* తిరుమల: నేటి నుంచి నడకదారి భక్తులకు ఉచిత దర్శన టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ.. అలిపిరి నడకమార్గంలో 10 వేల టికెట్లు.. శ్రీవారి మెట్టు నడకమార్గంలో 5 వేల టికెట్లు జారీ చేయనున్న టీటీడీ * విజయవాడ : నేడు విద్యాశాఖ మంత్రి బొత్స మీడియా సమావేశం.. పదవ తరగతి పరీక్షలు, ఒంటి పూట బడులు వంటి వాటిపై మాట్లాడనున్న మంత్ర�
* నేడు శ్రీరాముని శోభాయాత్ర.. హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు.. 6 కిలోమీటర్ల మేర సాగనున్న శోభాయాత్ర * నేడు భద్రాచలంలో శ్రీ సీతా రాముల కళ్యాణం.. హాజరు కానున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హిమాచలప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కళ్యాణంలో పాల్గొననున్న చిన్న జీయర్ స్వామి * విజయనగరం: శ్�
* అమరావతి: నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి * హైదరాబాద్: నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో టీడీపీ ఆవిర్భావ సభ * నేడు భద్రాచలం రామాలయంలో ఎదుర్కోలు ఉత్సవం.. రేపు సీతారాముల కళ్యాణం.. * తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం.. రేపు సాయంత్రం
* విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. సాయంత్రం 5.15 గంటలకు విశాఖ చేరుకోనున్న సీఎం.. జీ20 దేశాల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశం.. విదేశీప్రతినిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో పాల్గొననున్న సీఎం.. * జీ20 వేదికపై నుంచి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న వనరులు, అవకాశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న విధా�
* దేశంలో పెరుగుతున్న కరోనా కేసులపై కేంద్రం అలెర్ట్.. నేడు అన్ని రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్.. కరోనా కేసుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ * నేడు ప్రకాశం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. కారుమంచిలో పర్యటించనున్న సీఎం జగన్ * నేడు, రేపు జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ సత్�
* ఢిల్లీ: నేడు ఆరోరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఐదు రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఉభయసభలు * ఢిల్లీ: నేడు పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీల నేతల భేటీ.. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్డే ఆఫీసులో నేతల భేటీ.. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ * ఢిల్లీ: గవర్నర్పై తెలంగాణ ప్రభుత్వం