ఒక్కపుడు నటీనటులకు, అభిమానులకు ప్రింట్ మీడియా ప్రధాన వారధిలా నిలిచేది. అంతే తప్ప వారిని కలవడం, చూడటం, మాట్లాడటం, అనేది చాలా కష్టమైన పని. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత హీరో హీరోయిన్ల అభిమానుల మధ్య హద్దులు చెరిగిపోయాయి. స్టార్స్ తమకు సంబంధించిన ప్రతి ఒక్క సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమానులకు చేరవేస్తున్నారు. దీంతో ఎక్స్ తో పాటు ఇన్ స్టాగ్రామ్ లో మన సౌత్ హీరోలకు, హీరోయిన్లకు కోట్లల్లో ఫాలోవర్స్ ఉన్నారు. […]
యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. తమిళ లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం వరల్డ్వైడ్గా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘నాయకన్’ తర్వాత దాదాపు 37 ఏళ్లకు మళ్లీ ఈ ఇద్దరూ కలసి ‘థగ్ లైఫ్’ కోసం పని చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో కమల్ రంగరాజ్ శక్తివేల్ నాయకర్ అనే గజదొంగ పాత్రలో కనిపించబోతున్నారట. ఇక శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మీ, […]
సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి అభియానులు ఉన్నారో తెలిసిందే.. ఆయన తమిళంలో కాదు, అనేక భాషల్లో పనిచేశారు. హిందీలో కూడా ఆయనకు చాలా డిమాండ్ ఉంది. అలాంటిది ఇటీవల ప్రముఖ గాయకుడు అభిజీత్, సంగీత రంగంలో వస్తున్న మార్పుల పై స్పందిస్తూ.. ఏఆర్ రెహమాన్ పై వైరల్ కామెంట్స్ చేశాడు.. ‘రెహమాన్ ఎక్కువగా సింగర్లకు బదులు.. టెక్నాలజీని ఉపయోగించి ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారన్నారు. దీనివల్ల ఎంతో మందికి ఉపాధి లేకుండా […]
ప్రజంట్ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు రష్మిక మందన. సక్సెస్లతో దూసుకపోతున్న ఈ ముద్దుగుమ్మ క్షణం తీరిక లేకుంగా వరుస షూటింగ్లతో బిజీగా ఉంది. బాలీవుడ్లో క్రేజీ స్టార్గా మారిపోయిన రష్మిక.. ఆయుష్మాన్ ఖురానా తో ‘థామా’ అనే చిత్రంలో బిజీగా ఉంది. ఇది హారర్ మూవీ కావడంతో గత కొన్ని రోజుల నుంచి నైట్ షూట్ అంటూ తిరుగుతోంది. ఇక మూవీస్ విషయం కాస్త పక్కన పెడితే. రౌడి హీరో విజయ్, […]
నటి అభినయ గురించి పరిచయం అక్కర్లేదు. మాట, వినికిడి శక్తి లేకపోయిన తన టాలెంట్తో ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తమిళనాడుకు చెందిన ఈ అమ్మడు ఇటు తెలుగులో కూడా చాలా చిత్రాలు చేసింది. ‘నేనింతే’,‘శంభో శివ శంభో’, ‘దమ్ము’, ‘ఢమరుకం’, ‘జీనియస్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ధృవ’, ‘రాజుగారి గది 2’, ‘సీతా రామం’, ‘ది ఫ్యామిలీ స్టార్’ వంటి చిత్రాల్లో తన నటనతో ఎంతగానో మెప్పించింది. అలా మొత్తంగా 15 ఏళ్లుగా […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి రోజుకో వార్త వింటూనే ఉంటాం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన తీసుకునే కీలక నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటు ఉన్నాడు. అక్కడి ప్రజలే కాదు.. ట్రంప్ బెదిరింపులతో ఆ దేశానికి వెళ్లడానికి భారతీయులతో పాటు విద్యార్థులు భయపడుతున్నారు. ఇక రాజకీయాల విషయం పక్కన పెడితే తాజాగా ట్రంప్ను ఉద్దేశించి అమెరికన్ ఫిల్మ్ మేకర్ క్రిస్ కొలంబస్ షాకింగ్ విషయాలు పంచుకున్నాడు. Also Read: Lokesh : ఆ స్టార్ […]
పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్లను సాధించడానికి హీరోలతోపాటు దర్శకులు కూడా నానా తంటాలు పడుతున్నారు. వాళ్ళు చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండే విధంగా ప్లాన్ చేస్తూ, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరితో సన్నిహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఒకరు. ప్రస్తుతం ఆయన రజనీకాంత్తో ‘కూలీ’ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ మూవీలో తెలుగు నుంచి నాగార్జున, అలాగే హిందీ నుంచి అమీర్ ఖాన్, కన్నడ నుంచి […]
కేవలం రెండే రెండు సినిమాలతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. మార్కెట్లో ఆయనకు ఎంత డిమాండ్ ఉందో చెప్పనక్కర్లేదు. తన డైరెక్షన్కి టాలీవడుడ్ టూ బాలీవుడ్ అంతా ఫిదా అయ్యారు. ఒక స్టార్ హీరో స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో ‘స్పిరిట్’ మూవీ తాలూకు పనుల్లో బిజీగా ఉన్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్టు మొదలుపెడతాడా.. అని ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు […]
శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘45’. సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నాఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. దీంతో రీసెంట్గా ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో మూవీ టీం అంత పాల్గోన్ని మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. […]
ఇటీవల సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయట పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సతీమణి అన్నా లెజినోవా పద్మావతి కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. స్వామి వారి దర్శనానంతరం అన్నా లెజినోవా తన కుమారుడు కొణిదెల మార్క్ శంకర్ పేరిట రూ. 17 లక్షల విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు. తర్వాత నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా […]