గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులకు ఎంపికైన వారిలో ఇరుల కమ్యూనిటీకి చెందిన పాములను పట్టడంలో నిపుణులైన వడివేల్ గోపాల్, మాసి సదయన్ ఉన్నారు.
ఉత్తరప్రదేశ్లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. కుమారుడి మృతితో ఒంటరిగా మారిన కోడలిని ఓ మామ పెళ్లాడాడు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా చపియా ఉమ్రావ్ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది.
సీనియర్ యాక్టర్ నరేష్ వ్యవహారంలో మరో ట్విస్ట్ బయటికి వచ్చింది. తాజాగా మాజీ భార్యపై నరేష్ సంచలన ఆరోపణలు చేశారు. తనకు తన మాజీ భార్య రమ్య రఘుపతి, రోహిత్ శెట్టితో ప్రాణ హాని ఉందని కోర్టును ఆశ్రయించారు నరేష్.
కెరీర్లో చివరి గ్రాండ్స్లామ్ ఆడుతున్న భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాకు శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో బిగ్ షాక్ తగిలింది.
న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ను భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేసిన మరో సారి అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా కివీస్తో తలపడేందుకు సిద్ధంగా ఉంది.
అత్యాధునిక యుద్ధ ట్యాంకులు సరఫరా చేస్తామని అమెరికా, జర్మనీలు ప్రకటించిన నేపథ్యంలో రష్యా దాడులను మరింత ఉద్ధృతం చేసింది. ఉక్రెయిన్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని చేసిన క్షిపణి దాడుల్లో దాదాపు 11 మంది మృతి చెందారు.
ఉత్తర సోమాలియాలో యూఎస్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) సీనియర్ వ్యక్తి బిలాల్-అల్-సుడానీని హతమార్చిందని యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ గురువారం ఒక ప్రకటనలో ధ్రువీకరించారు.