దీపావళి నాడు పటాకులు లేకుండానే ఢిల్లీలోని ప్రజలు పండుగను జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బాణాసంచాను పూర్తిగా నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఉక్రెయిన్లోని డొనెట్స్క్, లుగాన్స్క్, ఖేర్సన్, జపోరిజ్జియా ప్రాంతాలలో యుద్ధ చట్టాన్ని ప్రవేశపెట్టారు, వీటిని రష్యా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించే ప్రజల సంస్థ అయిన ప్రాజెక్ట్ జీరో వాల్తామ్స్టోవ్ను సందర్శించడానికి బ్రిటన్ చక్రవర్తి చార్లెస్-3 ఇటీవల తూర్పు లండన్కు వెళ్లారు. లోపలికి వెళుతున్నప్పుడు ఆయన బార్న్ క్రాఫ్ట్ ప్రైమరీ స్కూల్ పిల్లలతో కబుర్లు చెప్పారు.
5G టెలికాం సేవ దేశంలోని విద్యా వ్యవస్థను తదుపరి స్థాయికి తీసుకెళ్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తాజా సాంకేతికత స్మార్ట్ సౌకర్యాలు, స్మార్ట్ క్లాస్రూమ్లు, స్మార్ట్ టీచింగ్లకు మించినది అని ప్రధాని అన్నారు. కొ
41 ఏళ్ల నాటి ఓ కేక్ ముక్కను వేలం వేయనున్నారు. నాలుగు దశాబ్దాల నాటి కేక్ ముక్కను దక్కించుకోవడానికి ఎంతో మంది ఎదురుచూస్తున్నారు అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది మరి.
ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్లను నిషేధించే బిల్లును తమిళనాడు న్యాయశాఖ మంత్రి ఎస్ రేగుపతి బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నివేదికల ప్రకారం.. రమ్మీ, పోకర్తో సహా ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ప్లాట్ఫారమ్లను నిషేధించడానికి బిల్లు ప్రవేశపెట్టబడింది.