ఇన్ స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ కు వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. తాజాగా వాట్సాప్ సేవలకు సంబంధించిన కొన్ని రూల్స్ మారాయి. సైబర్ మోసాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇప్పుడు, మీ ఫోన్ నుంచి యాక్టివ్ సిమ్ కార్డ్ను తీసివేసిన తర్వాత అన్ని మెసేజింగ్ యాప్లు పనిచేయవు. ప్రభుత్వం కొత్త సైబర్ భద్రతా నియమాలను అమలు చేసింది. వాట్సాప్ ఇకపై సిమ్ లేకుండా పనిచేయదు. Also Read:Samantha Marriage…
కమ్యూనికేషన్ యాప్ల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సిమ్ బైండింగ్ను కేంద్రం తప్పనిసరి చేసింది. అంటే.. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్చాట్, షేర్చాట్, జియోచాట్, అరట్టై, జోష్ వంటి ప్రసిద్ధ యాప్లు ఇకపై యాక్టివ్ సిమ్ కార్డ్ లేకుండా పనిచేయలేవు. డివైజ్లో సిమ్ కార్డు ఉంటేనే యాప్లు పనిచేసేలా చూడాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సూచించింది. టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నియమాలు 2025 ప్రకారం ఈ నియమాన్ని కేంద్రం అమలు చేసింది.…
రష్యాలో వాట్సాప్ నిషేధానికి అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు వాట్సాప్ను రష్యా బెదిరించింది. రష్యన్ చట్టాన్ని పాటించడంలో విఫలమైతే వాట్సాప్ను పూర్తిగా నిషేధం విధిస్తామని రష్యా రాష్ట్ర కమ్యూనికేషన్ వాచ్డాగ్ బెదిరించింది.
సైబర్ నేరగాళ్లు తమ పన్నాగాలను కొత్త పంథాలో కొనసాగిస్తున్నారు. ఈసారి వారు నేరుగా WhatsApp గ్రూపులను లక్ష్యంగా చేసుకుని జాగ్రత్తలేని వినియోగదారులను తమ బారిన పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు రోజుకో ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇన్ స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ ను వేదికగా చేసుకుని మోసాలకు పాల్పడుతూ అమాయకులను అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. వాట్సాప్ హ్యాకింగ్ కేసులు వేగంగా పెరుగుతున్న తరుణంలో హ్యాకింగ్ బారిన పడకుండా ఉండేందుకు సలహాలు సూచనలు జారీ చేసింది. వాట్సాప్ ఎలా హ్యాక్ అవుతుంది? మొబైల్ హ్యాక్ అయ్యిందని అనుమానం వస్తే ఏం…
WhatsApp Updates: ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ల కోసం వాట్సాప్ (WhatsApp) మరోసారి కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇందులో లైవ్ ఫోటోలు, మెటా ఏఐ ఆధారిత చాట్ థీమ్స్, వీడియో కాల్స్ కోసం బ్యాక్గ్రౌండ్ జనరేషన్, డాక్యుమెంట్ స్కానింగ్ వంటివి ఉన్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు చూస్తే.. ఇకపై ఐఓఎస్ యూజర్లు లైవ్ ఫోటోలను, ఆండ్రాయిడ్ యూజర్లు మోషన్ ఫోటోలను వాట్సాప్లో పంపవచ్చు. లైవ్ ఫోటోలు అంటే, కెమెరా బటన్ నొక్కడానికి ముందు, ఆ తర్వాత కొన్ని…
WhatsApp: మెటా కంపెనీకి చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్, ప్రపంచవ్యాప్తంగా యూజర్లు సులభంగా సంభాషించుకునేందుకు వీలుగా ఒక అద్భుతమైన ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ప్రవేశపెట్టిన ఈ మెసేజ్ ట్రాన్స్లేషన్స్ ఫీచర్, సంభాషణల (మెసేజ్స్) మధ్య ఉన్న భాషా అంతరాలను తగ్గించనుంది. చాట్లలో వచ్చే సందేశాలను యూజర్లు తమకు నచ్చిన భాషలో చదువుకునే సదుపాయాన్ని ఇది కల్పిస్తుంది. Group 1 Mains Exam: గ్రూప్-1 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పు సస్పెండ్…
సోషల్ మీడియా ఓ దొంగను పట్టుకోవడంలో కీలకంగా మారింది. ఆటోను చోరీ చేసిన ఓ దొంగను వాట్సాప్ గ్రూప్ పట్టించింది. ఇంటి ముందు పార్కింగ్ చేసిన ఆటో చోరీకి గురవడంతో.. వాట్సప్ గ్రూప్ లో విషయాన్ని పోస్ట్ చేశాడు ఆటో ఓనర్. విషయం చక్కర్లు కొడుతూ పలు వాట్సప్ గ్రూపుల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్ చోరీకి గురైన ఆటోను బంజారాహిల్స్ లో గుర్తించాడు. ఆటో కి స్టిక్కర్లు తొలగిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా…
WhatsApp: వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ని విడుదల చేసింది. దీని ద్వారా వినియోగదారులు తమ వీడియో కాల్స్ను మరింత ఆకర్షణీయమైన విధంగా మార్చుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ Meta AI ద్వారా పనిచేస్తుంది. వినియోగదారులు తమకు అనుగుణంగా ఉండేలా ప్రాంప్ట్లు, సందేశాల ఆధారంగా వివరించినప్పుడు, Meta AI ఆ వివరాల ఆధారంగా ప్రత్యేకమైన బ్యాక్ గ్రౌండ్ లను వెంటనే తయారుచేస్తుంది. “కెమెరా ముందు మీరు మరింత సౌకర్యవంతంగా ఉండటానికి, అలాగే సరదాగా మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకోవడానికి…
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. పరస్పర దాడులతో ఆస్తి, ప్రాణ నష్టాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్లో కీలక కమాండర్లు సహా అణు శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ అంతమొందించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తం అయింది.