* ఆక్లాండ్: నేడు భారత్ – న్యూజిలాండ్ మధ్య క్రికెట్ మ్యాచ్… టాస్గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. * తిరుమల: ఇవాళ ఆన్లైన్లో అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ.. డిసెంబర్ మాసానికి సంబంధించిన కోటా విడుదల చేయనున్న అధికారులు. * ఢిల్లీ: నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి * నేడు సిద్దిపేట జిల్లాలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు…
* ఫిఫా వరల్డ్కప్లో నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు స్విట్జర్లాండ్తో కెమెరూన్ ఢీ.. సాయంత్రం 6.30 గంటలకు ఉరుగ్వేతో సౌత్ కొరియా మ్యాచ్, రాత్రి 9.30 గంటలకు పోర్చుగల్తో తలపడనున్న ఘానా * తిరుమల: నేడు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు డిసెంబర్ నెల టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ * బాపట్ల: అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున.…
* ఏపీలోని పెండింగ్ సమస్యలపై కేంద్రం ఫోకస్.. నేడు ఉదయం 10.30 గంటలకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో జీవోసీ భేటీ * నేడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్షపత్రాలు పంపిణీ చేయనున్న సీఎం * ఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ * ఖమ్మం: నేడు రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో గొత్తికోయల చేతిలో పోడు…
* నేడు విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ.. రెండు రోజుల పాటు పర్యటన.. ప్రధానికి స్వాగతం పలకనున్న గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం వైఎస్ జగన్.. * నేడు విశాఖలో ప్రధాని మోడీ రోడ్ షో.. మారుతి జంక్షన్ నుంచి రెండు కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో.. 30 వేల మంది కార్యకర్తలు, ఉత్తరాంధ్ర కళాబృందాలతో స్వాగతం పలకనున్న బీజేపీ నాయకత్వం * సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన, ప్రధాని మోడీతో కలిసి పలు అభివృద్ది,…
* టీ20 వరల్డ్కప్: నేడు రెండో సెమీస్లో భారత్తో ఇంగ్లాండ్ ఢీ.. ఆడిలైడ్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్.. ఇప్పటికే ఫైనల్ చేరుకున్న పాకిస్థాన్ * హిమాచల్: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఈ నెల 12న ఒకే దశలో హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు * హైదరాబాద్: నేడు ఉదయం 11 గంటలకు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ప్రమాణస్వీకారం.. కూసుకుంట్లతో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయించనున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి * నేడు సిద్ధిపేట జిల్లాలో గవర్నర్ తమిళిసై…
* టీ20 వరల్డ్కప్లో నేడు తొలి సెమీస్… పాకిస్థాన్తో న్యూజిలాండ్ ఢీ.. సిడ్నీ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ * ఇవాళ సీజేఐగా ప్రమాణం చేయనున్న జస్టిస్ చంద్రచూడ్.. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం.. సీజేఐగా రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించనున్న జస్టిస్ చంద్రచూడ్ * టీ20 వరల్డ్ కప్లో రేపు రెండో సెమీస్.. భారత్తో తలపడనున్న ఇంగ్లండ్ * ఎల్లుండి విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన…
* నేడు చంద్రగ్రహణం.. సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ కాలంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారతాడు. మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటల వరకు ఉంటుందంటున్న జ్యోతిష్య నిపుణులు * తిరుమల: నేడు శ్రీవారి ఆలయం మూసివేత.. చంద్రగ్రహణం కారణంగా 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూత, బ్రేక్ దర్శనాలు రద్దు, ఇవాళ ఉదయం 8.30 నుండి రాత్రి దాదాపు 7.30 గంటల వరకు శ్రీవారి…
* నేడు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ యూయూ లలిత్కు వీడ్కోలు.. ఈ నెల 8న జస్టిస్ లలిత్కు చివరి పనిరోజు.. రేపు సెలవుతో ఒక్కరోజు ముందే జస్టిస్ లలిత్ పదవీ విరమణ * తెలంగాణలో నేటితో ముగియనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర. * కామారెడ్డి: మద్నూర్ మండలం మేనూరు వద్ద నేడు రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ, ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులను తరలిస్తున్న నేతలు * కామారెడ్డి: నేడు…
* నేడు మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం.. 15 రౌండ్లలో ముగియనున్న కౌంటింగ్.. 23 టేబుళ్లు ఏర్పాటు చేసిన అధికారులు.. * 60వ రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభం.. అల్లాదుర్గ్ లోని నైట్ హల్ట్ నుంచి జోడో యాత్ర ప్రారంభించిన రాహుల్.. మెదక్, సంగారెడ్డి జిల్లాలో కొనసాగనున్న భారత్ జోడో యాత్ర.. అల్లాదుర్గ్, కైదంపల్లి, రాంపూర్, నిజాంపేట్, నారాయణఖేడ్, మహాదేవ్ పల్లి మీదుగా కొనసాగనున్న రాహుల్…