* నేడు ఈడీ విచారణకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి.. ఉదయం 10.30కి ఈడీ ఆఫీసుకి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి. * నేడు సిద్దిపేట జిల్లాలో ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన.. గజ్వేల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు * ఇవాళ ఢిల్లీకి బండి సంజయ్.. ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొననున్న బండి సంజయ్ * అనంతపురం: గుంతకల్ రైల్వే డివిజన్లో సిగ్నలింగ్ మరమ్మతుల కారణంగా నేటి…
* నేడు భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడో వన్డే.. ఇప్పటికే 2-0తో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న బంగ్లాదేశ్, ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ * నిర్మల్ జిల్లా: నేడు బాసర ట్రిపుల్ ఐటీకి మంత్రి కేటీఆర్.. ఆర్జీయూకేటీలో నేడు 5వ స్నాతకోత్సవ వేడుకలు, హాజరుకానున్న ముగ్గురు మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి * మహాబలిపురం వద్ద తీరందాటిన మాండూస్ తుఫాన్.. తమిళనాడులో కుండపోత వర్షాలు, చెన్నై, కడలూరు, మైలాడుతురై, నాగపట్టణం, తిరువారూరు, తంజావూరు,…
* నేటి నుంచి ఫిఫా వరల్డ్కప్ క్వార్టర్ ఫైనల్స్.. రాత్రి 8.30 గంటలకు బ్రెజిల్తో క్రొయేషియా ఢీ, రాత్రి 12.30కి అర్జెంటీనాతో నెదర్లాండ్స్ మ్యాచ్ * బలహీనపడుతున్న మాండూస్ తుఫాన్.. నేటి అర్ధరాత్రికి పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య తీరందాటే అవకాశం * శబరిమల ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.. శబరిమలకు లక్షలాదిగా చేరుకున్న భక్తులు, నిన్న రాత్రి నుంచి పూర్తిగా నిండిపోయిన కంపార్ట్మెంట్లు, అయ్యప్ప భక్తులతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ * నేడు మధ్యాహ్నం 1.20కి…
* నేడు గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్.. * గుజరాత్లో రెండు దశల్లో 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్.. 64.33 శాతం పోలింగ్ నామోదు.. 37 కేంద్రాల్లో కౌంటింగ్, అన్ని పార్టీల నుంచి మొత్తం 1,621 మంది అభ్యర్థులు * హిమాచల్ప్రదేశ్లో 68 స్థానాలకు ఓట్ల లెక్కింపు * ప్రకాశం : పెద్దారవీడు మండలం దేవరాజుగాట్టు నుండి ప్రారంభం కానున్న ప్రభుత్వ విప్ కొత్తపేట…
* నేడు భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే.. ఢాకా వేదికగా ఉదయం 11.30 గంటలకు మ్యాచ్ * నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమవేశాలు.. 16 బిల్లులను ప్రవేశపెట్టెందేకు ప్రభుత్వం ప్రయత్నాలు * నేడు జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం.. టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం, భారీ బహిరంగసభలో పాల్గొననున్న తెలంగాణ సీఎం * విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నేడు జయహో బీసీ మహాసభ.. బీసీ…
* నేడు లోక్సభ స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల అజెండాపై చర్చ * నేడు కడప అమీన్ పీర్ దర్గాను దర్శించనున్న సీఎం వైఎస్ జగన్.. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకుని నేరుగా దర్గా చేరుకోనున్న సీఎం.. రాయచోటి రోడ్డులోని మాధవి కన్వెన్షన్ లో జరిగే వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించనున్న జగన్.. మధ్యాహ్నం 1.30కి కడప ఎయిర్ పోర్టు నుంచి గన్నవరం బయల్దేరనున్న సీఎం జగన్. * నిర్మల్:…
* నేడు ఢిల్లీలో జీ-20 సన్నాహక సమావేశం, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం, హాజరుకానున్న అన్ని రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల అధ్యక్షులు * నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉదయం 11.35 గంటలకు గో మందిరం( అలిపిరి) సందర్శన, మధ్యాహ్నం 12.50 గంటలకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం, మధ్యాహ్నం 1.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి డిల్లీ తిరుగుప్రయాణం . * నేడు ఢిల్లీకి ఏపీ సీఎం…
* నేడు శ్రీహరి కోట నుంచి ఉదయం 11.56 గంటలకు పీఎస్ఎల్బీ సీ-54 రాకెట్ ప్రయోగం.. సవ్యంగా సాగుతున్న కౌంట్ డౌన్.. రాకెట్ ద్వారా ఓషన్ శాట్ -3తో పాటు విదేశాలకు చెందిన 8 ఉపగ్రహాల ప్రయోగం * నేడు విజయవాడలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న సీఎం.. * నేడు సంగారెడ్డి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో టిఫా స్కాన్ మెషిన్ ప్రారంభం.. మద్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్…