ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్లో వాట్సాప్ కీలక మార్పులు చేయనుంది. ఇందులో భాగంగా టైమ్ లిమిట్ను మరింత పెంచనుంది. దీంతో తాము పంపిన మెసేజ్లను 60 గంటలు (రెండున్నర రోజులు) తర్వాత కూడా ఇద్దరికీ కనిపించకుండా యూజర్లు డిలీట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ పనితీరును పరిశీలిస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. Read Also: ఫేక్ న్యూస్..…
వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత .. వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని వివాదాస్పద పోస్టులు, పోటాపోటీ పోస్టులు.. ఇలా అనేక వివాదాలకు దారితీసిన సందర్భాలున్నాయి.. చిన్ని పంచాయితీలు వాట్సాప్కు ఎక్కి.. ఏకంగా పోలీస్ స్టేషన్కు చేరిన సందర్భాలు కూడా లేకపోలేదు.. అయితే, ఆ తర్వాత వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లపైనే అంతా భారం మోపడం ప్రారంభమైంది.. గ్రూపులో ఏం జరిగినా.. దానికి బాధ్యత వహించాల్సింది మాత్రం అడ్మినేలా తయారైంది పరిస్థితింది.. అయితే, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు ఊరట కల్పించేలా…
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే వాట్సాప్ లో అనేక అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే వాట్సప్ ద్వారా డబ్బులు చెల్లించే, బదలాయించే ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఇప్పుడు ఇందులోనే మారో ఆప్షన్ ను కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధం అయింది. క్రిప్టో కరెన్సీపై ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు ఉన్నప్పటికీ బడా సంస్థలు క్రిప్టో కరెన్సీ పై పెట్టుబడులు పెడుతూనే ఉన్నాయి. ఎలన్ మస్క్, యాపిల్ కంపెనీలు క్రిప్టో కరెన్నిలో…
మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారతీయులకు భారీ షాక్నిచ్చింది. అక్టోబర్లో సుమారు ఇరవై లక్షల 69 వేల అకౌంట్లను నిషేధించింది. అభ్యంతరకర ప్రవర్తన పేరుతో, అందిన ఫిర్యాదుల మేరకు అకౌంట్లను సమీక్షించి నిషేధం విధించినట్లు వాట్సాప్ ప్రకటించింది. కాగా, సెప్టెంబర్లో సుమారు 30 లక్షల ఖాతాలను ఈ యాప్ తొలగించింది. అయితే అభ్యంతరకర ప్రవర్తన పేరుతో (గ్రూప్లలో అభ్యంతరకర యాక్టివిటీస్ ద్వారా) తొలగించిన అకౌంట్లు ఈసారి ఎక్కువ రికార్డు కావడం గమనార్హం. వీటి ద్వారా ఎలాంటి సమాచారం వ్యాప్తి…
ప్రస్తుతం ప్రతిఒక్కరు స్మార్ట్ ఫోన్లోనే ఉంటున్నారు.. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ అంటూ వాటితోనే జీవితం గడుపుతున్నారు. అలాంటి మీడియా గ్రూపుల్లో ఎవరైనా ఏదైనా పోస్ట్ చేస్తున్నారంటే కొద్దిగా ఆలోచించాలి. ముందు వెనుక ఆలోచించకుండా ఏది పడితే అది పోస్ట్ చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. తాజాగా అలాంటి ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. ఒక ఉపాధ్యాయుడు చేసిన నిర్వాకం 65 మంది మహిళా టీచర్లకు కోపం తెప్పించింది. వివరాల్లోకి వెళితే.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే…
ప్రస్తుత కాలంలో వాట్సాప్ వినియోగించనివారే ఉండరు. ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో వాట్సాప్ ఉంటుంది. యూజర్లు వాట్సాప్ను పలురకాలుగా ఉపయోగిస్తుంటారు. కొందరు చాటింగ్ కోసం ఉపయోగిస్తే మరికొందరు ఫోటోలు, వీడియోల కోసం వినియోగిస్తారు. అయితే వాట్సాప్లో డాక్యుమెంట్ రూపంలో ఏదైనా ఫైల్ను పంపేటప్పుడు సీరియల్ నంబర్స్ కనిపిస్తుంటాయి. మీరు ఎప్పుడైనా ఆ సీరియల్ నంబర్ను గమనించారా? ప్రతి సీరియల్ నంబర్ సుమారు 14 అంకెలను కలిగి ఉంటుందన్న విషయం మీకు తెలుసా? Read Also: గాల్లో వేలాడుతున్న రైల్వే…
సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందింది. అంతా స్మార్ట్ ఫోన్లతో రకరకాల యాప్లతో బిజీగా మారిపోయారు. సైబర్ స్కాంలు కూడా బాగా పెరిగిపోయాయి. ఈజీమనీకి అలవాటుపడ్డ వారు వివిధ రకాల మెసేజ్లతో బురిడీ కొట్టిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంతో పాటు టెక్నాలజీ పట్ల కొంచెం అజాగ్రత్తగా ఉన్నా తగిన మూల్యం చెల్లించక తప్పదని గ్రహించాలి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ స్కాంలు చేసేవారు కూడా బాగా అప్ డేట్ అవుతూ వలపన్ని మోసాలకు పాల్పడుతున్న రోజులివి. వాట్సాప్ వేదికగా…
ప్రేమకు వయసుతో పనిలేదు. పెళ్లితో పనిలేదు. ఎప్పుడైనా ఎవరైనా సరే ప్రేమలో పడొచ్చు. సాంకేతక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత ఇవి మరింత ఎక్కువయ్యాయి. వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత వాట్సాప్ ప్రేమలు ఎక్కువయ్యాయి. ఇలానే రెండేళ్ల క్రితం ఓ యాభై ఏళ్ల వ్యక్తి ఓ యువతి ప్రేమలో పడ్డాడు. రెండేళ్లుగా వారు వాట్సాప్లోనే మాట్లాడుకున్నారు. ఛాటింగ్ చేసుకున్నారు. ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. రెండేళ్ల తరువాత ఓ హోటల్లో కలుసుకోవాలని అనుకున్నారు. Read: మేకప్ లేకుండా…
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆప్షన్స్ను తీసుకొస్తూ వినియోగదారుల సంఖ్యను మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే పేమెంట్ గేట్వే ను తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా ఇంటర్నెట్ లేకున్నా వాట్సాప్ను వినియోగించుకునే ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా వెబ్ యాప్ ద్వానా ఒక సిస్టమ్కు కనెక్ట్ అయినపును, మొబైల్లో ఇంటర్నెట్ లేకుంటే వెబ్ యాప్ కూడా ఆగిపోతుంది. కానీ, తాజా అప్డేట్ ప్రకారం మొబైల్లో ఇంటర్నెట్ లేకున్నా వాట్సాప్ను వెబ్ యాప్ ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.…
యూపీఐ లావాదేవీలు జరిపేవారికి గూగుల్ పే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్ పే యాప్ ప్రారంభంలో (అప్పట్లో ‘తేజ్’ యాప్) స్క్రాచ్ కార్డు ఆఫర్ ద్వారా తెగ పాపులర్ అయ్యింది. ఇప్పుడు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా గూగుల్ పే దారినే నమ్ముకుంది. వాట్సాప్ కూడా పేమెంట్స్ కేటగిరిలోకి అడుగుపెట్టడంతో యూజర్లను అట్రాక్ట్ చేయాలని తెగ ప్రయత్నిస్తోంది. దీంతో ఆఫర్లు ప్రకటించాలని నిర్ణయించుకుంది. యూజర్లు వాట్సాప్ పేమెంట్స్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే…