వాట్సాప్ సేవలు పునరుద్ధరించింది దాని మాతృ సంస్థ మెటా… సాంకేతిక లోపంతో మధ్యాహ్నం 12.29 గంటల నుంచి నిలిచిపోయిన వాట్సాప్ సేవలు… మొదట ఇండియాలోనే దాని సేవలు నిలిచిపోయాయనే వార్తలు వచ్చినా.. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు సోషల్ మీడియా ద్వారా బహిర్గతం అయ్యింది.. అయితే, దాదాపు 110 నిమిషాల తర్వాత తిరిగి వాట్సాప్ సేవలు ప్రారంభం అయ్యాయి.. సాంకేతిక సమస్య నెలకొంది… పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం… త్వరలోనే పునరుద్ధరిస్తామంటూ.. దాని మాతృసంస్థ మెటా…
సోషల్ మీడియాను షేక్ చేసే వాట్సాప్ ఒక్కసారిగా నిలిచిపోయింది… దేశవ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి వాట్సాప్ సేవలు ఆగిపోయాయి… యాప్ నుంచి సందేశాలు వెళ్లడంలేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు.. మెసేజ్ వెళ్లకపోవడం ఓ సమస్య అయితే.. కొన్ని మెసేజ్లు వెళ్లినా.. డబుల్ మార్క్.. డబుల్ బ్లూ టిక్ మార్క్ మాత్రం కనిపించడం లేదని.. అసలు మెసేజ్ అవతలి వ్యక్తికి వెళ్లిందా? లేదా అనే డైలమా నెలకొంది.. ఇది ఒక సాంకేతిక సమస్యగా తేల్చేశారు నిపుణులు..…
సోషల్ మీడియాలో వాట్సాప్కు ప్రత్యేక స్థానం ఉంది… వీడియోలు, ఫొటోలు.. సందేశాలు పంపించే వెసులుబాటు ఉండడమే కాదు.. ఆడియో కాలింగ్, వీడియో కాలింగ్.. గ్రూప్ కాలింగ్.. ఇలా ఎన్నో సదుపాయాలు వాట్సాప్లో ఉన్నాయి.. దీంతో, తక్కువ కాలంలోనే కోట్లాది మంది అభిమానాన్ని చురగొంది వాట్సాప్.. స్మార్ట్ఫోన్ ఉంటే.. అందులో వాట్సాప్ ఉండాల్సిందే అనే స్థాయికి వెళ్లిపోయింది.. కొన్ని క్షణాలు పనిచేయకపోయినా.. వాట్సాప్ యూజర్లు అల్లాడిపోతున్నారు. అయితే, భారత దేశంలో వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది.. సాంకేతిక సమస్యల…
New Update in Whatsapp: ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త అప్డేట్ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో గ్రూప్ అడ్మిన్లకు శుభవార్త అందింది. ఇప్పటివరకు వాట్సాప్ గ్రూప్లో 512 మందిని మాత్రమే యాడ్ చేసుకునే అవకాశం యూజర్లకు ఉండేది. అయితే ఇప్పుడు గ్రూప్లో ఉండే సభ్యుల సంఖ్యను వాట్సాప్ పెంచింది. కొత్త అప్డేట్ ప్రకారం ఒక గ్రూప్లో 1024 మందిని యాడ్ చేసుకోవచ్చు. అంటే గతంలో ఉండే సంఖ్యను వాట్సాప్…
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది.. ఇప్పటికే వాట్సాప్లో వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ అందుబాటులో ఉన్నాయి.. అయితే, వీటికి కొన్ని పరిమితులు ఉన్నాయి.. వీడియో కాల్ ఒకేసారి.. ఎక్కువ మందితో మాట్లాడడం కుదరదు.. అయితే, ఆ కష్టాలకు చెక్ పెట్టేందుకు రెడీ అయ్యింది ఈ సోషల్ మీడియా మేసేజింగ్ యాప్.. జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ లాంటి వీడియో కాలింగ్ ప్లాట్ఫామ్ తరహాలో ఈ కొత్త ఫీచర్ను…
WhatsApp: ఎప్పటికప్పుడు తన యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొస్తున్న వాట్సాప్.. ఇప్పుడు మరో కొత్త అదిరిపోయే ఫీచర్ను అందుబాటులోకి తెస్తోంది.. ఇప్పటి వరకు వాట్సాప్లో ఏదైనా మెసేజ్ పెడితే.. దానిని మార్చాలంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు.. పాతది డెలిట్ చేసి.. మార్పులు చేస్తూ.. మరో కొత్త మెసేజ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి.. అయితే.. ఆ కష్టాలకు చెక్ పెడుతూ.. త్వరలో ఓ నయా ఫీచర్ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది వాట్సాప్… ‘ఎడిట్ మెసేజ్స్’ ఫీచర్ పేరుతో…
టెక్నాలజీ యుగంలో ప్రతీ చేతిలో స్మార్ట్ఫోన్.. అందులో నచ్చిన యాప్లతో పాటు సోషల్ మీడియాకు సంబంధించిన యాప్లు ఉండాల్సింది.. అందులో మరీ ముఖ్యంగా వాట్సాప్ ఉంటేనే రోజు గడిచేది.. మెసేజ్ చేయాలన్నా.. వాయిస్ మెసేజ్ పెట్టాలన్నా.. ఫోటోలు, వీడియోలు షేర్ చేయాలన్నా.. వాయిస్ కాల్ చేయాలన్నా.. చివరకు వీడియో కాల్ చేయాలన్నా.. ఇప్పుడు వాట్సాప్పై ఆధారపడిపోతున్నారు.. ప్రతీ యూజర్ ఈజీగా వాట్సాప్ వాడేస్తున్నారు.. అయితే, వాట్సాప్ వినియోగదారులారా అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. కొన్ని పాత ఐఫోన్లకు…
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు తన యూజర్లను ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది… మరో మూడు కొత్త ఫీచర్లు వస్తున్నాయి.. ప్రైవసీ మరింత మెరుగ్గా ఉండేలా, యూజర్ల చేతిలో ఎక్కువ కంట్రోల్ ఉండేలా ఇవి ఉపయోగపడతాయని.. వాట్సాప్ పేరెంట్ కంపెనీ మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు.. Read Also: Ease of Doing Business: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణకు అవార్డ్ వాట్సాప్లో వస్తున్న కొత్త ప్రైవసీ ఫీచర్ల విషయానికి వస్తే..…