What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* టీ 20 వరల్డ్ కప్: నేటి నుంచి సూపర్ 12 మ్యాచ్లు.. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ ఢీ
* టీ 20 వరల్డ్ కప్లో ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు పెర్త్ వేదికగా ఇంగ్లండ్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
* టీ20 వరల్డ్ కప్లో రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు ఇండియా – పాకిస్థాన్ మధ్య మ్యాచ్.. 27న మధ్యాహ్నం 12.30 గంటలకు భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్.. 30న సాయంత్రం 4.30 గంటలకు ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్.. నవంబర్ 2న మధ్యాహ్నం 1.30 గంటలకు ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్, నవంబర్ 6న మధ్యాహ్నం 1.30కి ఇండియా-జింబాబ్వే మ్యాచ్
* విజయవాడ: దీపావళి పండుగ నేపథ్యంలో నేటి నుంచి ప్రత్యేక రైళ్లు.. తిరుపతి-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షణ మధ్య రైల్వే
* తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతున్న మునుగోడు ఉప ఎన్నికలు.. నేడు మునుగోడులో అధికార, ప్రతిపక్షాలకు చెందిన నేతల ప్రచారం..
* బాపట్ల : చీరాల వైకుంఠపురo దర్గాలో మూడు రోజుల పాటు 51వ గంధం ఉరుసు మహోత్సవం..
* గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏపీ పీసెట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగింపు…
* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రపురం నుండి కాకినాడ జిల్లా కరప మండలం విజయ రాయుడు పాలెం వరకు సాగనున్న అమరావతి రైతులు పాదయాత్ర.. ద్రాక్షారామలో భీమేశ్వర స్వామి దర్శనం చేసుకోనున్న రైతులు
* పల్నాడు: గురజాలలో నేటితో ముగియనున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర…
* నెల్లూరు జిల్లా ముత్తుకూరు.మండలం నారికేళ్ల పల్లి లో పర్యటించనున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
* నెల్లూరు: జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగానికి మొదలైన కౌంట్ డౌన్.. 24 గంటల కౌంట్ డౌన్ అనంతరం రాకెట్ ప్రయోగం.. యూకేకు చెందిన 36 నానో ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చనున్న శాస్త్రవేత్తలు.. ప్రయోగ ప్రక్రియపై శాస్త్రవేత్తలతో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ సమావేశం
* ఏలూరు జిల్లా: పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. అనంతరం ధవళేశ్వరంలో జలవనరుల శాఖ అధికారులతో సమావేశం లో పాల్గొనున్న మంత్రి
* తూర్పుగోదావరి జిల్లా: సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట కట్టడాన్ని ప్రపంచ చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందిన సందర్భంగా నేడు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అభినందన సభ.. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొననున్న మంత్రి అంబటి రాంబాబు.. హాజరుకానున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రతిజాత్రినిధులు, అధికారులు
* అనంతపురం : కళ్యాణదుర్గం మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .
* విజయవాడ చెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నేడు, రేపు రాష్ట్ర స్థాయి మహిళ చెస్ టోర్నమెంట్ పోటీలు
* విజయవాడ: నేటి నుంచి ఏపీ పీజీ సెట్ కౌన్సిలింగ్ ప్రారంభం
* శ్రీ సత్య సాయి జిల్లా: హిందూపురం మండలంలోని తూమకుంట 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా పలు గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వర కు విద్యుత్ సరఫరాలో అంతరాయం
* విజయనగరం: నేడు బొబ్బిలి ప్రజలకు త్రాగునీటిని అందించడానికి నిర్మించిన మంచినీటి రిజర్వాయర్ను ప్రారంభించనున్న మంత్రి బొత్స సత్యనారాయణ.
* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు బోస్ బొమ్మ జంక్షన్ లో 108, 104 వాహనాలను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?