మేసేజ్ ల కోసం వాట్సాప్ విస్తృతంగా వినియోగిస్తున్నందున HTP ఇటీవలే కొత్త చొరవను ప్రారంభించింది. ట్రాఫిక్ పోలీసులు ఇప్పటి వరకు వాహన యజమాని మొబైల్ ఫోన్కు ఈ మెసేజ్లను ఎస్ఎంఎస్గా పంపుతున్నారు. ఇప్పుడు, రవాణా శాఖ నుండి పొందిన ఫోన్ నంబర్లు మరియు నివాస చిరునామాల డేటా పోలీసుల వద్ద అందుబాటులో ఉంది కాబట్టి, వాట్సాప్కు ఉన్న ప్రజాదరణను కూడా ఉపయోగించుకోవాలని నిర్ణయం. “వాహన యజమానులు వాహనాలను రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నివాస చిరునామా వివరాలు మరియు ఫోన్…
‘వాట్సాప్’ దాదాపు ఈ సోషల్ మీడియా యాప్ తెలియనివారు ఉండరు అంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరమే లేదు.. అంతలా అందరి జీవితాల్లో ఇది భాగమైపోయింది.. చేతిలో స్మార్ట్ఫోన్ ఉందంటే.. దాంట్లో వాట్సాప్ ఉండాల్సిందే.. టెస్ట్, వీడియోలు, ఫైల్స్, లింక్లు, ఫొటోలు.. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్.. ఇలా అనేక ఫీచర్లు అందుబాటులో ఉండడంతో.. తక్కువ కాలంలోనే అందరి అభిమానాన్ని చురగొంది. ఇక, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ను పరిచయం చేస్తూనే ఉన్నారు నిర్వహకులు.. వినియోగదారు…
యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తున్న వాట్సాప్ మరో ఫీచర్ను త్వరలో అందుబాటులోకి తేనుంది. ఈ ఫీచర్ సహాయంతో గ్రూప్ అడ్మిన్లుగా ఉన్న వ్యక్తులు గ్రూప్ సభ్యులు షేర్ చేసే మెసేజ్లను సులువుగా తొలగించవచ్చు. గ్రూప్లో ఎవరైనా తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తే గ్రూప్ అడ్మిన్ సదరు మెసేజ్ను డిలీట్ చేయవచ్చు. దీంతో గ్రూప్ సభ్యులకు అడ్మిన్ తమ మెసేజ్ను డిలీట్ చేసినట్లు చాట్ స్క్రీన్పై కనిపించనుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ను త్వరలోనే…
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఎప్పటికప్పుడు తన స్థానాన్ని పదిలపరుచుకుని యూజర్లకు మంచి ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ సహాయంతో 2జీబీ వరకు ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం యూజర్లకు వాట్సాప్ అందించనుంది. ప్రస్తుతానికి 100 ఎంబీ కన్నా ఎక్కువ సైజ్ ఉన్న ఫైల్స్ షేర్ చేసుకునేందుకు వాట్సాప్లో అవకాశం లేదు. దీంతో పెద్ద సైజ్ ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం లేకుండా పోతుందని…
హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్లో దారుణం జరిగింది. వాట్సాప్ చాటింగ్ చేసిన పాపానికి ఓ యువతి అత్యాచారానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతికి వాట్సాప్ చాటింగ్ ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అయితే న్యూడ్గా చాటింగ్ చేయమని సదరు యువతిని యువకుడు కోరాడు. అతడి మాటల మత్తుకు పడిపోయిన యువతి న్యూడ్ చాటింగ్ చేసింది. కానీ కంత్రిగాడు న్యూడ్ ఛాటింగ్ను రికార్డు చేశాడు. అనంతరం న్యూడ్ ఛాటింగ్ రికార్డును అడ్డం పెట్టుకుని యువతిని సదరు…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్కు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా వాట్సాప్ తోనే కాలం గడిపేస్తున్నారు. కేవలం మెసేజ్లు, ఇమేజ్లు, వీడియోలు మాత్రమే కాకుండా మన భావాలకు సంబంధించి ఎమోజీలను పోస్ట్ చేసుకునే అవకాశం ఉన్నది. దీంతో చాలా మంది వివిధ రకాల ఎమోజీలను వినియోగిస్తున్నారు. అయితే, వాట్సాప్ యూజర్లకు సౌదీ అరేబియా గట్టి షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై వాట్సాప్ చాట్లో రెడ్ హార్ట్ ఎమోజీలను పంపితే చట్టపరమైన చర్యలు…
వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్ చెప్పింది. వాట్సాప్లో మరో కొత్త ఫీచర్ను అప్డేట్ చేస్తున్నట్టు ప్రకటించింది. వాట్సాప్ ప్రొఫైల్ లో ఫేస్బుక్ తరహాలో కవర్ ఫొటోను పెట్టుకునే విధంగా ఫీచర్ను డివలప్ చేస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ను బిజినెస్ వాట్సాప్ కోసం అభివృద్ది చేస్తున్నట్లు పేర్కన్నారు. వాట్సాప్లో బిజినెస్ వినియోగదారుల కోసం ప్రొఫైల్ సెట్టింగ్లో కెమెరా ఆప్షన్ను ఇవ్వనున్నట్లు తెలియజేపింది. కరవ్ పేజీకి కెమెరా ద్వారా ఫొటోను లేదా కొత్తదాన్ని కవర్ఫొటోగా ఎంపికచేసుకోవచ్చు. ప్రొఫైల్ ఫొటోను…
నేటి సమాజంలో మొబైల్ తెలియని వారు లేరు. అందులో వాట్సాప్ గురించి తెలియని వారు ఉండనే ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఎప్పటికప్పడు కొత్త కొత్త ఫీచర్లతో దుమ్మురేపుతున్న వాట్సాప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇటీవల మొబైల్ వెర్షన్కు మాత్రమే పరిమితమైన వీడియో, వాయిస్ కాల్ ఫీచర్లను డెస్క్టాప్ యూజర్లకు వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఒక ప్రధాన అప్డేట్లో, వినియోగదారులు వారి వాట్సాప్ ప్రొఫైల్ల కోసం కవర్ ఫోటోలను సెట్…
ప్రస్తుతం వాట్సాప్ వాడని స్మార్ట్ ఫోన్ అంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. మొబైల్తో పాటు డెస్క్ టాప్ యూజర్లు కూడా వాట్సాప్ వాడుతుంటారు. అయితే ఇన్నాళ్లూ మొబైల్ వెర్షన్కు మాత్రమే పరిమితమైన వీడియో, వాయిస్ కాల్ ఫీచర్లను డెస్క్టాప్ యూజర్లకు వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం కొందరు ఎంపిక చేసిన బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ను అప్డేట్ చేసింది. అతి త్వరలో వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. Read Also: Golden Visa: గోల్డెన్…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన పాలిటెక్నిక్ పేపర్ లీకేజీ ఘటనలో పోలీసుల దర్యాప్తు వేగంగా జరుగుతోంది. పాలిటెక్నిక్ పేపర్ లీకేజ్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు రెండవ నిందితుడు స్వాతి కాలేజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కృష్ణమూర్తి ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.పరారీలో మొదటి నిందితుడు, చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు వున్నారు. అలాగే, మూడవ నిందితుడు లెక్చరర్ కృష్ణమోహన్ కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న వీరిద్దరి కోసం గాలిస్తున్న పోలీసులు వీరు దొరికితేనే కీలక విషయాలు…