బీహార్లోని అరారియా జిల్లాలోని తారాబరి గ్రామంలో ఒక వ్యక్తి, అతని మైనర్ ‘భార్య’ పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేసి నిప్పంటించారు ప్రజలు. ఆ వ్యక్తి ఏడాది క్రితం తన భార్యను కోల్పోయాడు. అతను రెండు రోజుల క్రితం తన దివంగత భార్య 14 ఏళ్ల సోదరిని వివాహం చేసుకున్నాడు. కాని., వారిని గురువారం మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Read Also: RCB vs…
దిష్టిబొమ్మ గురించి మనందరికీ తెలిసిందే. షాపులో, ఇంటిముందు దీన్ని చూసే ఉంటారు. అయితే.. కర్ణాటకలోని బెంగళూరులో ఓ ఫోటో తెగ వైరల్గా మారింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆవిష్కరణలు కూడా పెరుగుతున్నాయి. చాలా దృశ్యాలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వన్ టు వన్.. వేల మంది వీక్షించే విషయాన్ని ఒక్కరు తెలుసుకుని షేర్ చేస్తున్నారు. ఫోటోలు, వీడియోలు, డ్యాన్స్, డైలాగ్, టాలెంట్ షో, సీరియస్, ఫన్నీ, ఏదైనా షేర్ చేయండి. సామాన్యులు ఆసక్తిగా…
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి…. కొత్తపల్లి మున్సిపల్ పట్టణానికి చెందిన అజీజుద్దీన్ ఫైజాన్ కి చెందిన మేకలను ఈరోజు కుక్క లు ఉదయం దాడి చేసి చంపేసాయి….గతంలో ఇదే యువకుడికి చెందిన మేకలను,కోళ్లను కూడా ఇదేవిధంగా దాడి చేసి చంపేసాయి… అయితే దీనిపై యువకుడు గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదు చేశారు.కోళ్లు మేకలు పెంపకం చేపడుతుంటే ఇలా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ దాడికి పాల్పడి చంపేస్తున్నాయని…
లక్ష్మీ రాయ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. కెరీర్ మొదట్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాల్లో నటించింది. కానీ ఏ సినిమా కూడా అమ్మడుకు అంత పాపులారిటీని అందించలేదు. దాంతో ఐటెం సాంగ్స్ చేస్తూ వచ్చింది.ఆ సాంగ్స్ అన్ని సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. ఇక సోషల్ మీడియాలో మాత్రం హీటేక్కించేలా హాట్ పోజులతో దర్శనమిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.. తాజాగా మరోసారి హాట్ ఫోటో షూట్ తో బోల్డ్ ఫోటోలను…
రైలు టికెట్ గురించి అడిగినందుకు ఒక టీటీఈని ఒక ప్రయాణీకుడు దారుణంగా కొట్టారు. ఆదివారం రాత్రి మంగళూరు నుంచి తిరువనంతపురం వెళ్తున్న మావేలి ఎక్స్ప్రెస్ రిజర్వేషన్ కోచ్ లో రాజస్థాన్ కు చెందిన టీటీఈ విక్రమ్ కుమార్ మీనాపై ఓ వ్యక్తి దాడి చేశాడు. టీటీఈపై దాడి చేసినందుకు తిరువనంతపురానికి చెందిన ఎస్. స్టాలిన్ ను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. Also Read: Viral Video: అరెరె.. దాచిన చాక్లెట్ ను చెకింగ్ అంకుల్ కనిపెట్టేశాడే..…
తాజాగా బుల్లెట్ బైక్ పేలి సుమారు పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. డ్రైవింగ్లో ఉన్న బుల్లెట్ బండి నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్ననివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో పోలీసు అధికారికి మంటలు అంటుకున్నాయి. ఎన్నికల సందర్భంగా ఆదివారం పాతబస్తీలోని మొగల్తూరు పీఎస్ పరిధిలో ఎఫ్ఎస్టీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఇది ఇలా ఉండగా.. Also Read: Kannappa: బాబోయ్.. మంచు విష్ణు “కన్నప్ప” టీజర్ లాంచ్…
ఎన్నికల్లో ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్కు వెళ్లే ప్రతి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై అధికారులు ఈ సిరా చుక్కను వేస్తారు. ఓటరు ఎన్నికల రోజున ఓటు వేసినట్లు నిర్ధారించడానికి, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా నిరోధించడానికి ఈ గుర్తు ఉపయోగించబడుతుంది. గోరుతో పాటు చర్మంపై వేసిన ఈ చుక్క సిరా వెంటనే తుడిపేయడానికి అంతసులువు కాదు. 15 – 30 సెకన్లలో ఆరిపోతుంది. అయితే, ఇది కొన్ని రోజులు మాత్రమే మన చేతి…
దక్షిణ తైవాన్లోని కాహ్సియుంగ్లో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన తండ్రితో 50 ఏళ్లకు పైగా నివసించిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. అతని తండ్రి చనిపోవడానికి చాలా కాలం ముందు అతని తల్లి కూడా మరణించింది. దాంతో ఆ మహిళ తన తండ్రితో నివసిస్తుంది. అయితే తండ్రి కూడా చనిపోవడంతో పింఛన్ కోసం తండ్రి మృతదేహాన్ని పాతిపెట్టకుండా ఇంట్లోనే చాలా ఏళ్లుగా దాచి పెట్టింది. గత సంవత్సరం నవంబర్లో, డెంగ్యూ వ్యతిరేక…
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 పసుపు అనకొండలను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన ప్రయాణికుడిని అరెస్టు చేశారు. సరీసృపాలను అతని చెక్-ఇన్ బ్యాగేజ్లో దాచిపెట్టారు. బ్యాంకాక్ నుండి వచ్చిన ప్రయాణీకుడిని అధికారులు అడ్డగించి అరెస్టు చేశారని బెంగళూరు కస్టమ్స్ విభాగం ఎక్స్ లో పోస్ట్ చేసింది. “ప్రయాణికుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వన్యప్రాణుల అక్రమ రవాణాను సహించము “అని డిపార్ట్మెంట్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్లో తెలిపింది. Also Read: Shrimp Squat:…
ఈ రోజుల్లో మరింత చాలామంది డిజిటల్ సృష్టికర్తలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పుట్టుకొస్తున్నారు. కొంతమంది యూట్యూబ్ లాంటి వాటిని కెరీర్గా మార్చుకుని విపరీతమైన డబ్బును సంపాదిస్తారు. అద్భుతమైన కంటెంట్ను ఎలా సృష్టించాలో మీకు తెలిస్తే, మీరు కోట్ల రూపాయలను సంపాదించవచ్చు. ఇందుకోసం అనేక సోషల్ మీడియాలు నిజంగా ప్రోత్సహిస్తున్నాయి. చాలా మంది యూట్యూబర్లు ఇప్పటికే మిలియన్ల కొద్దీ సబ్స్క్రైబర్ లను పొందారు. వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశారు. కానీ ఒకరు తన ప్రతిభను చూపించి యూట్యూబ్…