What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* టీ 20 వరల్డ్ కప్: నేటి నుంచి సూపర్ 12 మ్యాచ్లు.. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ ఢీ
* టీ 20 వరల్డ్ కప్లో ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు పెర్త్ వేదికగా ఇంగ్లండ్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్
Also Read
- PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
- PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
- Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
- Ketan Agrawal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతన్, సియాల తర్వాత మరొకరి అరెస్ట్..
* టీ20 వరల్డ్ కప్లో రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు ఇండియా – పాకిస్థాన్ మధ్య మ్యాచ్.. 27న మధ్యాహ్నం 12.30 గంటలకు భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్.. 30న సాయంత్రం 4.30 గంటలకు ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్.. నవంబర్ 2న మధ్యాహ్నం 1.30 గంటలకు ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్, నవంబర్ 6న మధ్యాహ్నం 1.30కి ఇండియా-జింబాబ్వే మ్యాచ్
* విజయవాడ: దీపావళి పండుగ నేపథ్యంలో నేటి నుంచి ప్రత్యేక రైళ్లు.. తిరుపతి-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షణ మధ్య రైల్వే
* తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతున్న మునుగోడు ఉప ఎన్నికలు.. నేడు మునుగోడులో అధికార, ప్రతిపక్షాలకు చెందిన నేతల ప్రచారం..
* బాపట్ల : చీరాల వైకుంఠపురo దర్గాలో మూడు రోజుల పాటు 51వ గంధం ఉరుసు మహోత్సవం..
* గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏపీ పీసెట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగింపు…
* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రపురం నుండి కాకినాడ జిల్లా కరప మండలం విజయ రాయుడు పాలెం వరకు సాగనున్న అమరావతి రైతులు పాదయాత్ర.. ద్రాక్షారామలో భీమేశ్వర స్వామి దర్శనం చేసుకోనున్న రైతులు
* పల్నాడు: గురజాలలో నేటితో ముగియనున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర…
* నెల్లూరు జిల్లా ముత్తుకూరు.మండలం నారికేళ్ల పల్లి లో పర్యటించనున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
* నెల్లూరు: జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగానికి మొదలైన కౌంట్ డౌన్.. 24 గంటల కౌంట్ డౌన్ అనంతరం రాకెట్ ప్రయోగం.. యూకేకు చెందిన 36 నానో ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చనున్న శాస్త్రవేత్తలు.. ప్రయోగ ప్రక్రియపై శాస్త్రవేత్తలతో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ సమావేశం
* ఏలూరు జిల్లా: పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. అనంతరం ధవళేశ్వరంలో జలవనరుల శాఖ అధికారులతో సమావేశం లో పాల్గొనున్న మంత్రి
* తూర్పుగోదావరి జిల్లా: సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట కట్టడాన్ని ప్రపంచ చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందిన సందర్భంగా నేడు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అభినందన సభ.. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొననున్న మంత్రి అంబటి రాంబాబు.. హాజరుకానున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రతిజాత్రినిధులు, అధికారులు
* అనంతపురం : కళ్యాణదుర్గం మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .
* విజయవాడ చెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నేడు, రేపు రాష్ట్ర స్థాయి మహిళ చెస్ టోర్నమెంట్ పోటీలు
* విజయవాడ: నేటి నుంచి ఏపీ పీజీ సెట్ కౌన్సిలింగ్ ప్రారంభం
* శ్రీ సత్య సాయి జిల్లా: హిందూపురం మండలంలోని తూమకుంట 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా పలు గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వర కు విద్యుత్ సరఫరాలో అంతరాయం
* విజయనగరం: నేడు బొబ్బిలి ప్రజలకు త్రాగునీటిని అందించడానికి నిర్మించిన మంచినీటి రిజర్వాయర్ను ప్రారంభించనున్న మంత్రి బొత్స సత్యనారాయణ.
* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు బోస్ బొమ్మ జంక్షన్ లో 108, 104 వాహనాలను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర
తాజావార్తలు
-
Maremmma Pre Release Event: అబ్బాయి సినిమా చూసి ఫిదా అయిన రవితేజ.. ‘మారెమ్మ’పై మాస్ మహారాజా ప్రశంసలు
-
Miss World 2026 Winner: జోహెయిర్రీ మోలా సొంతం చేసుకున్న మిస్ వరల్డ్ కిరీటం.. టాప్ 40లో నికితా పొర్వాల్
-
Bigg Boss Telugu 10: ఇక బిగ్ బాస్ సందడే.. ఈరోజు నుంచి షో స్టార్ట్.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!