What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఇండోర్లో నేడు భారత్-సౌతాఫ్రికా చివరి టీ-20, రాత్రి 7 గంటలకు భారత్-సౌతాఫ్రికా మ్యాచ్, మూడో టీ20లో కోహ్లీ, కేఎల్ రాహుల్ విశ్రాంతి
* తిరుమలలో 8వ రోజు వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేడు ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీవారు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
* నేటి నుంచి విశాఖ-పుణె మధ్య నాన్స్టాప్ విమాన సర్వీసులు, వారంలో మూడు రోజులు నడిపే విధంగా ఇండిగో షెడ్యూల్ ప్రకటన
* హైదరాబాద్: నేడు గాంధీభవన్లో మునుగోడు ఉప ఎన్నికపై సమీక్ష, పాల్గొననున్న మాణిక్యం ఠాగూర్, రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి
* హైదరాబాద్: సాయంత్రం 4.30కి బోయిన్పల్లిలో రాహుల్ భారత్ జోడో యాత్రపై సమావేశం
* కర్ణాటక: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు రెండు రోజులు విరామం.. దసరా ఉత్సవాల సందర్భంగా కొడగులో రాహుల్ గాంధీ రెండు రోజుల విశ్రాంతి.. అక్టోబర్ 6న తిరిగి రాహుల్ యాత్ర పునఃప్రారంభం
* ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, ఏపీలోని రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు
* తిరుమల: రేపటితో ముగియనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. రేపు ఉదయం చక్రస్నానం.. రాత్రి ధ్వజాఅవరోహణంతో ముగియనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి దేవిచౌక్ లో మహిషాసురావర్ధని అలంకరణతో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మ వారు, 89వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు పోటెత్తిన భక్తులు
* నెల్లూరు జిల్లా: పొడలకూరు మండలం ప్రభగిరిపట్నంలోని వ్యవసాయ ఉత్పత్తుల తయారీ కేంద్రం కిసాన్ క్రాఫ్ట్ ను సందర్శించనున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
* విశాఖ: శ్రీ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు, నేడు మహిషాసురమర్ధిని అవతారంలో రాజశ్యామల అమ్మవారు
* విశాఖ: నేటితో 600 రోజులకు చేరుకున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు…
* విజయనగరం: నేడు శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకోనున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో అమ్మవారి జాతరపై అధికారులతో సమీక్ష సమావేశం… కలెక్టర్ కార్యాలయంలో పైడితలమ్మ ఉత్సవాలపై సమీక్షలో పాల్గోనున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.
* తిరుమల: నేడు తిరుమలకు సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు, రేపు చక్రస్నానం కార్యక్రమంలో పాల్గొననున్న ఎన్వీ రమణ దంపతులు
* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై తుది దశకు చేరుకున్న దసరా ఉత్సవాలు, నేడు శ్రీ మహిషాసుర మర్దినీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ.. రేపటితో దసరా వేడుకలు ముగియనున్నందున ఇంద్రకీలాద్రికి పెరిగిన భక్తులు, భవానీల తాకిడి
* నేడు శ్రీశైలం రానున్న మంత్రి కొట్టు సత్యనారాయణ, దసరా మహోత్సవాలు సందర్భంగా శ్రీ స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి కొట్టు
* నేడు శ్రీశైలంలో తొమ్మిదోవరోజు దసరా మహోత్సవాలు, సాయంత్రం సిద్ధిదాయిని అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం, అశ్వవాహనంపై పూజలందుకోనున్న స్వామి అమ్మవార్లు, రాత్రి కన్నులపండువగా ఆదిదంపతులు గ్రామోత్సవం
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!