* టీ20 వరల్డ్ కప్లో ఇవాళ ఉదయం 9.30కి ఇంగ్లండ్తో తలపడనున్న ఐర్లాండ్ * టీ20 వరల్డ్ కప్లో ఇవాళ మధ్యాహ్నం 1.30కి న్యూజిలాండ్ను ఢీకొట్టనున్న ఆఫ్ఘనిస్థాన్ * నేడు ఢిల్లీ నుంచి హెలికాప్టర్లో తెలంగాణకు రాహుల్ గాంధీ.. సాయంత్రం 5 గంటల లోపు మక్తల్ చేరుకోనున్ రాహుల్.. * చెన్నై: నయనతార దంపతుల సరోగసి వివాదంపై విచారణ పూర్తి.. నేడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న విచారణ కమిటీ * నేడు తాడేపల్లిలో ఉదయం 9..30 గంటలకు…
* టీ20 వరల్డ్కప్లో నేడు ఉదయం 9.30 గంటలకు బంగ్లాదేశ్తో నెదర్లాండ్స్ మ్యాచ్.. * టీ20 వరల్డ్కప్లో ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు సౌతాఫ్రికాతో జింబాబ్వే ఢీ.. * దీపావళి సందర్భంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు నేటి నుంచి మూడు రోజుల పాటు బ్రేక్.. ఢిల్లీకి వెళ్లిన రాహుల్ * ప్రకాశం : దీపావళి పండుగ సందర్భంగా ఒంగోలులో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు.. * ఒంగోలు కేశవస్వామిపేట చెన్నకేశవ…
* టీ 20 వరల్డ్ కప్: నేటి నుంచి సూపర్ 12 మ్యాచ్లు.. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ ఢీ * టీ 20 వరల్డ్ కప్లో ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు పెర్త్ వేదికగా ఇంగ్లండ్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ * టీ20 వరల్డ్ కప్లో రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు ఇండియా – పాకిస్థాన్ మధ్య మ్యాచ్.. 27న మధ్యాహ్నం 12.30 గంటలకు భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్.. 30న సాయంత్రం 4.30…
* కర్ణాటకలో కొనసాగుతోన్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ * నేడు హైదరాబాద్కు మల్లికార్జున ఖర్గే.. ఉదయం 11 గంటలకు గాంధీభవన్లో పార్టీ నేతలతో సమావేశం * ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై నేడు రౌండ్ టేబుల్ సమావేశం.. నిపుణుల అభిప్రాయాలు సేకరించనున్న ఐక్య కార్యాచరణ కమిటీ * తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. గోగర్బం డ్యాం వరకు క్యూ లైనులో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం * విశాఖ: వికేంద్రీకరణ…
* ఉమెన్స్ ఆసియాకప్లో నేడు కీలక పోరు.. బంగ్లాదేశ్లోని సైల్హట్ వేదికగా తలపడనున్న భారత్-పాక్.. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానున్న మ్యాచ్ * నేడే మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. ఈ నెల 14 వరకు నామినేషన్ల స్వీకరణ * పోలవరంపై నేడు కీలక సమావేశం.. ఉదయం 11 గంటలకు వర్చువల్గా భేటీకానున్న తెలుగు రాష్ట్రాల అధికారులు.. పోలవరం నిర్మాణం, రాష్ట్రాల అభ్యంతరాలపై చర్చ * నేడు…
* నేడు భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే.. లక్నోలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ * నేటి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభం.. రెండు రోజుల విరామం తర్వాత ప్రారంభంకానున్న యాత్ర * నేడు సీఈసీని కలవనున్న టీఆర్ఎస్ నేతల బృందం.. ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్కు ఈసీ అపాయింట్మెంట్… బీఆర్ఎస్ పేరు తీర్మానాన్ని ఈసీకి ఇవ్వనున్న నేతలు * నేడు రాజమండ్రిలో అమరావతి పరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశం..…
* ఇండోర్లో నేడు భారత్-సౌతాఫ్రికా చివరి టీ-20, రాత్రి 7 గంటలకు భారత్-సౌతాఫ్రికా మ్యాచ్, మూడో టీ20లో కోహ్లీ, కేఎల్ రాహుల్ విశ్రాంతి * తిరుమలలో 8వ రోజు వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేడు ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీవారు * నేటి నుంచి విశాఖ-పుణె మధ్య నాన్స్టాప్ విమాన సర్వీసులు, వారంలో మూడు రోజులు నడిపే విధంగా ఇండిగో షెడ్యూల్ ప్రకటన * హైదరాబాద్:…
* ఏఐసీసీ అధ్యక్ష పదవికి నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు.. రేసులో శశిథరూర్, దిగ్విజయ్ సింగ్, కమల్నాథ్, ఖర్గే, వేణుగోపాల్, * నేడు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష, ద్రవ్యోల్బణం అదుపునకు వడ్డీరేట్లు పెంచే అవకాశం * నేడు జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం.. అవార్డులను ప్రదానం చేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము * నేడు కర్ణాటకలో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర * నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్.. ఉదయం 11:30కు…