ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం.. 65 మంది మహిళా టీచర్లకు ఆ వీడియో పంపి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రతిఒక్కరు స్మార్ట్ ఫోన్లోనే ఉంటున్నారు.. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ అంటూ వాటితోనే జీవితం గడుపుతున్నారు. అలాంటి మీడియా గ్రూపుల్లో ఎవరైనా ఏదైనా పోస్ట్ చేస్తున్నారంటే కొద్దిగా ఆలోచించాలి. ముందు వెనుక ఆలోచించకుండా ఏది పడితే అది పోస్ట్ చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. తాజాగా అలాంటి ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. ఒక ఉపాధ్యాయుడు చేసిన నిర్వాకం 65 మంది మహిళా టీచర్లకు కోపం తెప్పించింది.
వివరాల్లోకి వెళితే.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో మధ్యప్రదేశ్లోని స్టేట్ ఎడ్యుకేషన్ సెంటర్ కీలక నిర్ణయం తీసుకొంది. అందులో భాగంగానే విద్యార్థుల తల్లిదండ్రులకు, టీచర్లకు కలిపి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఏ విషయమైన ఆ గ్రూప్ నుంచే డిస్కస్ చేయాలనీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ గ్రూప్ లోనే కృపాశంకర్ అనే ఉపాధ్యాయుడు కూడా ఉన్నారు. అతను రెండు రోజులు క్రితం ఒక పాడుపని చేశాడు. అనుకోకుండా ఆ వాట్సాప్ గ్రూప్ లో ఒక అశ్లీల వీడియో లింక్ ని షేర్ చేశాడు. అందరు అదేదో ముఖ్యమైన లింక్ అనుకోని ఓపెన్ చేసి షాక్ అయ్యారు. అయితే ఆ లింక్ అశ్లీల వీడియో లింక్ అని తెలిసిన వెంటనే సదరు టీచర్ లింక్ డిలీట్ చేశాడు.అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.
Also Read
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
ముఖ్యంగా ఆ గ్రూప్ లో ఉన్న 65 మంది మహిళా టీచర్లు ఆయన చేసిన పనికి ఖంగుతిన్నారు.అనంతరం పలువురు ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇక ఈ ఘటనపై కృపాశంకర్ స్పందిస్తూ పొరపాటున ఆ లింక్ షేర్ అయ్యిందని, కావాలని చేయలేదని, అందరు తనను క్షమించాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోనున్ట్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Explainer: టార్గెట్ ఇండియా? పాక్కు బాంబులు పంపుతున్న టర్కీ!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!