* ఆసియా కప్: నేడు శ్రీలంకతో బంగ్లాదేశ్ ఢీ.. దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * ఢిల్లీ: నేటి నుంచి జరగాల్సిన నీట్-పీజీ కౌన్సెలింగ్ వాయిదా * కడప జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల పాటు సీఎం వైఎస్ జగన్ పర్యటన.. ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయల్దేరనున్న సీఎం.. రేపు ఉదయం 9 గంటలకు ఇడుపులపాయలో వైఎస్స�
* నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు * ఆసియాకప్లో నేడు పాకిస్థాన్తో తలపడనున్న భారత్, దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * నేడు హైదరాబాద్లో 11వ ఎడిషన్ మారథాన్.. నెక్లెస్ రోడ్డు నుంచి గచ్చిబౌలి వరకు మారథాన్, హైదరాబాద్ రన్నర్స్, ఎన్ఎండీసీ, ఐడీఎఫ్సీ ఆధ్వర్యంలో నిర్వహణ, మార�
* నేడు మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ, పాల్గొననున్న సీఎం కేసీఆర్, మధ్యాహ్నం భారీ కార్ల ర్యాలీతో హైదరాబాద్ నుంచి మునుగోడుకు కేసీఆర్ * హరారే: నేడు భారత్ – జింబాబ్వే రెండో వన్డే, ఇప్పటికే 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలో టీమిండియా * హైదరాబాద్: మునావర్ ఫారూఖీ కామెడీ షోకు పోలీసుల అనుమతి, నేడు హైటెక్
* నేడు తిరుపతిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన.. స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో దివంగత రాస్ మునిరత్సం విగ్రహావిష్కరణ, మహాత్మగాంధీ ఆత్మకథ సత్యశోధన పుస్తకావిష్కరణలో పాల్గొననున్న సీజేఐ * ప్రకాశం : మార్కాపురం మండలం రాయవరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్�
* ఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం * హైదరాబాద్: నేడు లా సెట్, పీజీ లా సెట్ ఫలితాలను విడుదల చేయనున్న తెలంగాణ ఉన్నత విద్యా మండలి * హన్మకొండ: నేడు పరకాల బంద్కు బీజేపీ పిలుపు, బీజేపీ నేత గురుప్రసాద్పై దాడికి నిరసనగా బంద్కు పిలుపునిచ్చిన పార్టీ * నేడు మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్�
* నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన. అచ్యుతాపురంలో ఏటీజీ టైర్ల ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం జగన్. * నేటి నుంచి ఐదు రోజుల పాటు నెల్లారులో శ్రీవారి వైభవోత్సవాలు. * నేడు స్వాత్రంత్ర్య భారత వజ్రోత్సవాల్లో కీలక ఘట్టం. నేడు తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయగీతాలాపన. రాష్ట్రమంతా ఒకే సమయంలో జ�
* నేటి నుంచి మునుగోడులో కాంగ్రెస్ పాదయాత్ర, నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు పాదయాత్రకు నిర్ణయం.. పాల్గొననున్న పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మధుయాష్కీ, 16వ తేదీ నుంచి పాదయాత్రకు రేవంత్ * విశాఖలో రేపటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాల�
* నేడు తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల, ఫలితాలను విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి * హైదరాబాద్: నేడు ఉదయం 10 గంటలకు గోషామహల్లో బీజేపీ ర్యాలీ, ఆకాశ్పురి నుంచి ధూల్పేట్ వరకు బీజేపీ బైక్ ర్యాలీ, 2 వేలకు పైగా జాతీయ జెండాలు పంపిణీ చేయనున్న బీజేపీ నేతలు * ఈ నెల 20న మునుగోడులో టీఆర్ఎస్ బహి�
* నేడు ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖర్ ప్రమాణస్వీకారం * నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశం, కేబినెట్ ముందుకు వర్సిటీల చట్ట సవరణ ముసాయిదా బిల్లు, అన్ని వర్సిటీలకు కామన్ రిక్రూట్మెంట్కు అనుకూలంగా చట్ట సవరణ, ఇప్పటికే కామన్ బోర్డు ఏర్పాటు చేసిన సర్క