Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ysrtp

Ysrtp News

    • చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. నేడే జగనన్న తోడు నిధుల జమ
      #ఆంధ్రప్రదేశ్

      చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. నేడే జగనన్న తోడు నిధుల జమ

      జగనన్న తోడు నిధులు ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జమ చేయనున్నారు.తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు జగన్ సర్కార్‌ జగనన్న తోడు కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే 2020 నవంబర్‌ నుండి 2021 సెప్టెంబర్ వరకు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన లబ్దిదారులకు ఈ ప్రయోజనం అందనుంది. ఈ పథకం వల్ల 4,50,546 మంది చిరు వ్యాపారస్తులు…
    • రేపు చేవెళ్ల‌లో ష‌ర్మిల పాద‌యాత్ర మొద‌లు…
      #తెలంగాణ

      రేపు చేవెళ్ల‌లో ష‌ర్మిల పాద‌యాత్ర మొద‌లు…

      వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయ‌స్ ష‌ర్మిల “ప్ర‌జా ప్ర‌స్థానం” మ‌హా పాద‌యాత్ర రేపు చేవెళ్ల‌లో మొద‌లు కానుంది. ఉద‌యం 10 గంట‌ల‌కు చేవెళ్ల‌లో, శంక‌ర్ ప‌ల్లి క్రాస్ రోడ్డు వ‌ద్ద బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి, 11.30 గంట‌ల‌కు పాద‌యాత్ర మొద‌ల‌వుతుంది. 2.5 కిలోమీట‌ర్లు న‌డిచి, మ‌ధ్యాహ్నం 12.30గంట‌ల‌కు షాబాద్ క్రాస్ రోడ్డుకు చేరుకుంటుంది. అక్క‌డ వైయ‌స్ఆర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి, నివాళి అర్పిస్తారు. అక్క‌డి నుంచి ఒక కిలోమీట‌ర్ దూరంలో ఉన్న కంద‌వాడ గేట్ క్రాస్…
    • షర్మిల పాదయాత్రకు సర్వం సిద్ధం..!
      #Top Story

      షర్మిల పాదయాత్రకు సర్వం సిద్ధం..!

      పాదయాత్ర అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు వైఎస్ఆర్. ఆయన కంటే ముందు.. ఆ తర్వాత ఎంతోమంది పాదయాత్రలు చేశారు. అయినా పాదయాత్రలకు మాత్రం ఆయనే బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అధికారంలోకి రావడానికి వైఎస్ అనుసరించిన ఈ ఫార్మూలా ఆ తర్వాత ఎంతోమంది నాయకులకు ఆదర్శంగా నిలిచింది. వైఎస్ఆర్ స్ఫూర్తితో పాదయాత్ర చేపట్టిన ఎంతోమంది రాజకీయ నాయకులు ఆ తర్వాతి కాలంలో ముఖ్యమంత్రులు అయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం…
    • అక్టోబ‌ర్ 20 నుంచి ష‌ర్మిల పాద‌యాత్ర‌…
      #Top Story

      అక్టోబ‌ర్ 20 నుంచి ష‌ర్మిల పాద‌యాత్ర‌…

      వైఎస్ షర్మిల రేప‌టి నుంచి తెలంగాణ‌లో ప్ర‌జా ప్ర‌స్థానం యాత్ర‌ను చేప‌ట్ట‌బోతున్నారు.  చేవెళ్ల నియోజ‌క వ‌ర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతున్న‌ది.  చేవెళ్ల నుంచి ప్రారంభించిన యాత్ర తెలంగాణ‌లోని అన్ని జిల్లాల మీదుగా సాగి చేవెళ్లలో ముగుస్తుంది.  ఈ యాత్ర‌కు సంబందించిన మ్యాప్‌ను పార్టీ సిబ్బంది ఇప్ప‌టికే రెడీ చేశారు. రాష్ట్రంలో రాజ‌న్న రాజ్యం తిరిగి తీసుకురావాల‌ని, సంక్షేమ ప‌థ‌కాలు అంద‌రికీ అందాల‌ని, నిరుద్యోగ యువ‌త‌కు ఉద్యోగాలు రావాల‌ని వైఎస్ ష‌ర్మిల పోరాటం చేస్తున్నారు.  నిరుద్యోగ…
    • బంగారు తెలంగాణ అని చెప్పి బారుల తెలంగాణ చేసారు : షర్మిల
      #తెలంగాణ

      బంగారు తెలంగాణ అని చెప్పి బారుల తెలంగాణ చేసారు : షర్మిల

      నల్గొండ ఎంజీ యూనివర్సిటీ ఎదుట వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. అందులో ఆవిడ మాట్లాడుతూ… ఎంజీ యూనివర్సిటీ వైఎస్సార్ కట్టించినది. పేద బిడ్డలకు విద్యను అందించేందుకు వైఎస్సార్ యూనివర్సిటీ నిర్మిస్తే కనీసం ఒక్క ప్రొఫెసర్ పోస్టు భర్తీ కూడా చేపట్టలేదు. ఎంజీ యూనివర్సిటీలో 10 మంది ప్రొఫెసర్లకు అందరూ ఖాళీలు. 50 శాతం స్టాఫ్ తో యూనివర్సిటీ నడుస్తోంది. యూనివర్సిటీ సమస్యలపై ఎన్ని లెటర్ లు రాసినా పట్టించుకునే నాధుడే లేరు.…
    • న‌ల్ల‌గొండ‌లో రేపు వైఎస్ ష‌ర్మిల దీక్ష‌…
      #Top Story

