకంగా రూ.40 లక్షలు దోచుకున్నారు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో వృద్ధుడికి వాట్సాప్ వీడియోకాల్ వచ్చింది. తాము ముంబయి పోలీసులు అని పరిచయం చేసుకున్న నిందితులు నకిలీ ఐడీ కార్డులు చూపించారు. మీ బ్యాంకు ఖాతా మనీలాండరింగ్ […]
ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్ 2025 లో తెలంగాణకు చెందిన టెక్నాలజీ సంస్థ క్వాడ్రిక్ ఐటీ రెండో స్థానంలో నిల్చింది. కృత్రిమ మేథను ఉపయోగించి ప్రజాపాలన, సంరక్షణే లక్ష్యంగా ఆ సంస్థ బ్లూ క్వయిరీ అనే ప్రాజెక్టును ప్రదర్శించింది. ఆ సంస్థకు నేతృత్వం వహిస్తున్న రఘురామ్ తాటవర్తి ఆధ్వర్యంలో ఈ ఘనత సాధ్యమైంది. ఇంగ్లీష్, మరియు తెలుగు భాషల్ని ఉపయోగించిన ఈ ప్రాజెక్టు కేసుల విచారణకు ఉపయోగడేలా క్వాడ్రిక్ సంస్థకు […]