What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఇండోర్లో నేడు భారత్-సౌతాఫ్రికా చివరి టీ-20, రాత్రి 7 గంటలకు భారత్-సౌతాఫ్రికా మ్యాచ్, మూడో టీ20లో కోహ్లీ, కేఎల్ రాహుల్ విశ్రాంతి
* తిరుమలలో 8వ రోజు వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేడు ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీవారు
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
* నేటి నుంచి విశాఖ-పుణె మధ్య నాన్స్టాప్ విమాన సర్వీసులు, వారంలో మూడు రోజులు నడిపే విధంగా ఇండిగో షెడ్యూల్ ప్రకటన
* హైదరాబాద్: నేడు గాంధీభవన్లో మునుగోడు ఉప ఎన్నికపై సమీక్ష, పాల్గొననున్న మాణిక్యం ఠాగూర్, రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి
* హైదరాబాద్: సాయంత్రం 4.30కి బోయిన్పల్లిలో రాహుల్ భారత్ జోడో యాత్రపై సమావేశం
* కర్ణాటక: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు రెండు రోజులు విరామం.. దసరా ఉత్సవాల సందర్భంగా కొడగులో రాహుల్ గాంధీ రెండు రోజుల విశ్రాంతి.. అక్టోబర్ 6న తిరిగి రాహుల్ యాత్ర పునఃప్రారంభం
* ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, ఏపీలోని రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు
* తిరుమల: రేపటితో ముగియనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. రేపు ఉదయం చక్రస్నానం.. రాత్రి ధ్వజాఅవరోహణంతో ముగియనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి దేవిచౌక్ లో మహిషాసురావర్ధని అలంకరణతో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మ వారు, 89వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు పోటెత్తిన భక్తులు
* నెల్లూరు జిల్లా: పొడలకూరు మండలం ప్రభగిరిపట్నంలోని వ్యవసాయ ఉత్పత్తుల తయారీ కేంద్రం కిసాన్ క్రాఫ్ట్ ను సందర్శించనున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
* విశాఖ: శ్రీ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు, నేడు మహిషాసురమర్ధిని అవతారంలో రాజశ్యామల అమ్మవారు
* విశాఖ: నేటితో 600 రోజులకు చేరుకున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు…
* విజయనగరం: నేడు శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకోనున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో అమ్మవారి జాతరపై అధికారులతో సమీక్ష సమావేశం… కలెక్టర్ కార్యాలయంలో పైడితలమ్మ ఉత్సవాలపై సమీక్షలో పాల్గోనున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.
* తిరుమల: నేడు తిరుమలకు సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు, రేపు చక్రస్నానం కార్యక్రమంలో పాల్గొననున్న ఎన్వీ రమణ దంపతులు
* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై తుది దశకు చేరుకున్న దసరా ఉత్సవాలు, నేడు శ్రీ మహిషాసుర మర్దినీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ.. రేపటితో దసరా వేడుకలు ముగియనున్నందున ఇంద్రకీలాద్రికి పెరిగిన భక్తులు, భవానీల తాకిడి
* నేడు శ్రీశైలం రానున్న మంత్రి కొట్టు సత్యనారాయణ, దసరా మహోత్సవాలు సందర్భంగా శ్రీ స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి కొట్టు
* నేడు శ్రీశైలంలో తొమ్మిదోవరోజు దసరా మహోత్సవాలు, సాయంత్రం సిద్ధిదాయిని అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం, అశ్వవాహనంపై పూజలందుకోనున్న స్వామి అమ్మవార్లు, రాత్రి కన్నులపండువగా ఆదిదంపతులు గ్రామోత్సవం
తాజావార్తలు
-
TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..