      న‌ల్ల‌గొండ‌లో రేపు వైఎస్ ష‌ర్మిల దీక్ష‌…

      ప్ర‌తి మంగ‌ళ‌వారం రోజున రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో నిరుద్యోగ నిరాహార దీక్షను వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.  నిరుద్యోగ యువ‌త‌కు అండ‌గా నిలిచేందుకు ఆమె ఈ దీక్ష‌ను చేస్తున్నారు.  కాగా, రేపు న‌ల్ల‌గొండ‌లో వైఎస్ షర్మిల దీక్ష చేప‌ట్ట‌బోతున్నారు.  మంగ‌ళ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు వైఎస్ ష‌ర్మిల ఎంజీ యూనివ‌ర్శిటీ విద్యార్ధుల‌తో స‌మావేశం కాబోతున్నారు.  విద్యార్థుల స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చించ‌నున్నారు.  అనంత‌రం ఉద‌యం 10:40 గంట‌ల‌కు జిల్లా కేంద్రంలోని గ‌డియారం సెంట‌ర్‌కు…
    • తెలంగాణలో ‘పీకే’ సత్తా చూపించగలడా?
      #విశ్లేషణ

      తెలంగాణలో ‘పీకే’ సత్తా చూపించగలడా?

      రాజకీయాలు నిత్యం ఫాలో అయ్యేవారికి ప్రశాంత్ కిషోర్(పీకే) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు దేశంలో మంచి పేరుంది. ఆయన ఏ పార్టీకి వ్యూహాకర్తగా ఉంటే ఆపార్టీనే అధికారంలోకి వస్తుందనే నమ్మకం ప్రజల్లోకి బలంగా వెళ్లిందంటే పీకే సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకు తగ్గట్టుగానే ప్రశాంత్ కిషోర్ సక్సస్ రేటు కూడా భారీగా పెరుగుతూ పోతుంది. ఒకటి అర విషయాల్లో మినహాయిస్తే ఆయన వ్యూహాకర్తగా ఉన్న పార్టీలు అధికారంలోకి రావడమో…
    • హుజురాబాద్‌ బైపోల్.. ఈసీకి వైఎస్‌ షర్మిల లేఖ.. వారిపై చర్యలు తీసుకోండి..!
      #కరీంనగర్

      హుజురాబాద్‌ బైపోల్.. ఈసీకి వైఎస్‌ షర్మిల లేఖ.. వారిపై చర్యలు తీసుకోండి..!

      హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌కు లేఖరాశారు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల… హుజురాబాద్‌ ఉప ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌ను తొలగించాలి, స్థానిక పోలీస్‌ కమిషన్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఇతర వర్గాల వారు నామినేషన్లు వేయకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని.. నామినేషన్లకు దరఖాస్తులు కూడా ఇవ్వడం లేదని.. అభ్యర్థి మద్దతుదారులను స్థానిక…
    • లైవ్‌:  కోడంగ‌ల్ నియోజ‌క వ‌ర్గంలో వైఎస్ ష‌ర్మిల స‌భ‌…
      #Top Story

      లైవ్‌: కోడంగ‌ల్ నియోజ‌క వ‌ర్గంలో వైఎస్ ష‌ర్మిల స‌భ‌…

    • హుజురాబాద్ ఎన్నికలపై నిరుద్యోగుల ఎఫెక్ట్‌…
      #Top Story

      హుజురాబాద్ ఎన్నికలపై నిరుద్యోగుల ఎఫెక్ట్‌…

      త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగులు ప్రధాన భూమిక పోషించనున్నారా? టీఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ వారి నుంచే తగలనుందా? షర్మిల పార్టీ నిరుద్యోగులను ఏకం చేసి టీఆర్‌ఎస్‌ విజయావకాశాలను దెబ్బతీస్తుందా? రేపటి ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు పోషించబోయే పాత్ర గురించి రాజకీయ వర్గాల్లో విశేషంగా చర్చ జరుగుతోంది. షర్మిల పార్టీతో తమకు ఎలాంటి నష్టం ఉండదని టీఆర్‌ఎస్‌ అంటోంది. మరోవైపు అది తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగలను…
    ←1…910111213…16→

తాజావార్తలు

  • Donald Trump: ‘‘మాకు ఎవరి సాయం అవసరం లేదు’’.. మిత్రదేశాలపై ట్రంప్ గరంగరం..

  • Pawan Kalyan : పవన్ – త్రివిక్రమ్ మధ్య దూరం పెరిగిందా? సోషల్ మీడియా టాక్‌లో నిజమెంత?

  • Mahesh Kumar Goud: డ్రగ్ టెస్టుకు సీఎం సిద్ధం.. మరి కేటీఆర్ సిద్దమా?

  • PEDDI : చెన్నై సూపర్ కింగ్స్ తో ‘పెద్ది’ రచ్చ రచ్చే!

  • India-Iran History: ఒకే దేవతలను పూజించిన విశ్వాసాలు..4000ఏళ్ల ఇండియా-ఇరాన్‌ చరిత్ర..!

ట్రెండింగ్‌

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions